Home Search
ప్రకృతి - search results
If you're not happy with the results, please do another search
రైతు వేదికలను ప్రారంభించిన పువ్వాడ
మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలో(రైతు వేదిక), చిరుమర్రి గ్రామంలో(రైతు వేదిక), పమ్మి గ్రామంలో(రైతు వేదిక), వల్లభి గ్రామంలో(రైతు వేదిక, వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనం) ను జడ్పీ...
ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం
అటవీ ప్రభావిత గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు, ర్యాలీలు
హైదరాబాద్: ప్రపంచ పులుల దినోత్సవాన్ని రాష్ట్ర అటవీ శాఖ గురువారం ఘనంగా నిర్వహించింది. అడవులు, వన్యప్రాణులకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ప్రజలకు అర్థం అయ్యేరీతిలో వివరించే...
వెల్ష్స్లేట్ మైన్స్కు యునెస్కో గుర్తింపు
లండన్ : ప్రపంచ ప్రాచీన వారసత్వ సంపద జాబితాలో మరో ప్రముఖ ప్రకృతి సంపద వచ్చి చేరింది. బ్రిటన్ లోని వాయువ్య వేల్స్లో సహజ ప్రకృతి పలక గనులుగా ప్రసిద్ధి చెందిన వెల్ష్స్లేట్...
కరీంనగర్ కు నేడు జోగినిపల్లి సంతోష్ కుమార్
కరీంనగర్: చొప్పదండి మండలంలోని వెదురు గట్ట గ్రామంలో రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా, గ్రామంలోని ఫారెస్ట్ లో కోటి వృక్షం లో భాగంగా మొక్కలు...
కడెం ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు
ఐదు గేట్ల ఎత్తి 29 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిన అధికారులు
కడెంః ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కడెం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలకు నిర్మల్ జిల్లా కడెం...
తీవ్ర ఉష్ణోగ్రతలతో తీరని ముప్పు
హరిత వాయువుల (గ్రీన్హౌస్ గ్యాసెస్) ప్రభావం, సహజ ప్రకృతి వాతావరణాన్ని ఎంత వికృతంగా మార్చుతుందో దాని వల్ల ఎలాంటి వైపరీత్యాలు ఎదురవుతున్నాయో ఇటీవల మనం ఎన్నో అనుభవిస్తున్నాం. కార్బన్ డైయాక్సైడ్, నైట్రొజన్ ఆక్సైడ్లు,...
అవినీతి లేకుండా నిజాయితీగా సేవలందించాలి: సత్యనారాయణ
కరీంనగర్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన నూతన మున్సిపల్ చట్టాన్ని అనుసరించి ప్రజలకు సేవలందించాలని అధికారులకు సిడిఎంఎ అధికారి సత్యనారాయణ సూచించారు. కరీంనగర్ నగరంలో కమీషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్...
సైన్సు కలహాలు సృష్టించదు!
‘మత విశ్వాసాలు మనిషిని మూర్ఖునిగా తయారు చేస్తాయి” అని ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్, రిచర్డ్ డాకిన్స్, అబ్ర హం థామస్ కోపూర్, పెరియార్ ఇ.వి. రామస్వామి లాంటి గొప్పవాళ్లు ఎంతో మంది చెప్పారు....
నౌకాదళం అమ్ముల పొదిలో 10వ పి-81 యుద్ధ విమానం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ నుంచి జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానం పి-81 పరంపరలో 10వ విమానం భారతీయ నౌకాదళానికి చేరింది. భారత రక్షణ మంత్రిత్వశాఖ 2009లో 8 పి-81...
ఉత్తర భారతానికి పిడుగుపాట్లు
మొత్తం 74 మంది దుర్మరణం
యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ విలవిల
రుతుపవన వేళ ఆకాశపు వైపరీత్యం
రాజస్థాన్ కోటవద్ద పర్యాటకులు బలి
లక్నో /jజైపూర్/ భోపాల్ : ఉత్తర, పశ్చిమ భారతంలో ఉరుముల మెరుపుల...
ఆర్ద్ర హృదయానుభూతుల గవాయి
కవిత్వమనేది భావతరంగాల పరంపర. మనిషి లోలోపలి తత్త్వాన్ని తట్టి లేపుతుంది. హృదయాలను సుతిమెత్తగా స్పృశిస్తూ, రసార్ద్రతను పంచుతుంది. కవిత్వమంటే కవి అనుభవపూర్వకంలోని భావాలు మాత్రమే కాదు. సమకాలీన సమాజంలో నిత్యం జరిగే కాలానుగుణ...
‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
గ్రామీణ ప్రజల సాధికారత, స్వావలంబన, సుపరిపాలనే తన ఆకాంక్ష
సేంద్రియ పద్ధతులపై, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి జరగాలి
వ్యవసాయ ఎగుమతులు ఈ ఏడాది 18 శాతం మేర పెరగడం అభినందనీయం
నీటి ఎద్దడిని తట్టుకునే...
కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
ఐదు గేట్లు ఎత్తి 29 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిన అధికారులు
హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కడెం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా...
పల్లె మెరసి.. పట్నం విరిసి.. హరితం మురిసి
ముగిసిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం
10రోజుల పాటు సాగిన కార్యక్రమం
మెరుగైన రోడ్ల పరిశుభ్రత, కాలువల్లో పూడిక తీత, ప్రభుత్వ సంస్థలకు కొత్త వన్నె
లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా మట్టితో కప్పడం, వైకుంఠధామాలు, డంపింగ్...
కరోనాను జయించే దిశగా పంచ సూత్ర ప్రణాళిక: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్ : కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా...
ఎవరెన్ని మాట్లాడినా.. కెసిఆర్ను ఆపలేరు
చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే
త్వరలో రూ.5లక్షలతో చేనేత బీమా
దళితుల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం
కాళేశ్వరం గంగనే 500 మీటర్లు పైకి తెచ్చినం.. దళితులను పైకి తేలేమా!
వచ్చే నెల...
నేల తల్లికి వృక్ష కవచం
హరితహారాన్ని మించిన ఉదాత్త కార్యక్రమం మరోటి లేదు
భవిష్యత్ కోసం పుడమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
మొక్కలను నాటడంలో ప్రపంచంలోనే రాష్ట్రంలో అతిపెద్ద మూడవ మానవప్రయత్నం కొనసాగుతోంది.
ఇందుకోసం 220 మొక్కలను నాటేందుకు రాష్ట్ర...
పట్టణ, పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: హరీష్
సిద్దిపేట: అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లే కాదు అని పట్టణ, పల్లె ప్రగతి కూడా ఒక భాగమే. 4 ఏళ్ల నుంచి డయేరియా, సీజనల్ వ్యాధులు లేవని ఆర్థిక శాఖ మంత్రి హరీష్...
పర్యావరణ రక్షణకు పిల్లల యత్నం
మామిడి మొక్కల పెంపకంపై మంత్రి కెటిఆర్ ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోంది. అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది తెలంగాణ...
సైన్స్ విత్ హ్యూమన్ టచ్ ఎక్కడ?
ఈ విశ్వంలో మెదడుండి ఆలోచనాశక్తి కలిగివున్న జీవి మనిషోక్కడే. ఈ మెదడే మనిషిని ఇతర జీవరాశులు, జంతువుల నుండి భిన్నంగా ఉంచింది. తమ కంటే శక్తివంత మైన జంతువులను కూడా జయించేట్టు చేసింది....