Sunday, May 5, 2024
Home Search

కోవిడ్ -19 - search results

If you're not happy with the results, please do another search

వైన్స్ తెరవక తప్పదా?

  లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు సేఫ్ లిక్కర్‌తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా ఎపి, ఢిల్లీ అనుభవాలతో...

ప్రాణదాతలకు గ‘ఘన’ గౌరవం

  కురిసింది పూల వర్షం, కరోనా యోధ హర్షం కరోనా సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి త్రివిధ దళాల సెల్యూట్, దవాఖానాలపై పూలవాన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిపై చరిత్రాత్మక ఘట్టం వైద్య సిబ్బందిని సన్మానించిన...
corona cases,

కరోనా కేసుల్లో ‘హై’దరాబాదే

  50 శాతం రోగులు ఇళ్లకు చేరుకున్నారు... కరోనా బాధితుల్లో యాక్టివ్ కంటే రికవరీ కేసులే అధికం 1082కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య జిహెచ్‌ఎంసి పరిధిలో 20, జగిత్యాలలో 1 నమోదు వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనిదిః మంత్రి ఈటల...

తెరుచుకొంటున్న మద్యం షాపులు

  రెడ్‌జోన్లలోను కంటైన్‌మెంట్ ఏరియాల వెలుపల అనుమతి ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకలోని అన్ని జిల్లాల్లో నేటినుంచి అమ్మకాలు అదే బాటలో ఎపి,గోవా, అసోం మరిన్ని రాష్ట్రాలు కూడా అనుమతించే అవకాశం న్యూఢిల్లీ/ముంబయి/బెంగళూరు: దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్‌డౌన్ గడువు...

కొవిడ్ వారియర్స్‌కు సైన్యం సలాం

    నేడు గాంధీ ఆసుపత్రిపై ఐఎఎఫ్ హెలికాప్టర్లతో పూలవర్షం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ వారియర్స్‌కు ఆర్మీ ప్రత్యేకంగా సలామ్ కొడుతోంది. కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్...
Ration rice distribute in Telangana

రేపటి నుంచి బియ్యం పంపిణీ.. మే 2నుంచి రూ.1500 జమ

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన నిరు పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. గత నెలలో ఆహార భద్రత కార్డు ఉన్న...

7 కొత్త కేసులు

  ఇవాళ 35 మంది డిశ్చార్జ్ 1016కు చేరిన బాధితులు 11జిల్లాల్లో జీరో కేసులు, చెస్ట్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రబృందం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదుకాగా, 35 మంది డిశ్చార్జ్...

32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ

  ప్రభుత్వానికి లేఖ రాసిన హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనాతో కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి లేఖ...

బాగున్నాయ్

  తెలంగాణలో కరోనా నివారణ వ్యూహాలు అద్భుతం కొవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు భేష్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తోంది రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం ప్రశంసలు వైద్య సదుపాయాలు, క్వారంటైన్లు, కంటైన్మెంట్ల నిర్వహణ, పేదలు,...

ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్

  న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్లాస్మా థెరపీ ప్రక్రియతో కరోనాపై విజయం సాధించారు. కరోనాతో విషమ పరిస్థితిలో ఉన్న నలుగురు రోగులు ప్లాస్మా థెరపీతో దాదాపుగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి...
Prakash Javadekar

వైద్యులపై దాడి చేస్తే 7ఏళ్ల వరకు జైలు శిక్ష: ప్రకాశ్ జవదేకర్

  న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం కరోనా నియంత్రణ, లాక్ డౌన్ ప్రభావం, దేశ ఆర్థిక పరిస్థితి, తదుపరి చర్యలపై కేంద్ర...

ప్లాస్మా థెరపీ సక్సెస్.. ఢిల్లీలో కోలుకున్న కరోనా బాధితుడు

  న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ప్లాస్మా చికిత్స సత్ఫలితాలనిస్తోంది. వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా ఢిల్లీలో తొలి విజయం నమోదైంది. 49 ఏళ్ల...
KTR

ఐటి, పరిశ్రమల ఉద్యోగులను తొలగించొద్దు: కెటిఆర్

  మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఐటి, పరిశ్రమల రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించవద్దని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. శనివారం సిఐఐ తెలంగాణ పరిశ్రమ సభ్యులతో ఆయన...

మే 3 వరకు లాక్‌డౌన్‌

  నేడు మార్గదర్శకాలు n ఈ నెల 20వరకు కఠినతరం ఆ తర్వాత కరోనా హాట్‌స్పాట్‌లు కాని ప్రాంతాల్లో మినహాయింపులు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని మళ్లీ ఉపసంహరిస్తాం ఇదే స్ఫూర్తిని బాధ్యతగా కొనసాగించండి n మన విధానం, నిర్ణయాలు...

రెండూ ముఖ్యమే

  పిఎం నోట కొత్త నినాదం జాన్ భీ ఔర్ జహాన్ భీ (ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి) లాక్‌డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా 13...
CM KCR

ఏ ఒక్కరినీ వదలం

వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ పరీక్షలు, వైద్యం సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్‌లున్నాయి భవిష్యత్‌లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్ రైతుకు తిప్పలు రానియ్యం సజావుగా...

జూన్ 5న మోసగాళ్లు

  మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న హాలీవుడ్- ఇండియన్ ఫిల్మ్ ‘మోసగాళ్లు’ షూటింగ్ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో పూర్తిగా నిలిచిపోయింది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో రూపొందుతొన్న...

రాచకొండలో 2,094 కరోనా అనుమానితులు

  1,834 గుర్తించాం, ముగ్గురికి పాజిటివ్ హోం క్వారంటైన్‌లో 1,771మంది వారిపై నిరంతరం నిఘా పెట్టాం 991 పాస్‌పోర్టులు సీజ్ చేసి జిల్లా అధికారులకు అందజేత వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మన తెలంగాణ/సిటీబ్యూరో: రాచకొండ...

Latest News