Home Search
కోవిడ్ -19 - search results
If you're not happy with the results, please do another search
జిల్లాల్లోనూ వైద్యం
700 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి
రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు
అన్ని రకాల మందులు పంపిస్తాం
మల్లారెడ్డి, మమత, కామినేని
మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం
జిహెచ్ఎంసి పరిధిలో 95 ప్రైవేటు
ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు...
కొవిడ్ మందుల బ్లాక్ దందా
ఎనిమిది మంది అరెస్టు, రూ. 35.55 లక్షల విలువైన ఔషధాలు స్వాధీనం
అత్యవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న దుండగులు, రెమిడెసివర్, కోవిఫర్, ఆక్ట్రేమా, ఫాబిప్లూ తదితర ఔషధాలను 40వేల నుంచి లక్ష రూపాయల వరకు...
నిజామాబాద్ ఘటనపై డిఎంఇ ఆగ్రహం
నివేదిక సమర్పించిన ఆసుపత్రి సూపరింటెండెంట్
ఆటోలో కరోనా మృతదేహాన్ని తరలించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు
కోవిడ్ నిబంధనలు పాటించాలని మరోసారి హెచ్చరిక
హైదరాబాద్: నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కోవిడ్తో మృతిచెందిన వ్యక్తి శవాన్ని...
పేదలకు ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు: సిఎం జగన్
అమరావతిః రాష్ట్రంలోని పేదప్రజలకు ఆగస్టు 15న ఇళ్ల పట్టాలివ్వాలని అనుకుంటున్నామని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం స్పందనపై సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల పట్టాలపై టిడిపి నేతలు...
కొత్త కేసులు 945
వైరస్ దాడిలో మరో ఏడుగురు మృతి
జిహెచ్ఎంసిలో 869, జిల్లాల్లో 76 మందికి వైరస్
16339కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
260కి పెరిగిన కోవిడ్ మరణాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో 945 పాజిటివ్లు...
ఫిట్గా, హెల్తీగా ఉంటే కరోనాను జయించవచ్చు
హైదరాబాద్లో కరోనా ఊహించని స్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి గల ఒకటే మార్గం మనం దృఢంగా మారడమే అంటున్నారు హీరో నాగార్జున. ఫిట్గా,...
పివికి ‘వంద’నం
పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉంది. పివి గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసేలా విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలి. పివితో అనుబంధం...
ఫీ’జులుం’ వద్దు
కరోనా టెస్టులను వ్యాపారమయం చేయొద్దు
ప్రభుత్వం నిర్ణయించిన ధరలే తీసుకోండి
లక్షణాలు లేకపోయినా విమాన ప్రయాణికులకు
పరీక్షలు చేయండి, పాజిటివ్ల సమాచారాన్ని వెంటనే
ప్రభుత్వానికి చేరవేయండి తు.చ తప్పకుండా
ఐసిఎంఆర్ నిబంధనలుపాటించాలి డయాగ్నస్టిక్స్
ప్రతినిధులకు మంత్రి...
తెలంగాణలో కొత్తగా 879 కరోనా కేసులు.. ముగ్గురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతుంది. రోజురోజుకి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. సోమవారం నిర్వహించిన 3,006 టెస్టుల్లో 879 మందికి వైరస్ తేలడం ఆందోళనకరం. అంటే పాజిటివ్ రేట్...
ఢిల్లీలో 10వేల బెడ్లతో కొవిడ్ ఆస్పత్రి
దవాఖానాగాచత్తర్పూర్లోని రాధాస్వామి సత్సంగ్ ఆధ్యాత్మిక క్షేత్రం
చైనా నిర్మాణం కన్నా 10రెట్టు పెద్దది, 15ఫుట్బాల్ మైదానాలతో సమానం
రేపు ప్రారంభించనున్న హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : చైనాను మించిన అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి...
భారత్ ఔషధ ఆశాకిరణం : షాంఘై
బీజింగ్ : కోవిడ్ సంక్షోభం తరుణంలో భారతదేశం ఔషధ ప్రపంచ పాత్ర పోషిస్తోందని షాంఘై సహకార సంస్థ అభినందించింది. ఈ సంస్థ సెక్రెటరీ జనరల్ వ్లాదిమిర్ నొరోవ్ దీనికి సంబంధించి ఓ ప్రకటన...
డాక్టర్లు, నర్సుల క్వారంటైన్ 7 రోజులు
న్యూఢిల్లీ : డాక్టర్ల క్వారంటైన్ కాలాన్ని ఇప్పుడు వారం రోజులుగా కుదించారు. ఇది ఇప్పటి ప్రాధమిక ఏర్పాటు అని తెలిపారు. ఇప్పటివరకూ ఇది 14 రోజులుగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దీనిని...
బీజింగ్ దిగ్బంధం
విమానాలు, రైళ్లు రద్దు, హోల్సేల్ మార్కెట్తో కరోనా తీవ్రం, పరిస్థితి తీవ్రం, రోజుకు లక్ష టెస్టులు, నగరం నుంచి రాకపోకలు రద్దు
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్లో కరోనా వైరస్ను అరికట్టేందుకు యుద్ధ...
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
నకిలీ శానిటైజర్ల విక్రయ గ్యాంగులు.. రాష్ట్రాలకు సిబిఐ హెచ్చరికలు
న్యూఢిల్లీ : కరోనా క్లిష్ట దశలో నకిలీ హ్యాండ్ శానిటైజర్లు అమ్మే ముఠా ఒకటి వెలుగులోకి వచ్చింది. మిథనాల్ను ఆధారంగా చేసుకుని నకిలీ సానిటైజర్లు చేసి అమ్ముతున్నారని ఇంటర్పోల్ వివిధ దేశాలకు సమాచారం...
వివక్ష అంతంతోనే సరికొత్త కాంతి
అమెరికాలో మిన్నంటిన నినాదాలు
బ్లాక్స్టార్ ఫ్లాయిడ్ అంతిమ యాత్ర
సింగర్ల గీతాలాపన
తరలివచ్చిన నటులు నేతలు
హుస్టన్ : పోలీసుల దమనకాండలో మృతి చెందిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు అసంఖ్యాకుల నివాళుల నడుమ...
అంతర్రాష్ట్ర సర్వీసులకు సై
ఒప్పందాలు చేసుకొని పొరుగు రాష్ట్రాలకు బస్సులు తిప్పండి
సిటీ బస్సులు ఇప్పట్లో నడిపేది లేదు
ప్రగతిభవన్లో ఆర్టిసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలు, 5గంటల సుదీర్ఘ భేటీ
మనతెలంగాణ /...
జిల్లాల్లో 35 కేసులు
రాష్ట్రంలో కొత్తగా 178 మందికి కరోనా
ఆరుగురు మృతి, మృతుల్లో 27 ఏళ్ల యువకుడు
ఇద్దరు ట్రైనీ ఐపిఎస్లకు, మరో నలుగురు మీడియా ఉద్యోగులకు వైరస్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ విపరీతంగా...
యువతకు కరోనాతో బ్రెయిన్ స్ట్రోక్
వాషింగ్టన్ : ఆరోగ్యంగా ఉండే యువతకు కరోనా వైరస్ సోకితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయం ఓ శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైంది. లక్షణాలు లేకుండా యువత కరోనాకు...
మూడు వేలు దాటిన కరోనా కేసులు
వందకు చేరువలో మరణాలు
కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి
రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్
జిహెచ్ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్...