Saturday, April 27, 2024
Home Search

- search results

If you're not happy with the results, please do another search
kejriwal

16న రాంలీలా మైదానంలో ముచ్చటగా మూడోసారి…

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడవసారి ఈ నెల 16వ తేదీన ఇక్కడి రాంలీలా మైదానంలో పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. 70 మంది...
ktr

మరో ఐటి కంపెనీకి శంకుస్థాపన చేయనున్న మంత్రి కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహం, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో ద్వితీయశ్రేణి నగరం వరంగల్‌కు ఐటీ కంపెనీలు తరలివస్తున్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఐటి కంపెనీ క్వాడ్రంట్‌ రిసోర్సెస్‌...

లారీ – టూరిస్ట్‌ బస్సు ఢీ: ఇద్దరు మృతి

భువనేశ్వర్‌: ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బారిక్‌పూర్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ, టూరిస్ట్‌ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను...
hyderabad-metro

మెట్రో రికార్డు

సోమవారం ఒక్కరోజే 4.47లక్షలమంది ప్రయాణం జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్‌లో 34వేల మంది రాకపోకలు ప్రయాణికుల సంఖ్య పెరగడంలో సత్ఫలితాలిచ్చిన క్యూఆర్ కోడ్ హైదరాబాద్: నగరంలో ఈనెల 7న సిఎం కెసిఆర్ మెట్రో కారిడార్2 జెబిఎస్‌నుంచి ఎంజిబిఎస్...
AAP-MLA-Naresh-Yadav

ఢిల్లీలో ఆప్ ఎంఎల్ఎ పై కాల్పులు…

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాల్పుల మోత ఆగలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఎ నరేష్ యాదవ్ విజయోత్సవ ర్యాలీలో కాల్పుల కలకలం రేగింది. ఎంఎల్ఎపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నరేష్ యాదవ్...

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

  దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి నేటి యువ ఐఎఎస్‌లే రేపటి కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లకు వైర్‌లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు స్థానిక సంస్థల అదనపు...

మహేశ్వరంలో రేడియెంట్

  ఎల్‌ఇడి టివిలను తయారు చేసే మొదటి కంపెనీ : కెటిఆర్ ట్వీట్ హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో ఎల్‌ఇడి టివిలను తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే మేటి కంపనీగా రేడియంట్ అప్లియెన్సెస్...

బీహార్ బాటలో భూ రీసర్వే

  ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...
Suicide

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

  మనతెలంగాణ/సిటీబ్యూరో/ఎల్‌బినగర్ : ఆర్థిక ఇబ్బందులను తాళలేక భార్యభర్తలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. రంగారెడ్డి జిల్లా మాల్ మండలం...

మోడీ, అమిత్‌షాల ప్రభంజనానికి కేజ్రీ‘వాల్’

  హైదరాబాద్ : దేశంలో మోడీ, అమిత్‌షాల అప్రతిహత ప్రభంజనానికి ఢిల్లీ ఆప్‌అధినేత కేజ్రీవాల్ అడ్డుకట్ట వేశారు. 11 రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపిలు ఢిల్లీని ముట్టడించినా రాజధాని ఢిల్లీ లో...

సస్పెన్షన్‌కు నిరసనగా గాంధీలో వైద్యుడి ఆత్మహత్యాయత్నం

  మన తెలంగాణ / సికింద్రాబాద్ : తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఓ వైద్యుడు హల్‌చల్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లోని గాంధీ ఆసుపత్రిలో జరిగింది. గాంధీ ఆసుపత్రిలో...

ప్రతి పాత్రలో మహిళలు ఒదిగిపోతున్నారు

  హైదరాబాద్ : తల్లి నుంచి అధికారి వరకు ప్రతి పాత్రలో మహిళ ఒదిగిపోతుందని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.  ఫోరం ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ (WIPS) 30 వ జాతీయ...

ఎపిలో తొలి దిశ కేసు నమోదు

  ఎక్సైజ్ శాఖ మహిళా ఉద్యోగికి ప్రొఫెసర్ వేధింపులు ‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు ఐదు నిమిషాల్లో నిందితుని పట్టివేత హైదరాబాద్ : బాలికల, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్...

చీపురు ధాటికి కాంగ్రెస్, కమలం కకావికలు

  ఢిల్లీ ఎన్నికల్లో అసలు నష్టం హస్తం పార్టీకే ! స్వయంకృతాపరాధాలూ ఉన్నాయి కొన్నేళ్లుగా పతనంవైపు పార్టీ ప్రయాణం తగ్గుతూ వస్తున్న కాంగ్రెస్ ఓటింగ్ శాతం న్యూఢిల్లీ: ఎన్నికలంటే గెలుపు ఓటముల సయ్యాట. పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు సమయంలో...

ఒకప్పుడు ప్రేమ అనేది నాన్‌సెన్స్ అనుకున్నా

  విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఎమోషన్, రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని...

సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు కన్నుమూత

  సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు(70) మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ ఇందిరానగర్‌లోని...

దెబ్బకు దెబ్బ

  రాహుల్ శతకం వృథా, భారత్‌కు హ్యాట్రిక్ ఓటమి, న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ మౌంట్ మాంగానుయ్: భారత్‌తో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...

సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు ఇద్దరు సిఐలకు ఆహ్వానం

  హైదరాబాద్ : పిల్లలు, మహిళలపై సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు సునీత, విశ్వేశ్వర్‌లకు ఆహ్వానం అందింది. బాలలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికి యునిసెఫ్...

Latest News