Friday, May 17, 2024
Home Search

కోల్‌కతా - search results

If you're not happy with the results, please do another search
Cricketer Manoj Tiwari's wife fire on his inclusion

తక్కువ చేసి చూడొద్దు

కోల్‌కతా: తన భర్త, భారత క్రికెటర్ మనోజ్ తివారీపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై అతని భార్య సుష్మితా రాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీమిండియాలో విఫలమైన ఆటగాళ్లు వీరేనంటూ ఇటీవల...
Prime Minister Modi applauds TV journalist Suchandrima

సుచంద్రిమ నీ తెగువ భేష్

  వరదలపై నీ రిపోర్టింగ్ చూసి చలించిపోయా టివి జర్నలిస్టుకు ప్రధాని మోడీ ప్రశంసలు న్యూఢిల్లీ : ఇటీవల ఎంఫాన్ తుపాను సృష్టించిన విలయం లోనూ ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్ చేసిన కోల్‌కతా టీవీ జర్నలిస్ట్ సుచంద్రిమ...
Lockdown is limited to those 11 cities

ఆ 11 నగరాలకే లాక్‌డౌన్ పరిమితం!

  మిగతా ప్రాంతాల్లో మరిన్ని సడలింపులు మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ ప్రకటన చేసే అవకాశం 31న ముగియనున్న నాలుగోదశ లాక్‌డౌన్ గడువు న్యూఢిల్లీ: ఈ నెల 31తో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనున్న...
Car-accident

నదిలో పడిన కారు.. ఐదుగురు మృతి

రాంచీ: బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి ఖుడియా నదిలో పడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు జార్ఖండ్‌ ధన్‌బాద్‌ జిల్లా గోవింద్‌పుర్‌ బర్వాలో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో...

ఆ మూడు రాష్ట్రాలకు విమాన రాకపోకలు బంద్

హైదరాబాద్: సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. మూడు రాష్ట్రాలు విమానాలు వద్దని తెలిపాయి. మహారాష్ట్ర, తమిళనాడు భారీగా కేసులు నమోదవుతున్న సందర్భంగా విమాన రాకపోకలు వద్దని ఆ రాష్ట్ర...
Amphan Tufan hit the Bengal coast

ఒడిషా, బెంగాల్ బెంబేలు

  రాకాసి కన్నుతో దూసుకొచ్చింది తీరాన్ని తాకిన ఎంఫాన్ తుపాన్ గంటకు 190 కిమీల వేగం కుండపోత వర్షాలతో భీభత్సం కూలిన చెట్లు, స్తంభాలు ఆరులక్షల మంది తరలింపు కోల్‌కతా/ భువనేశ్వర్ / న్యూఢిల్లీ...
Severe damage with Amphon storm

దూసుకొస్తున్న సూపర్ సైక్లోన్ ‘ఎంఫాన్’

  బుధవారం మధ్యాహ్నానికి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ దాకా పెనుగాలులు పంటలకూ భారీ నష్టం : ఐఎండి హెచ్చరిక బెంగాల్, ఒడిశా అప్రమత్తం సురక్షిత ప్రాంతాలకు లక్షల...
Release of prisoners from prisons began

కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం

  జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం సుప్రీంకోర్టు చురకలతో కదలిక జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల...

3 నెలల వ్యూహంతో కరోనాపై ఫైట్

  కోల్‌కతా : కోవిడ్ వైరస్ సంక్షోభం నుంచి సత్వరమే బయటపడటం అసాధ్యమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. తక్షణ ఉపశమనం అసాధ్యం అని, కనీసం మూడు నెలల సమగ్ర వ్యూహంతోనే...
75 BSF jawans corona positive in Delhi

75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా

ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్‌ఎఫ్ బెటాలియన్‌లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్‌ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...
Sourav Ganguly about Coronavirus

ఇది క్లిష్టమైన టెస్టు మ్యాచ్

  సౌరవ్ గంగూలీ కోల్‌కతా: కరోనాతో జరుగుతున్న పోరును భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన శైలీలో విశ్లేషించాడు. దీన్ని క్లిష్టమైన పిచ్‌పై ఆడుతున్న టెస్టు మ్యాచ్‌గా పరిగణించాడు. ఇందులో విజయం సాధించాలంటే...

లాక్‌డౌన్‌లో పేదలు

  కరోనా కంటే మహాతాళ (లాక్‌డౌన్) మే ప్రమాదకరమైనదనే అభిప్రాయం రోజురోజుకీ గట్టిపడుతున్నది. వైరస్ వ్యాప్తి భయంతో విధించుకున్న వీధుల మూసివేత, ఆర్థిక దిగ్బంధం ప్రాణాంతకమైన ఔషధంగా పరిణమిస్తుందనే ఆందోళన బయల్దేరింది. కరోనా వల్ల...

దేశవ్యాప్తంగా జోన్ల వర్గీకరణలో మార్పులు

  ఢిల్లీ, ముంబయి సహా మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్‌లోనే రెడ్‌జోన్‌లో 130 జిల్లాలు, గ్రీన్ జోన్‌లో 319 జిల్లాలు 21 రోజులు కొత్త కేసులు లేకుంటే గ్రీన్ జోన్‌గా పరిగణన ప్రతివారం జాబితా సమీక్ష రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య...
Indian Football Former Captain Chuni Goswami Dies

ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ గోస్వామి మృతి

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ (చుని) గోస్వామి గురువారం మృతి చెందారు. సుబిమల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకరిగా గోస్వామి పేరు తెచ్చుకున్నారు. ఆయన...

రెట్టింపు ఊరట

  3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి 24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కతా అత్యంత ప్రమాదకరంగా...

రాష్ట్ర హైకోర్టు జడ్జిగా విజయ్‌సేన్‌రెడ్డి

  న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం సిఫారసు మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియమాకానికి సుప్రీంకోర్టు సోమవారం నాడు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో జడ్జిగా విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి సిఫారసు చేసింది....

47 వేల ఎకరాల్లో బత్తాయి సాగు: నిరంజన్ రెడ్డి

  హైదరాబాద్: తెలంగాణలో 47 వేల ఎకరాల్లో బత్తాయి సాగు జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా నిరంజన్ మీడియాతో మాట్లాడారు. బత్తాయి పండ్లలను ఢిల్లీ, కోల్‌కతాలకు పంపాల్సి...

నిష్పాక్షికత, ఐక్యత లోపం

  కరోనాపై యుద్ధంలో అన్ని వర్గాల మేధావులు, ప్రజలు ఒక్క మాటపై, ఒక్క త్రాటిపై నిలబడి పోరాడలేకపోతున్నారనే పరిస్థితి ఒక విషాదం. ఏదైనా ఘటనను జరిగిన దానిని జరిగినట్టుగా చూడడం, ఉన్నదానిని ఉన్నట్టుగా తీసుకోడం...

లాక్‌డౌన్‌లో నిత్యావసరాల ధరలు

  రేపు ఏమవుతుందో, ఎలా ఉంటుందో తెలియని భయోత్పాత వాతావరణంలో ప్రజల ముందస్తు జాగరూకత పరాకాష్ఠకు చేరుకుంటుంది. వేగంగా పుంజుకున్న నగరీకరణ, మధ్య తరగతి అసాధారణ పెరుగుదల నేపథ్యంలో ఇది మరింతగా రుజువవుతుంది. కరోనా...
Rape

అత్యాచారయత్నం… నిందితుడి నాలుకను కొరికి…

  కోల్‌కతా: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె ప్రతిఘటించి నిందితుల్లో ఒకరి నాలుకను కొరకడంతో రెండు భాగాలైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో జల్పాయిగురి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...

Latest News

ఇసి కొరడా