Home Search
హోటల్ - search results
If you're not happy with the results, please do another search
భువనగిరిలో దంపతుల ఆత్మహత్యాయత్నం..
యాదాద్రి భువనగిరి: భువనగిరిలోని ఓ హోటల్లో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమించడంతో ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి...
తెలంగాణకు అన్యాయం జరగలేదుట
ఆర్థికసంఘం సిఫారసుల మేరకే పన్నుల వాటా
రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిన పన్ను ఆదాయం అధికమే
అన్యాయం జరిగిందన్న మంత్రి ప్రకటన నా దృష్టికి వచ్చింది
15వ ఆర్థిక సంఘమే కేటాయింపులను 1% తగ్గించింది
జనాభా లెక్కలను...
ఓ ఇంటివాడు కాబోతున్న హీరో నితిన్.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్
హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ఫ్రెండ్ షాలినిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడు నితిన్. శనివారం నితిన్, షాలినిల నిశ్చితార్థం...
16న హైదరాబాద్కు ఆర్థికమంత్రి
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 16న హైదరాబాద్లో, 17వ తేదీన బెంగళూరులో పర్యటించనున్నారు. బడ్జెట్లో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు. నిర్మలా సీతారామన్ పర్యటన...
అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం…
ఆస్తి కోసం హైదరాబాద్లో వదిన, ఆమె తల్లి, మునగాలలో బీమా సొమ్ము కోసం బాబాయి హత్య
మునగాల/చాంద్రాయణగుట్ట : ఆస్తులను దక్కించుకునేందుకు ఓ వ్యక్తి తన వదిన, ఆమె తల్లిని, బీమా మొత్తాన్ని దక్కించుకునేందుకు...
దేశంలో తెలంగాణ పోలీస్ నంబర్ వన్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పోలీస్శాఖ దేశంలోనే నంబర్ వన్ అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బేగంపేటలోని ఐటిసి కాకతీయ హోటల్లో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ లోగోను హోంమంత్రి గురువారం నాడు...
విషాహార కోణంలో కేసు దర్యాప్తు
బేగంపేట్ : నగరంలోని మానస సరోవర్ హోటల్లో కలుషిత ఆహరం తినడం వల్లే విహాన్ (2) అనే బాలుడు మృతి చెందాడన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేశామని, కిమ్స్వైద్యుల నివేదిక ఆధారంగా విచారణ...
హత్యాయత్నం కేసులో బిజెపి మాజీ ఎంఎల్ఎ కుమారుడు అరెస్టు
ఛండీగఢ్: ఓ హోటల్ యజమానిపై హత్యాయత్నం కేసులో బిజెపి మాజీ ఎంఎల్ఎ కుమారుడితో సహా మరో ముగ్గురును పోలీసులు అరెస్టు చేసిన సంఘటన హర్యానాలో అంబాల పోలీస్ స్టేషన్ లో పరిధిలో చోటుచేసుకుంది....
టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు
నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన
త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం
హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన కీర్తి సురేష్
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుంది. ప్రముఖ సినీ నటి కీర్తి సురేశ్ గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం...
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం..
మనతెలంగాణ/హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి పలువురు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి...
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ… ఒకరు మృతి
హైదరాబాద్: ఆర్ టిసి క్రాస్ రోడ్డు దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న కాలేజీ విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లడంతో ఒకరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరొకరు...
తల్లి, సోదరుడిని చంపి…. బాయ్ ఫ్రెండ్ తో పోర్టుబ్లెయిర్ కు వెళ్లిన టెక్కీ
బెంగళూరు: టెక్కీ తన తల్లి, సోదరుడిని చంపి అనంతరం బాయ్ ఫ్రెండ్ తో కలిసి పోర్టుబ్లెయిర్కు వెళ్లిపోయిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమృత చంద్రశేఖర్...
మేయర్లతో ఆర్థిక సంఘం ఛైర్మన్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలలో స్వయం సహాయ స్ఫుర్తిని, చొరవను పెంపొందించుటకు మేయర్లు ప్రయత్నించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మెన్ రాజేశం గౌడ్ అన్నారు. జీవన...
పోదాం పదే జాతర..
మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే
4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో
పులకిస్తున్న బాటలు
కన్నెపల్లి నుంచి నేడు
గద్దెకు రానున్న సారలమ్మ
వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం
వరంగల్ : మేడారం మహాజాతరను...
పైసల కోసం పసిపిల్లల విక్రయం
హైదరాబాద్: నగరంలో పసిపిల్లను విక్రయించే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అప్పుడే పుట్టిన శిశువులను దారుణంగా విక్రయిస్తున్న ముఠాలో ఎపికి చెందిన 9 మంది సభ్యులను పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలలో...
వ్యవసాయ.. ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలు
హైదరాబాద్: వ్యవసాయ, ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన డిజిటల్ అగ్రికల్చర్ ఇండియా సదస్సుకు మంత్రి...
31 బాటిళ్ల విదేశీ మద్యం పట్టివేత
హైదరాబాద్ ః నగరంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శనివారం నిర్వహించిన దాడుల్లో ఆర్జిఐ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీషాప్ ఉద్యోగి సందీప్ కుమార్, జిఎస్టి హవల్దార్ కుతాది మల్లేష్ల నుంచి 31 బాటిళ్ల విదేశీ మద్యంతో...
వాటితో రైతులకు భరోసా ఇచ్చాం: హరీష్ రావు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వయంగా రైతు అని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్లో నాబార్డ్ ఆధర్వంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ -2020కి ముఖ్యఅతిథిగా హరీష్ రావు హాజరయ్యారు....
సెక్సురాకెట్ లో ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరెక్టర్ అరెస్టు
ముంబై : ఇద్దరు విదేశీయులతోపాటు మొత్తం ముగ్గురు యువతులను బలవంతంగా వ్యభిచార ఊబి లోకి దింపారన్న నేరంపై బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరక్టర్ లను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ సబర్బన్...