Home Search
మృతదేహాల - search results
If you're not happy with the results, please do another search
బంగ్లా పడవ ప్రమాదంలో 22 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఓ పడవ ప్రయాణపు ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. లసికా బీలు కాలువలో వెళ్లుతున్న ప్రయాణికుల బోటు అదుపు తప్పి పక్కన ఉన్న ఇసుక రవాణా పడవలను ఢీకొంది. ఈ ఘటనలో...
బైక్ ను ఢీకొట్టిన లారీ: ముగ్గురు మృతి
యాదాద్రి: బైక్ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి మండలం చౌటుప్పల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా పిట్టంపల్లిలో పెళ్లి వేడుక...
108కి చేరిన కాబూల్ పేలుళ్ల మృతుల సంఖ్య
మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు, 95 మంది అఫ్ఘన్లు
మా వాళ్లు 28 మంది ఉన్నారు: తాలిబన్లు
ఘటన తర్వాత ఎయిర్పోర్టుకు పోటెత్తిన జనం
ఎలాగైనా దేశం వదిలి వెళ్లాలనే అత్రుత
కాబూల్: కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం...
7 ట్రక్కులకు నిప్పుపెట్టడంతో ఐదుగురు సజీవదహనం…
భువనేశ్వర్: గుర్తు తెలియని దుండగులు ఏడు ట్రక్కులను తగలబెట్టడంతో ఐదుగురు సజీవ దహనమైన సంఘటన అసోం రాష్ట్రం హసావో జిల్లా దియుంగ్బ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హసావో జిల్లాలో ఏడు...
అమెరికాలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులలో ముగ్గురి మృతి
కెన్నెవిక్(యుఎస్): తూర్పు వాషింగ్టన్లోని ఫిన్లే నగరంలో బుధవారం ఒక గుర్తుతెలియని సాయుధుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో ముగ్గురు వ్యక్తులు మరణించగా మరో వ్యక్తి గాయపడ్డాడు. అయితే పోలీసులు ఒక వాహనంపై జరిపిన కాల్పులలో...
లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరు దుర్మరణం…
అమరావతి: లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడడంతో వారిని స్థానిక...
మణుగూరు ఒసి గనిలో ‘ప్రమాదం’
బొలెరోపైకి దూసుకెళ్లిన డంపర్
ముగ్గురు కార్మికులు దుర్మరణం
అధికారుల నిర్లక్ష్యమంటున్న కార్మికులు, కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్
మన తెలంగాణ/మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఏరియాలోని ఉపరితల గని-2లో బుధవారం జరిగిన ప్రమాదంలో...
ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
మెదక్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంటలో ఓ ఆటో బైకును ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే...
ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం, ముగ్గురికి తీవ్రగాయాలు
అమరావతి: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలంలో డి. అగ్రహారం సమీపంలోని బద్వేలు-మైదుకూరు జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ, కారును ఢీకొట్టింది....
గుండెలు పిండేసే రెండు ఘోరాలు
రాష్ట్రంలో ఇంచుమించు ఒకేచోట శుక్రవారం నాడు రెండు ఘోర దుర్ఘటనలు సంభవించి ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురిని బలి తీసుకున్నాయి. సంగారెడ్డిలో ఒక బ్యాంకు ఉద్యోగి భార్య తన ఇద్దరు కొడుకులను పీడిస్తున్న...
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం
సంగారెడ్డి: జిల్లాలోని చౌటకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో...
వావివరసలు మరిచి… రైలు పట్టాలపై పడుకొని
అమరావతి: వరసకు ఇద్దరు అన్నాచెల్లెళ్లు , వావివరసలు మరిచిపోయి ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పరువుపోతుందని భావించిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు...
ప్రియురాలి గొంతు కోసి… ప్రియుడి ఉరేసుకొని
హైదరాబాద్: ప్రియురాలిని చంపి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ శివారులోని మాదాపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్ జిల్లా కోస్గి మండలం హాకీంపేట వాసి గుడిసె రాములు(25),...
గుంటూరులో ఆరుగురు సజీవదహనం…
అమరావతి: గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో దారుణం చోటుచేసుకుంది. లంకెవానిదిబ్బలో ఆరుగురు సజీవదహనమయ్యారు. ఓ రొయ్యల చెరువు వద్ద ఒడిశాకు చెందిన ఆరుగురు వ్యక్తులు కాపాలదారులుగా ఉన్నారు. ఆరుగురు రోయ్యల చెరువు వద్ద...
గ్యాస్ సిలిండర్ లీక్.. మంటల్లో 9 మంది మృతి
మృతులంతా మధ్యప్రదేశ్కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు
మృతుల్లో నలుగురు చిన్నారులు
అహ్మదాబాద్లో విషాదం
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోరం జరిగింది. నగర శివార్లలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కారణంగా జరిగిన పేలుళ్లలో ఒకే కుటుంబానికి చెందిన...
నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
రెండు కార్లు ఢీ
ఏడుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం
శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘటన
నుజ్జు నుజ్జైన కార్లు
సంఘటన స్థలానికి విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కలెక్టర్ శర్మన్
మనతెలంగాణ/నాగర్కర్నూల్/ఉప్పునుంతల : నాగర్కర్నూల్ జిల్లా హైదరాబాద్ శ్రీశైలం...
టీ షాపులోకి దూసుకెళ్లిన బస్సు: ముగ్గురు మృతి
లక్నో: బస్సు అదుపుతప్పి టీ షాపులోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షహనాజ్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై బస్సు...
కూలిన మూడంతస్థుల భవనం…. ఇద్దరు మృతి… ఆరుగురు గల్లంతు
ఛండీఘఢ్: మూడంతస్థుల భవనం కూలిపోయిన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో జరిగింది. ఖవేశ్పూర్ గ్రామంలో మూడంతస్థుల భవనం కూలిపోవడంతో ఎనిమిది మంది శిథిలాల కింద ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ఎన్డిఆర్ఎఫ్...
లింగాలలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
లింగాల: నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలం శ్రీరంగాపురంలో విషాదం చోటుచేసుకుంది. శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన ఎద్దుల సలేశ్వరం (19) అదే...
బావిలో పడిన బాలికను రక్షించేందుకు 25 మంది వెళ్లి….
భోపాల్: బావిలో పడిన బాలికను రక్షించేందుకు వెళ్లిన గ్రామస్థులు అదే బావిలో పడిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం విదిషా ప్రాంతంలోని గంజిబసోడాలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 15...