Home Search
తెలంగాణ రాష్ట్రం - search results
If you're not happy with the results, please do another search
ముస్లింలకు రంజాన్ రేషన్ ఇవ్వాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : రంజాన్ మాసం కారణంగా పేద ముస్లింలకు రేషన్, నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేయాలని కోరుతూ ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సిఎం కెసిఆర్కు శనివారం...
ఐటి, పరిశ్రమల ఉద్యోగులను తొలగించొద్దు: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఐటి, పరిశ్రమల రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించవద్దని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. శనివారం సిఐఐ తెలంగాణ పరిశ్రమ సభ్యులతో ఆయన...
దేశానికే ఆదర్శంగా గచ్చిబౌలి ఆస్పత్రి నిర్మాణం
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా ప్రభుత్వం గచ్చిబౌలి ఆస్పత్రిని నిర్మించిందని తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ జెఎసి చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్ పేర్కొన్నారు. శనివారం హెల్త్ అండ్ మెడికల్ జెఎసి నాయకులతో...
సిఎం సహాయ నిధికి సర్పంచ్ల సంఘం నెల వేతనం విరాళం
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్మూలనకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర సర్పంచ్లు నెల వేతనాన్ని సిఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సర్పంచ్ల సంఘం రాష్ట్ర బాధ్యులు సంబంధిత లేఖను...
అతిక్రమిస్తే కేసులు
జ్వరం, గొంతు నొప్పికి మందులు
కొనుగోలు చేసినా వివరాలు తెలుసుకోండి
రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లు.. జిహెచ్ఎంసి పరిధిలోనే 146
వాలంటీర్లు, సిబ్బందితోనే నిత్యావసరాలు పంపిణీ.. దాతలను అనుమతించొద్దు
వలస కార్మికుల బాగోగులపై ప్రత్యేక...
66 కొత్త కేసులు
రాష్ట్రంలో 766కు కొవిడ్ బాధితులు
ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 562 మంది, మృతులు 18
గ్రీన్జోన్ జిల్లా మంచిర్యాలలో చనిపోయిన మహిళకు కరోనా
గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు...
హడలెత్తిస్తున్న 4 జిల్లాలు
హైదరాబాద్, సూర్యాపేట నిజామాబాద్, వికారాబాద్లలో అనూహ్యంగా వైరస్ వ్యాప్తి
జిహెచ్ఎంసి పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే 80 కేసులు
సూర్యాపేటలో నాలుగు రోజుల్లోనే 24 మంది బాధితులు
నిజామాబాద్లో 58, వికారాబాద్లో 33 కరోనా పాజిటివ్లు
పొరుగు...
భయపడొద్దు.. బైటకు రావొద్దు
ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలి
వలస కార్మికులకు అండగా ఉంటాం
వేములవాడలో మంత్రి కెటిఆర్ ఆకస్మిక పర్యటన
ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ముందుకు కదిలిన మంత్రి,
ఓ బాలుడితో సరదా సంభాషణ
మన తెలంగాణ/ సిరిసిల్ల/వేములవాడ : ఐటి,...
గడ్డుకాలంలోనూ దొడ్డ మనసు
ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం మహాసాయం
పారిశుద్ధ కార్మికులకు రూ.30కోట్లకు పైగా ఇన్సెంటివ్
రేషన్లబ్ధిదారులకు రూ.1500 చొప్పున రూ.1,112 కోట్లు జమ
పంచాయతీల అభివృద్ధికి రూ.305 కోట్లు మంజూరు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్ధిక...
3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్ఎసి పల్లా రాజేశ్వర్...
కొత్తగా ఆరు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి...
ఇంగ్లీష్ విద్య తప్పని ‘సరి’ కాదు.. జీవొ కొట్టేసిన ఎపి హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ సిఎం జగన్ ప్రభుత్వం జారీ చేసిన జివొ 81, జివొ 85లను బుధవారం నాడు ఎపి హైకోర్టు కొట్టి...
యువత భౌతిక దూరం పాటించడం లేదు.. చర్యలు తీసుకుంటాం: కెటిఆర్
సిరిసిల్ల రాజన్న: అమెరికా కూడా కరోనాను తట్టకోలేకపోయిందని, శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం కెటిఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్నారు....
కంటైన్మెంట్లలో కఠినం
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు
వ్యాధి ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలి
అవసరమైతే రహదారులన్నీ మూసివేత
ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాల సేకరణ, అనుమానితులకు కరోనా పరీక్షలు
నిత్యావసరాల సామూహిక పంపిణీదారులు పోలీసులకు సమాచారమివ్వాలి
రాబోయే 10 రోజులు కీలకం
వైరస్ నివారణ...
52 కొత్త కేసులు
రాష్ట్రంలో మరో కరోనా రోగి మృతి
ఆసుపత్రి నుంచి 7గురు డిశ్చార్జ్
644కు చేరుకున్న వైరస్ బాధితులు
చికిత్స పొందుతున్న 516 మంది
10రోజుల్లో రెట్టింపైన కొవిడ్ కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది...
టి సాట్ ద్వారా గురుకుల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలన్నీ మూతపడిన నేపథ్యంలో ఆన్లైన్ విధానంలో టి సాట్ టివి ద్వారా ఇంటి వద్దనే విద్యార్థులకు బోధన అందించాలని రాష్ట్ర...
ఎవరు పట్టించుకోవడంలేదు: సఫీల్ గూడలో వలస కూలీల ధర్నా..
లాక్ డౌన్ కారణంగా మల్కాజిగిరి సఫీల్ గూడలోని జైన్ కన్ స్ట్రక్షన్ వద్ద పనిచేస్తున్న బీహార్, యుపి, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ కు చెందిన సుమారు 500 మంది వలసకూలీలు రాష్ట్రంలో చిక్కుకుపోయారు....
ఎపిలో మరో 34 పాజిటీవ్ కేసులు నమోదు..
అమరావతి:రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) చాపకింద నీరులా విస్తరిస్తుంది. దీంతో రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు కొత్తగా...
ఫోకస్ హైదరాబాద్
గ్రేటర్ పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, వైరస్ కట్టడికి వ్యూహం
17 యూనిట్లుగా రాజధాని నగరం విభజన
ప్రతి యూనిట్కు ప్రత్యేక వైద్య, పోలీసు, మున్సిపల్, రెవిన్యూ అధికారుల నియామకం
మున్సిపల్,...
ఖాతాల్లో నేడు రూ.1500
ఇప్పటివరకు 87.57 శాతం బియ్యం పంపిణీ
రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్ డౌన్తో పేదప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన మేరకు నేటి నుంచి పేదల ఖాతాల్లో...