Home Search
ప్రజా కోర్టు - search results
If you're not happy with the results, please do another search
జీ.ఓ 203 తెలంగాణకు గొడ్డలిపెట్టు
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్కు తాగునీరు, దక్షిణ తెలంగాణ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించడానికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో ఉంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయత్నాలకు పూర్తి...
29 దాకా లాక్డౌన్
రాష్ట్రంలో మరోసారి పొడిగింపు
కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం
15న లాక్డౌన్పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం
ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11...
కొండపోచమ్మకు లైన్ క్లియర్
రిజర్వాయర్లోకి నీటి విడుదలకు మార్గం సుగమం
పాత ఆదేశాలను ఎత్తివేసిన హైకోర్టు
4న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా జలకళ సంతరించుకోనున్న జలాశయం
మన తెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మకు నీటిని విడుదల చేసేందుకు మార్గం...
గిరిజనులకు వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తాం
హక్కుల రక్షణలో రాజీ పడేది లేదు
న్యాయ సలహా, నిపుణులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేస్తాం
ఎపిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళతాం
జిఓ ఎంఎస్ 3పై ప్రభుత్వం రివ్యూ పిటిషన్కు సమగ్ర కసరత్తు
అధికారులతో గిరిజన సంక్షేమ,...
జర్నలిస్టుల తీసివేత, జీతాల కోతపై స్పందించండి
న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ దశలో జర్నలిస్టుల ఉద్యోగాలపై వేటు, జీతాల కోతలపై సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాలని ఆదేశించింది. కరోనా సమయంలో ప్రింట్, టీవీ...
వైద్యులపై దాడులు!
డాక్టరు అందుబాటులో లేని చోటుని వెంటనే విడిచిపెట్టిపోవాలని సుమతి శతక కారుడు ఏనాడో చెప్పాడు. అందులోని నీతి దేశంలోని సాధారణ ప్రజలకు ఇప్పటికీ తలకెక్కలేదు. కరోనా వైరస్ చికిత్స తదితర విధుల్లోని వైద్యులను,...
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశించింది. కాగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని...
కమల్నాథ్ రాజీనామా
బలపరీక్ష నిర్వహించకుండానే వైదొలిగిన మధ్యప్రదేశ్ సిఎం
గవర్నర్కు అందజేసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు
బిజెపి కుట్ర రాజకీయాలకు బలయ్యాం
15 నెలలు రాష్ట్ర అభివృద్ధికే పాటుపడ్డా : కమల్నాథ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన పదవికి...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా
ఎస్ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...
సానుకూల జాతీయవాదం
దేశభక్తి అంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతం పట్ల గౌరవం, అభిమానం, సాటి పౌరుల పట్ల మా సహచరులే అన్న అభిమానంతో కూడిన స్పృహను కలిగి ఉండటం. అందుకు విరుద్ధంగా జాతీయవాదం విస్తృతమైన,...
‘కకా’లకు నో
కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు
నిరుద్యోగం అంతటా ఉన్నదే
ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు
నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు
ప్రజలకు పరిస్థితి చెప్పి
విద్యుత్...
వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు
హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...
ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు
మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
సిఎఎపై ఐరాస జోక్యానికి భారత్ ఖండన
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం అంశంపై జోక్యం కోరుతూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ (యుఎన్హెచ్ఆర్సి) అసాధారణంగా సుప్రీం కోర్టుకు పిటిషన్ దాఖలు చేయడాన్ని భారత్ గట్టిగా ఖండించింది. భారత అంతర్గత వ్యవహారాల్లో...
విశాఖలో బాబు ‘నారా’జ్
జై విశాఖ అనాలంటూ నిరసన కారుల ఆందోళన
బాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు
ఐదు గంటలపాటు బాబుకు నిరసన సెగ
పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బాబు
సెక్షన్ 151 కింద నోటీసులు.. ముందస్తు అరెస్ట్
పోలీసులపై...
చిన్నారిపై హత్యాచారం కేసులో ఉరిశిక్ష
హైదరాబాద్ ః తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పును సోమవారం వెలువరించింది. సదరు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు మహమ్మద్ రఫీ(27)కి...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి
దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది
మొదటి సారి ఎంఎల్ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు
ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు
ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...