Thursday, May 16, 2024
Home Search

తెలంగాణ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

అత్యవసర సేవకులకు జయహో

  కరోనా యుద్ధ సైన్యానికి వందనాలు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపి సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు,...

క్వారంటైన్ కేంద్రాలు రెడీ

  టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900 పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు అత్యధికంగా నిజామాబాద్‌లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్ అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు మన తెలంగాణ/హైదరాబాద్ :...

మెరుగుపడుతోంది

  హైదరాబాద్‌లో రెడ్‌జోన్లు లేవు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు నమ్మొద్దు కరోనా రోగుల్లో పదిమంది కోలుకుంటున్నారు, రేపోమాపో డిశ్ఛార్జి ఇతర ప్రాంతాల నుంచే వైరస్ వస్తోంది 15 రోజుల్లో అందుబాటులోకి గచ్చిబౌలిలోని కరోనా కేంద్రం వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి...
Fire breaks out at gandhi hospital

గాంధీలో చికిత్స భేష్

  వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేస్తున్నారు ప్రతి రోజు రెండు సార్లు అరోగ్య వివరాలు సేకరిస్తున్నారు ఇక్కడి సౌకర్యాలు ఏ దేశంలోనూ ఉండవు వైద్య, పోలీసు సిబ్బంది హీరోలు వీడియో ద్వారా కరోనా బాధితుడి మనోగతం మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ...
Financial assistance to 8,000 flood victims

త్వరలో బియ్యం, నగదు పంపిణీ

  మన తెలంగాణ/హైదరాబాద్ : నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. అధిక ధరలు లేకుండా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. పుకార్లు, అసత్య వార్తలు నమ్మవద్దని...

177 మొబైల్ రైతుబజార్లు

  అధికారులను అభినందించిన మంత్రి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 331 ప్రాంతాలలో 177 మొబైల్ రైతుబజార్లను శనివారం...

గోనె సంచులు, టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోండి

  హైదరాబాద్: ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, కాంటాలు, టార్పాలిన్ ( తాడిపత్రి) తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్...

కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం

  హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...

దేనికైనా రెడీ

  లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...

కిషన్‌రెడ్డి, నిర్మలకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పర్యవేక్షణ బాధ్యతలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలుగు...
7665 new Covid 19 cases reported in andhra pradesh

59కి చేరిన కరోనా కేసులు

  శుక్రవారం ఒక్క రోజు 14 పాజిటివ్‌లు విదేశీయులు స్వచ్ఛందంగా వివరాలు తెలపాలి మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం ఒక్క రోజులో 14...

కరోనాను అడ్డుకుంటున్న పల్లె ప్రగతి స్ఫూర్తి

  సిఎం కెసిఆర్ దూరదృష్టితోనే ఈ ఫలితాలు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రజలు సమష్టిగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి...

8 లక్షల మంది గ్యాస్ వినియోగదారులకు లబ్ధి

  ఉజ్వల పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మన తెలంగాణ/హైదరాబాద్ : దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు గ్యాస్ అందించేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రాష్ట్రంలో...
Corona

కరోనా రోగులు 724.. మృతులు 17

  న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....
AP logo

విరాళమిస్తే.. 100 శాతం పన్ను మినహాయింపు

మనతెలంగాణ/అమరావతి: కరోనా మహమ్మారిని నియంత్రణకు వినియోగించేందుకు సిఎం సహాయ నిధికి విరాళాలిస్తే 100శాతం పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఎపి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వి.ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్...

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష

  హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో కరోనాపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ కట్టడిపై అధికారులతో చర్చిస్తున్నారు....

కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు

ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా...

భవన నిర్మాణ కార్మికులకు వారు అండగా ఉండాలి: కెటిఆర్

  హైదరాబాద్: లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బాధ్యత భవన నిర్మాణదారులు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. వలస భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై భవన నిర్మాణదారుల అసోసియేషన్‌లతో మంత్రి...
KCR

భారీగా విరాళాలు ప్రకటించిన పలు కంపెనీల అధినేతలు..

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. శాంతా...

కరోనా రోగుల కోసం వెయ్యి పడకల ఆస్పత్రి: ఒడిశా

  భువనేశ్వర్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తున్నామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తున్న తొలి రాష్ట్రంగా...

Latest News