Thursday, May 2, 2024
Home Search

క్రికెటర్ - search results

If you're not happy with the results, please do another search

బిసిసిఐ భారీ విరాళం

  ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి తనవంతు సహాయంగా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భారీ విరాళాన్ని ప్రకటించింది. పిఎం కేర్ సహాయ నిధికి బిసిసిఐ తరఫున 51 కోట్ల...

వారి పరిస్థితి దయనీయం

  న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి నివారణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడం మంచిదే అయినా ఇది విధించే ముందు పేద ప్రజల పరిస్థితి ఆలోచిస్తే బాగుండేదని భారత స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు....

కలిసి కట్టుగా ఎదుర్కొందాం: కపిల్‌దేవ్

  న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కొందామని భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ పిలుపు నిచ్చారు. కరోనాను రూపుమాపేందుకు ప్రపంచం మొత్తం ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసి కట్టుగా...
india cricketer

కోట్లు ఉన్నా చేయూత లేదు

ముంబై: ఐపిఎల్ పుణ్యమా అని చాలా మంది క్రికెటర్లు కోటీశ్వర్లుగా మారారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన వారిలో భారత క్రికెటర్లే అత్యధికులు ఉన్నారు. ఇక, కరోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చడంతో...

ధోనీకి చోటు కష్టమే

  సునీల్ గవాస్కర్ ముంబై: ప్రస్తుత పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి టీమిండియాలో చోటు సంపాదిస్తాడని తాను భావించడ లేదని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో దోనీ...
Aaron Finch

ఆర్థిక కష్టాలు ఖాయం

సిడ్నీ: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపిఎల్ పూర్తిగా రద్దయితే తమకు ఆర్థిక కష్టాలు ఖాయమని ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెటర్లకు...

‘ధోనీ కెరీర్ ముగిసినట్టే’

  న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్ ఇప్పటికే ముగిసి పోయిందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక్కడ ఓ స్పోర్ట్ స్టోర్‌ను ప్రారంభించిన...
Dhoni

ధోనికి సంకటం!

ముంబై: ఐపిఎల్‌లో రాణించి తిరిగి టీమిండియాలో చోటు సంపాదించాలనుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లిందనే చెప్పాలి. ఈ ఏడాది జరిగే ఐపిఎల్‌లో రాణించడం...
IPL

ఐపిఎల్‌పై తొలగని అనిశ్చితి

  నిరాశలో అభిమానులు ముంబై: ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ కోసం ఎంతో అతృతతో ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం కాసుల క్రికెట్ ఐపిఎల్‌పై కూడా...

భారత సంప్రదాయంలో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం

  మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గత కొంత కాలంగా భారతీయ సంతతికి చెందిన విన్సీ రామన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ త్వరలో నిశ్చితార్థం చేసుకుంటామని ప్రకటించారు కూడా....

ఐపిఎల్ కష్టమేనా?

  ఎటు తేల్చుకోని ఫ్రాంచైజీలు, రద్దు చేయడమే మంచిదన్న అభిప్రాయం ముంబై: కరోనా వైరస్ వల్ల ఇప్పటికే వాయిదా పడిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 సీజన్ జరుగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ...
AUS

ఆస్ట్రేలియా, కివీస్ వన్డే సిరీస్ రద్దు

సిడ్నీ: కరోనా భయంతో మరో అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ అర్ధాంతరంగా రద్దయ్యింది. ఇప్పటికే భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ మధ్యలోనే రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్...

కరోనా ఎఫెక్ట్.. ఐపిఎల్‌ని రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

  న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ యేడాది జరగాల్సిన ఐపిఎల్ నిర్వహణపై సందిగ్దత నెలకొంది. కరోనాను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దేశంలో...
dharmashala

తొలి వన్డే వర్షార్పణం

ధర్మశాల: భారత్‌దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మొదటి వన్డే వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో స్టేడియం మొత్తం చిత్తడిగా...
IPL Trophy

ఐపిఎల్ నిర్వహణ కష్టమేనా?

ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)పై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఉన్న ఆదరణ ఇంతా అంతా...

సఫారీతో సిరీస్ టీమిండియాకు పరీక్షే!

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన టీమిండియాకు సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సమరం సవాలుగా మారింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును...

చివరికి నిరాశే మిగిలింది..

  మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళా క్రికెట్ జట్టు చేజార్చుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచి ఫైనల్‌కు చేరిన భారత్ ఫైనల్లో పేలవమైన...

కంటతడిపెట్టిన షెఫాలీ

  మెల్‌బోర్న్: లీగ్ దశలో అప్రతిహత విజయాలతో ప్రత్యర్థులను గడగడలాడించిన హర్మన్ సేన ఫైనల్లో మాత్రం తేలిపోయింది. లీగ్ దశలో ప్రతిమ్యాచ్‌లోను ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించిన టీమిండియా ఫైనల్లో మాత్రం అన్ని రంగాల్లోను అట్టర్...

చరిత్రకు అడుగు దూరంలో..

  సమరోత్సాహంతో భారత్, మరో ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, నేడు మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ సమరం మెల్‌బోర్న్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ తుది...

వికలాంగుల క్రికెట్ షురూ

  మన తెలంగాణ/హైదరాబాద్: వికలాంగుల రంజీ ట్రోఫీ క్రికెట్ సమరం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని ఎల్.బి.స్టేడియంలో తెలంగాణ-విదర్భ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక, సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఆంధ్రా-కేరళ జట్లు...

Latest News