Home Search
క్రికెటర్ - search results
If you're not happy with the results, please do another search
తొలి వన్డే వర్షార్పణం
ధర్మశాల: భారత్దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మొదటి వన్డే వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో స్టేడియం మొత్తం చిత్తడిగా...
ఐపిఎల్ నిర్వహణ కష్టమేనా?
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)పై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఉన్న ఆదరణ ఇంతా అంతా...
సఫారీతో సిరీస్ టీమిండియాకు పరీక్షే!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన టీమిండియాకు సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సమరం సవాలుగా మారింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును...
చివరికి నిరాశే మిగిలింది..
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళా క్రికెట్ జట్టు చేజార్చుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచి ఫైనల్కు చేరిన భారత్ ఫైనల్లో పేలవమైన...
కంటతడిపెట్టిన షెఫాలీ
మెల్బోర్న్: లీగ్ దశలో అప్రతిహత విజయాలతో ప్రత్యర్థులను గడగడలాడించిన హర్మన్ సేన ఫైనల్లో మాత్రం తేలిపోయింది. లీగ్ దశలో ప్రతిమ్యాచ్లోను ఆల్రౌండ్ ప్రతిభతో రాణించిన టీమిండియా ఫైనల్లో మాత్రం అన్ని రంగాల్లోను అట్టర్...
చరిత్రకు అడుగు దూరంలో..
సమరోత్సాహంతో భారత్, మరో ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, నేడు మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ సమరం
మెల్బోర్న్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ తుది...
వికలాంగుల క్రికెట్ షురూ
మన తెలంగాణ/హైదరాబాద్: వికలాంగుల రంజీ ట్రోఫీ క్రికెట్ సమరం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నగరంలోని ఎల్.బి.స్టేడియంలో తెలంగాణ-విదర్భ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక, సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో ఆంధ్రా-కేరళ జట్లు...
చరిత్ర సృష్టిస్తారా?
అందరికళ్లు భారత్పైనే!
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరిన టీమిండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన విశ్వ విజేతగా నిలువడం అనుకున్నంత తేలిక...
యధావిధిగానే ఐపిఎల్
సౌరవ్ గంగూలీ
ముంబై: కరోనా వ్యాధి భయం ఉన్నా ఈ ఏడాది భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొనసాగుతుందని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా వ్యాధి...
షెఫాలీకి అరుదైన ఛాన్స్
ముంబై: భారత యువ సంచలనం, స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ అరుదైన ఛాన్స్ను కొట్టేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో షెఫాలీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు...
ఫైనల్లో భారత్
సెమీఫైనల్ మ్యాచ్ వర్షార్పణం
ఇంగ్లండ్ ఇంటికి, ఆస్ట్రేలియాతో హర్మస్ సేన టైటిల్ పోరు
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి సారి భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లండ్భారత్ జట్ల మధ్య గురువారం సిడ్నీలో జరిగిన...
రిజర్వ్ డే లేక పోవడంపై విమర్శలు
సిడ్నీ: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లో రిజర్వ్డే లేక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరిగిన టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ సమరం వర్షం వల్ల ఒక్క బంతి కూడా...
ఈశాన్య ఢిల్లీ హింస
దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ...
సెమీసే లక్ష్యంగా భారత్
మెల్బోర్న్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ గురువారం న్యూజిలాండ్తో జరిగే మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సెమీస్కు చేరుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. తొలి...
కోహ్లిని వీడని వైఫల్యాలు
వెల్లింగ్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి న్యూజిలాండ్ పర్యటన కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇప్పటికే వన్డే సిరీస్లో క్లీన్స్వీప్కు గురై ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న విరాట్కు తాజాగా తొలి టెస్టులో ఎదురైన...
ఆసియా ఎలెవన్ జట్టులో రాహుల్, ధావన్లకు చోటు
ఢాకా: వరల్డ్ ఎలెవన్తో తలపడే ఆసియా ఎలెవన్ ట్వంటీ20 జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు లభించింది. కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, యువ వికెట్...
మాకు కోహ్లీ కావాలి
బిసిసిఐని కోరుతున్న బంగ్లా క్రికెట్ బోర్డు
నేడు తుది నిర్ణయం తీసుకోనున్న బిసిసిఐ
ముజిబుర్ రెహమాన్ శతజయంతి సందర్భంగా ఆసియా ఎలెవన్,
వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య టి20 మ్యాచ్లకు సన్నాహాలు
ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత షేక్...
డారెన్ సామికి పాక్ గౌరవ పౌరసత్వం
డారెన్ సామికి పాక్ గౌరవ పౌరసత్వం
పాక్ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్న విండీస్ క్రికెటర్
కరాచి: తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్కు పునరుజ్జీవం కల్పించడానికి పాకిస్థాన్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్...
నేటి నుంచే మహా సంగ్రామం
మహిళల ప్రపంచకప్కు సర్వం సిద్ధం
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్కు శుక్రవారం తెరలేవనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్లో పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్ట్రేలియా...
ఫేవరెట్గా ఆస్ట్రేలియా
భారీ ఆశలతో భారత్, నేడు టి20 ప్రపంచకప్ తొలి పోరు
సిడ్నీ: డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే మహిళల ఏడో ట్వంటీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్కు భారత్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా...