Monday, April 29, 2024
Home Search

బదిలీ - search results

If you're not happy with the results, please do another search

రేవంతు భూతంతు నుంచి ఆదుకోండి

  ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం : ఆర్‌డిఒ భరోసా మన తెలంగాణ/అత్తాపూర్, గచ్చిబౌలి : గోపన్నపల్లి భూముల బాధితుల ఫిర్యాదులు స్వీకరించిన ఆర్‌డిఒ చంద్రకళ మూడు రోజులలో ప్రభుత్వానికి నివేదిక పంపించి బాధితుల కు తగిన...

మా భూమిమాగ్గావాలె..

  దొంగ రిజిస్ట్రేషన్లతో రేవంత్ రెడ్డి బ్రదర్స్ గోడ కట్టేశారు : బాధితులు దఫదఫాలుగా తప్పుడు పత్రాలు సృష్టించారు గోడ పనులు అడ్డుకున్నందుకు దౌర్జన్యం చేశారు న్యాయం చేయండి : మల్లయ్య కుటుంబం మొర కొండల్ రెడ్డి తనకు...

రేవంతు భూతంతు

  తప్పుడు డాక్యుమెంట్లతో 4.39 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేసిన రేవంత్‌రెడ్డి బ్రదర్స్! సహకరించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ విచారణలో తేలిన విస్తుగొల్పే నిజాలు గోపన్నపల్లిలోని 167 సర్వేనంబర్‌లోగల 10.2 ఎకరాల భూమికి తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి వేరే...

తిరుమలకు లైట్‌మెట్రో, మోనో రైలు

  హైదరాబాద్ : తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్‌హౌస్ లో...

అహర్నిశలు శ్రమిస్తున్నారు

  పోలీసు ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు రాష్ట్ర హోం మంత్రి మహుమూద్ ఆలీ హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల శాంతిభద్రతల, మానప్రాణాల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర...
Mumbai police

100 బిట్‌కాయిన్స్ ఇవ్వకుంటే పేల్చేస్తాం: ముంబై లగ్జరీ హోటళ్లకు బెదిరింపు

ముంబయి: బాంబుతో పేలుస్తామని హోటళ్లకు ఈమెయిల్ హెచ్చరిక రావడంతో ముంబయిలోని నాలుగు లగ్జరీ హోటళ్లను బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబా సభ్యుడినని ఈ మెయిల్ పంపిన వ్యక్తి...
Medak rural SI

అవినీతికి పాల్పడిన మెదక్ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు

మన తెలంగాణ/మెదక్: విధి నిర్వహణలో అవినీతి ఆరోపణలు, ఇసుక మాఫియాతో చేతులు కలపడం తదీతర ఆరోపణలపై మెదక్ రూరల్ ఎస్‌ఐ ఆంజనేయులును నిజామాబాద్ రేంజ్ డిఐజీ శివశంకర్‌రెడ్డి సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఎస్‌ఐ...

తెలంగాణకు వరం కెసిఆర్

పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...
Ram-Janmabhoomi

రామజన్మభూమిలో ముస్లిం స్మశానం లేదు

అయోధ్య: రామాలయం నిర్మించనున్న అయోధ్యలోని రామజన్మభూమికి చెందిన 67 ఎకరాల స్థలంలో స్మశానం ఏదీ లేదని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. గతంలో అక్కడ ముస్లింలకు చెందిన స్మశానం ఉన్న కారణంగా...

ఎసిబికి చిక్కిన రికార్డ్ అసిస్టెంట్

  రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేసిన అధికారులు మాదన్నపేట్ : సైదాబాద్ ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ పని చేస్తున్న బాబురాజ్ ప్రభుత్వ పాఠశాల భవన యాజమాని నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా...

కెటిఆర్ పిఎ పేరిట మోసం.. రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్

  హైదరాబాద్ ః మంత్రి కెటిఆర్ వ్యక్తిగత సహాయకుడినంటూ మోసాలకు పాల్పడుతున్న రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును నగర సైబర్ క్రైమ్‌పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిసిఎస్ జాయింట్ సిపి అవినాష్...

ఆర్థిక ఫెడరలిజం

  5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఏకైక మార్గం రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి కేంద్రం వినూత్న నిర్ణయాలు తీసుకోవాలి భారీ ప్రాజెక్టుల ఆలోచన చేయాలి మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ మౌలిక వసతుల...

కత్తి మహేష్‌పై దాడి.. చితకబాదిన బజరంగ్‌దళ్ కార్యకర్తలు

  హైదరాబాద్ : హిందూవుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై బజరంగ్‌దళ్ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. ఐ మాక్స్‌లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసి...
Uddhav-Thackeray

ఉద్ధవ్ థాక్రేపై శరద్ పవార్ మండిపాటు

ముంబయి: ఎల్గార్ పరిషద్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించాలన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయం పట్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....

నేడు కలెక్టర్లతో సిఎం కీలక భేటీ

  కొత్త రెవెన్యూ చట్టంపై సమాలోచనలు కలెక్టర్లకు దిశానిర్దేశం పథకాల అమలుపై నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వ శాఖలు హైదరాబాద్: జిల్లాల్లో పాలనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం కలెక్టర్ల సదస్సులో దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ...
Recruitment of Apprentice vacancies in TS RTC

డిప్యుటేషన్‌పై ఇతర సంస్థలకు ఆర్టిసి ఉద్యోగులు

  హైదరాబాద్ : సంస్కరణల బాట పట్టిన ఆర్టిసిలో అధికంగా ఉన్న ఉద్యోగులను డిప్యుటేషన్‌పై ఇతర సంస్థలకు పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆర్టిసిని గాడిలో పెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు కసరత్తులు మొదలుపెట్టిన...

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...

తొమ్మిది మంది ఐపిఎస్‌లకు పదోన్నతులు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు డిఐజిలకు ఐజిగా, మరో ఆరుగురు ఎస్‌పిలకు డిఐజిలుగా పదోన్నతి కల్పిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో 2002 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన డిఐజిలు రాజేశ్ కుమార్,...

11న కలెక్టర్లతో సిఎం భేటీ

  ఐఎఎస్‌ల భారీ బదిలీల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న కెసిఆర్ హైదరాబాద్: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 11న సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే...

కేజ్రీవాల్ గెలుపే బిజెపి లక్ష్యమా?

  దేశం అంతా ప్రభంజనాలు చూపుతున్నా జనసంఘ్ రోజుల నుండి తమకు పట్టు గల దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం బీజేపీ తన పట్టు చూపలేక పోతున్నది. 22 ఏళ్లుగా అక్కడ అధికారంలోకి...

Latest News