Home Search
పర్యాటక - search results
If you're not happy with the results, please do another search
టాక్స్ హాలిడే మంత్రం
కొత్త పెట్టుబడుల కోసం భారీగా పన్ను మినహాయింపులు
ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు భారత్ ప్రణాళిక
చైనా నుంచి వచ్చే కంపెనీలకు గాలం
కంపెనీలకు భూకేటాయింపు సులభతరం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు...
ఈ నెల 7 నుంచి విదేశాల నుండి భారతీయుల తరలింపు
హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్రెడ్డి...
రాష్ట్రంలో రక్తం నిల్వల సమస్య లేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ ఐపిఎంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తలసేమియా భాధితుల...
ఎక్కడ దిగినా టికెట్ రూ.50 మాత్రమే!
వలస కూలీల కోసం నేటి నుంచి 300 రైళ్లు అందుబాటులోకి
రాష్ట్రాల కోరిక మేరకే లాక్డౌన్ను పొడిగించాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : దూరంతో సంబంధం లేకుండా వలస కూలీల...
వైద్య సిబ్బందికి ప్రత్యేక బస
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తన్న వైద్య సిబ్బందికి హోటళ్లలో ప్రత్యేక బస కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బాధితులకు, అనుమానితులకు నోటిఫైడ్ దవాఖానాలో పనిచేసే రోజుల్లో విధులు ముగించుకున్న...
నిర్మానుశ్యమైన హైదరాబాద్ను ఎప్పుడు ఎవరూ చూసి ఉండరు (వీడియో)
ఇంట్లో ఉంటేనే క్షేమం
భయటకువస్తే కరోనా కాటువేస్తుంది
రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమివేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో ప్రజలంతా ఇళ్లలో ఉంటే హైదరాబాద్ ఎలా ఉందో డ్రోన్లతో తీసిన వీడియోను రాజ్యసభసభ్యుడు జోగినపల్లి...
తబ్లిగీ దొడ్డిదారి వ్యవహారాలు
న్యూఢిల్లీ ః ఇప్పుడు కరోనా తీవ్రతకు కేంద్ర బిందువైన తబ్లిగీ జమాత్ గతంలో కూడా వివాదాస్పదం అయింది. ఈ సున్నీ సంస్థకు చెందిన 370 మంది విదేశీ మత కార్యకర్తలపై 201819లో భారతదేశం...
ఇళ్లలోనే ఇండియా
‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...
ఒక్కరోజే 63 కేసులు
దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్లు
n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
కరోనా కట్టడిలో పోలీసుల కీలక పాత్ర
ఇండోనేషియా, వియత్నాం బృందాలపై ఆరా.!
నకిలీ శానిటైజర్ కంపెనీలపై నిఘా
వైరస్పై అవగాహన కోసం పోలీసుల పల్లెబాట
ప్రతి గ్రామానికి ఓ అధికారి నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
పట్టణాలు.. ఇక మోడల్ టౌన్లు
ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్రూంలు, పబ్లిక్ టాయిలెట్లు
పిపిపి పద్దతిలో నిర్మాణం... ప్రతి 100 మందికి ఒకటి
బస్, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు
ప్రణాళికలు రూపొందించాలంటూ కమిషనర్లకు ఆదేశాలు
వచ్చే మూడు నెలల్లో కార్యక్రమాలు...
కరో’నో షో’
రాష్ట్రమంతటా అమల్లోకి బంద్ ఆదేశాలు
రోడ్లపై గణనీయంగా తగ్గిన జనసమ్మర్దం
విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు, పార్కులు, జూపార్కు, ఫిట్నెస్ సెంటర్లు బంద్
సినిమా షూటింగ్లు ఆపివేయాలని నిర్ణయం
21 వరకు హెచ్ఎండిఎ పరిధిలో పార్కుల మూసివేత, 31 వరకు...
ఖాకీల కామం…. ప్రియుడు ముందే ప్రియురాలిపై అత్యాచారం….
చెన్నై: కామంతో ఖాకీలు ప్రియుడి ముందే ప్రియురాలిపై అత్యాచారం చేసిన సంఘటన తమిళనాడులోని పుదుచ్చేరిలో జరిగింది. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
ఒలింపిక్స్ను నిర్వహించి తీరుతాం
జపాన్ ప్రధాని షింజో అబే
టోక్యో: ఈ ఏడాది తమ దేశంలో జరిగే ఒలింపిక్ క్రీడలు షెడ్యూల్ ప్రకారమే సాగుతాయని, దీన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని జపాన్ ప్రధాని షింజో అబే స్పష్టం...
పకడ్బందీగా ‘కుడా’ మాస్టర్ ప్లాన్
15 నగరాల్లో చేసిన అధ్యయనంతో రూపకల్పన
ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లతో అనుసంధానం
మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ
మంత్రి దయాకర్రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష
నేడు మున్సిపల్ మంత్రి కెటిఆర్తో సమావేశం
మనతెలంగాణ / హైదరాబాద్...
ఎస్సి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు
షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాంభూక్య
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వైస్ చైర్మన్,...
కరోనాపై ఫైట్… 100 కోట్ల బడ్జెట్
తక్షణమే విడుదలకు సిఎం కెసిఆర్ ఆదేశాలు
కరోనాపై బస్తీల్లో అవగాహన కార్యక్రమం
హోర్డింగ్లు, కరపత్రాలు, సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో స్క్రీన్ ప్రచారాలు
విద్య, పర్యాటకం, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖలతో ప్రత్యేక కమిటీ, పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష
మంత్రివర్గ...
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహాత్మఫూలే మహా విగ్రహం
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలేకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సముచిత గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ ఇస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. నగరంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో, హుస్సేన్...
ఇందిరాపార్క్లో దొంగల బెడద
హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సందర్శించే ఇందిరాపార్క్లో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో పార్కును సందర్శిస్తున్న పర్యాటకుల పర్సులను దొంగలు కొట్టేస్తున్నారు. దీంతో పర్యాటకులు లబోదిబోమంటున్నారు,...