Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
వానాకాలం ‘సాగు’ మొదలు
69,490 ఎకరాలలో పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక l ప్రభుత్వం వద్దని చెప్పినా 3156 ఎకరాలలో మొక్కజొన్న l రేపో, మాపో నైరుతి.. తొలకరితో సాగుకు మరింత ఊపు
మన తెలంగాణ/హైదరాబాద్...
కెటిఆర్కు ఊరట
ఎన్జిటి నోటీసులపై హైకోర్టు స్టే
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఫామ్హౌస్పై వివరణ ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి ) ఇచ్చిన నోటీసులపై మంత్రి కెటిఆర్ హైకోర్టులో సవాల్ చేయడంతో పిటిషన్పై...
ఆగని విజృంభణ
కొత్తగా 191 పాజిటివ్లు, 8 మంది మృతి
జిహెచ్ఎంసిలో 143, జిల్లాల్లో 48 మందికి వైరస్
మేయర్ పేషిలో ఒక అటెండర్కు, ముగ్గురు మీడియ ఉద్యోగులకు పాజిటివ్
సింగరేణి యూనియన్ నాయకుడుకీ సోకిన కోవిడ్
4111కి...
వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు
జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...
తొలగించిన టీచర్ల నుంచి రూ.2.32 కోట్లు వసూలుకు చర్యలు
శ్రావస్తి (యుపి): బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించారన్న నేరారోపణపై తొలగించిన పదిమంది ఉపాధ్యాయుల నుంచి రూ. 2.32 కోట్ల వసూలుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శ్రావస్తి, బహ్రయిచ్ జిల్లాలకు చెందిన...
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి: కెటిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అపర భగీరథుడు అని మంత్రి కెటిఆర్ పొగిడారు. బుధవారం సిరిసిల్లలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జల, హరిత, గులాబీ, నీలి, శ్వేత విప్లవాలతో గ్రామీణ ఆర్థిక...
స్థానిక గిరిజనులకే 100% సముచితం
ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల భర్తీపై సుప్రీంలో రివ్యూ పిటిషన్కు సిఎం కెసిఆర్ నిర్ణయం
ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసిన విప్ రేగా కాంతారావు, ఎంఎల్ఎ ఆత్రం సక్కు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ల...
కరోనా వేళ… సామూహికం వద్దు.. ఇంపుగా ఇంటిబోనం!
మహమ్మారిని దూరం చేసేందుకు రాష్ట్ర పండుగ బోనాలను వైభవంగా ఇంట్లోనే జరుపుకుందాం l ఇదే నెలలో వైరస్ విజృంభిస్తుందని నిపుణుల హెచ్చరికలు l ఉత్సవాల సమయంలో జంట నగరాల్లో రోడ్లపై లక్షలాది మంది...
రైతుబంధుకు దరఖాస్తులు
కొత్త పట్టాదారులు 13వ తేదీలోపు ఎఇఒలకు సంబంధిత పత్రాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ సూచన
కోటి 50లక్షల ఎకరాలకు రైతుబంధు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని కోటి 50 లక్షల ఎకరాలకు ఈ వానాకాలం సీజన్లో...
జిల్లాల్లో 35 కేసులు
రాష్ట్రంలో కొత్తగా 178 మందికి కరోనా
ఆరుగురు మృతి, మృతుల్లో 27 ఏళ్ల యువకుడు
ఇద్దరు ట్రైనీ ఐపిఎస్లకు, మరో నలుగురు మీడియా ఉద్యోగులకు వైరస్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ విపరీతంగా...
గాంధీ విగ్రహంపై దాడి అవమానకర చర్య : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయుల ఆందోళన సందర్భంగా దుండగులు కొందరు మహాత్మాగాంధీ విగ్రహంపై దాడి చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అది అవమానకరమైన చర్యగా ట్రంప్ పేర్కొన్నారు....
పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
జూలై 31 వరకు ప్రత్యేక కెసిసి కార్యక్రమాలు
రూ.3 లక్షల వరకు రుణం.. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది పాడి రైతులకు లబ్ధి
హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఆర్థికంగా కుదేలైన పాడి...
తమిళనాడులో టెన్త్ పరీక్షలు రద్దు
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తూ మంగళవారం ప్రకటించింది. దీంతో టెన్త్ పరీక్షలు లేకుండానే విద్యార్థులు పై తరగతులకు వెళ్లనున్నారు. విద్యార్ధుల క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ...
ఎస్బిఐ కస్టమర్లకు ఊరట
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బిఐ కస్టమర్లకు ఊరటనిచ్చింది. ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రుణ రేట్లలో 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఇప్పటికే మారటోరియంతో సతమతమవుతున్న ఇతర బ్యాంకులకు...
ఏనుగుపై పీనుగు రాజకీయాలు!
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
వ్యక్తిగత జాగ్రత్తలే కాపాడాలి
దేశ ఆర్థిక ప్రగతిని, వ్యక్తుల ఉపాధి, ఉద్యోగాలను, సకల స్వేచ్ఛలను ఒడ్డి దేనితోనైతే రెండున్నర మాసాలుగా విరామం లేని పోరాటం చేస్తున్నామో అది కొంచెమైనా తగ్గుముఖం పట్టకుండా మరింత విజృంభిస్తూ భయోత్పాతాన్ని పెంచుతున్న...
పది పరీక్షలపై సిఎం కెసిఆర్ సమావేశం..
హైదరాబాద్: పదో తరగతి పరీక్షలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసి,...
బిఆర్కె భవన్లో ఒక్కరికి కరోనా…. సచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్
హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర సచివాలయం ఉన్న బిఆర్కె భవన్లో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్...
తమిళనాడులో దారుణం.. ఆస్పత్రిలో పేషెంట్ హత్య
చెన్నైః తమిళనాడులో దారుణ సంఘటన జరిగింది. మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేషెంట్ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. సోమవారం తెల్లవారుజామున కొంతమంది గుర్తుతెలియన వ్యక్తులు ఆయుధాలతో ఆస్పత్రిలోకి ప్రేవేశించి ఓ...
క్వారంటైన్లో యువతిపై సర్పంచ్ వేధింపులు..
కటక్ః క్యారంటైన్ కేంద్రంలో ఉంటున్న ఓ యువతిపై స్థానిక సర్పంచ్ వేధింపులకు పాల్పడిన ఘటన ఒడిసాలోని సువర్ణపూర్ జిల్లా డుంగురిపల్లి సమితి అందారిబంచిలో చోటుచేసుకుంది. కరోనా కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న...