Tuesday, May 7, 2024
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search

రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

రంగారెడ్డిః జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తూరు మండల కేంద్రంలోని విజయలక్ష్మీచౌరస్తా వద్ద శనివారం మధ్యహ్నం లారీ, బైకు ఢీకొని భార్యభర్తలు ఇద్దరూ మృతి చెందారు. పోలిసులు తెలిపిన వివరాల...

‘మేకిన్ ఇండియా’యే శరణ్యం

  తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
Doctors are lifeguards

వైద్యులే ప్రాణ రక్షకులు

  లాక్‌డౌన్‌తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
BCCI has embarked on its efforts for IPL

ఐపిఎల్ కోసం జోరు పెంచిన బిసిసిఐ

  ముంబై : కరోనా మహమ్మరి దెబ్బకు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణపై ఇటీవలే మళ్లీ ఆశలు చిగురించిన విషయం తెలిసిందే. ఈ...
Employment through Skills Training for Unemployed

నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి

  యువతకు విద్యార్హతలను బట్టి శిక్షణ ఇవ్వాలి ప్రణాళికలను సిద్ధం చేయండి అధికారులను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం...
Applications invited for Padma Awards

పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

  నేడు జిల్లా యువజన క్రీడా కార్యాలయంలో అందజేయాలి : జిల్లా క్రీడా అధికారి మన తెలంగాణ, హైదరాబాద్ :  జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవల అందించిన వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్,...
Interstate RTC bus services to begin soon

త్వరలో అంతర్రాష్ట్ర సర్వీసులు

 వచ్చే వారం నుంచి బస్సుల పరుగు హైదరాబాద్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఎపి, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది....

సంపాదకీయం: భారీ ప్యాకేజీ బండారం!

  దేశాన్ని కరోనా మరింతగా భయపెడుతున్నది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. మరొక వైపు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తెరుచుకుంటున్నది. కరోనాకు పూర్వమున్న స్థితికి చేరుకోడానికి ఆరాటపడుతున్నది. అయితే అందుకు చాలా కాలం...
19148 New Corona Cases reported in India

గ్రేటర్ లో కరోనా రోజుకో డబుల్ సెంచరీ

ఈ నెలాఖరులో త్రిపుల్ సెంచరీ దాటచ్చొని భావిస్తున్న వైద్యులు ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని వెల్లడి అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారుల సూచనలు మన తెలంగాణ/సిటీబ్యూరో:  గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి...
Attack on VRA at mahaboobnagar dist

విఆర్ఎపై దాడి సరికాదు

  మనతెలంగాణ/ కృష్ణ: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ మండల పరిధిలోని కున్సి గ్రామంలో బుధవారం విఆర్ఎపై దాడి జరిగింది.   కున్సి గ్రామంలో ఉన్న భూతగాదాల విషయంలో సంబంధిత శాఖ అధికారుల మేరకు పొలానికి...
269 New Corona Cases Reported in Telangana

రికార్డు స్థాయిలో 269 పాజిటివ్ లు

జిహెచ్‌ఎంసిలో 214, జిల్లాల్లో 55 కేసులు టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి, ఇఎన్‌టి సూపరింటెండెంట్‌కు వైరస్ జనగామ జిల్లాలో ఓ కంపెనీ యజమాని నుంచి ఏడుగురికి అంటుకున్న కొవిడ్ 12 మంది మీడియా...
Modi indirect warning to China

రెచ్చగొడితే బద్‌లా తప్పదు

సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక గుంపులతోనే సమస్య వైరస్ పట్ల పారాహుషార్ రాష్ట్రాల సిఎంలతో పిఎం ముగిసిన సమీక్షల ఘట్టం న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
Chinese army massacre in Galwan River valley

గాల్వన్ నదీ లోయలో చైనా సేనల మారణకాండ

  భారత సైనికుల్ని వేటాడి చంపిన క్రూరత్వం న్యూఢిల్లీ : గాల్వన్ నదీ లోయలో సోమవారం రాత్రి భారత్‌చైనా సేనల మధ్య ఎనిమిది గంటల సేపు సాగిన ముఖాముఖి హింసాత్మక దాడిలో చైనాకు చెందిన పీపుల్స్...
CM KCR meets with public representatives at Pragathi Bhavan

ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...
Coronavirus Effect on Indian GDP

జిడిపికి సెకండ్ వేవ్ ముప్పు

 ప్రపంచ జిడిపి మరింత పతనం కానుంది మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్19 వైరస్ ఈక్విటీ మార్కెట్లలో రెండో దశ క్షీణత ప్రారంభం కావొచ్చు మార్కెట్‌లు మళ్లీ నష్టపోయే దశలో ఉన్నాయని విశ్లేషకుల అంచనా కొద్ది వారాల్లో నిఫ్టీ 8,800 స్థాయికి...
Minister KTR Review meeting on T-Fiber project

టి-ఫైబర్ గ్రిడ్‌తో డిజిటల్ విప్లవం

త్వరలో రైతు వేదికలను టి.ఫైబర్‌తో అనుసంధానం ప్రస్తుత ఐటి నెట్‌వర్క్, స్టేట్ డేటా సెంటర్‌ను కూడా టి..ఫైబర్ కిందకు తీసుకురావాలని ఆదేశం దీని ద్వారా పౌర సేవల్లోనూ గణనీయమైన మార్పులు సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని...
Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

ఏడాదికి ఒకేసారి రైతుబంధు అర్హుల జాబితా

  ఈసారి జనవరి 23 వరకు పాసుపుస్తకం వచ్చిన పట్టాదారులకే పెట్టుబడి సాయం కొత్తగా డిజిటల్ సైన్ అవుతున్న భూములకు వచ్చే ఏడాదే భూమిని అమ్ముకుంటే రబీలో సాయం నిలిపివేత రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్...
Launch of Farmer platform October 31 in telangana

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

  గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
India-China Violent Border Clash

భారత్-చైనా హింసాత్మక ఘర్షణ

 కల్నల్ సహా 20 మంది మృతి పరస్పరం బాహాబాహీ అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష 45 ఏళ్ల తరువాత జగడం చైనా సైనికులు ఆరుగురు మృతి? న్యూఢిల్లీ/లడఖ్: భారత్‌-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
Why is the old cot making a noise says Shiv Sena

కాంగ్రెస్ ఓ పాత మంచం.. శబ్దాలు ఎక్కువ

అసమ్మతి స్వరాలు ఆ పార్టీ చరిత్ర ఎప్పుడు ఎటువైపు మొగ్గుతారో వారికి బాగా తెలుసు మహా సర్కారులో కాంగ్రెస్ మూడో స్తంభం కూటమి కోసం చాలా త్యాగాలు చేశాం అయితే..సంకీర్ణానికి వచ్చిన ముప్పేమీ లేదు ‘సామ్నా’లో శివసేన విసుర్లు ముంబయి: మహారాష్ట్రలోని...

Latest News