Thursday, May 2, 2024
Home Search

నిజామాబాద్ జిల్లా - search results

If you're not happy with the results, please do another search

అకాల వర్షాలకు 10 వేల ఎకరాల్లో పంట నష్టం

  హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 10 వేల 610 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ...
Road Accident in Nizamabad

చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

మనతెలగాణ/ఇందల్వాయి: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ ఎదురుగా హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్‌వైపు వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి...

వరికి అగ్గి తెగులు

  15 లక్షల ఎకరాల్లో వ్యాప్తి మరింతగా విస్తరించే సూచనలు అధిక తేమ, నత్రజని మితిమీరడంతోనే... రంగంలోకి వ్యవసాయశాఖ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి రైతులను అగ్గి తెగులు బెంబెలెత్తిస్తోంది. ఈ రబీలో రికార్డు స్థాయిలో 37.42 లక్షల ఎకరాల్లో వరి...

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం

  మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...

పెట్టుబడుల వెల్లువ

  రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్ దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం...

147 ప్యాక్స్‌లు ఏకగ్రీవం

  మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్‌ఎస్ బలపర్చినవారే హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు…

హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకుని,...

క్రీడా పోటీల్లో విషాదం.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి మృతి

  నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో విషాదం చోటుచేసుకున్నది. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మెంట్రాజ్‌పల్లి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి సురేశ్‌ (29)...

పోదాం పదే జాతర..

  మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే 4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో పులకిస్తున్న బాటలు కన్నెపల్లి నుంచి నేడు గద్దెకు రానున్న సారలమ్మ వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం వరంగల్ : మేడారం మహాజాతరను...

భారీగా ఐఎఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

  జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం సిసిఎల్‌ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి విద్యా...
medaram-jatara

మేడారం జాతర…

అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
Accident

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు…

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వేగంగా వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాద సంఘటనలో 4వ తరగతి ...

కరీంనగర్ కార్పోరేషన్ పీఠాన్ని సొంతం చేసుకున్న టిఆర్ఎస్

  హైదరాబాద్: కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 60 డివిజన్లలో ఇప్పటి వరకూ 34 డివిజన్లలో విజయం సాధించి టిఆర్ఎస్ సత్తా చాటింది....
mayors-and-chairpersons

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక నేడే

హైదరాబాద్: కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్, డిప్యూటీ ఛైర్ పర్సన్‌లను పరోక్ష పద్ధతిలో సోమవారం ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీలు, తొమ్మిది కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం...

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎంపికపై సిఎం నజర్

  రెండేసి పేర్లను సూచించాలని స్థానిక పార్టీ వర్గాలకు కెటిఆర్ ఆదేశం అంతిమ జాబితా ఖరారు చేసిన ముఖ్యమంత్రి భైంసా, జల్‌పల్లి మినహా మిగతా చోట్ల అధికార పీఠాల కైవసానికి టిఆర్‌ఎస్ వ్యూహం స్వతంత్ర, ఎక్స్‌అఫిషియో ఓట్ల మద్దతుతో...

కారెక్కిన పురం

  ఠారెత్తిన విపక్షం పటిష్ట వ్యూహంతో గులాబీ పార్టీ జోరు 120 మున్సిపాలిటీలకు 110 టిఆర్‌ఎస్ కైవసం ఏడు కార్పొరేషన్లలో భారీ విజయం మరో రెండూ టిఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం తెలంగాణ గుండె దండోరాగా హృదయవీణగా సుస్థిరపడిన కెసిఆర్ దర్శకత్వంలో...

ప్రశాంతంగా భారీగా

  పోటెత్తిన ఓటు అంబరాన్ని చుంబించిన పట్టణ బ్యాలట్ సంబరం ఓటింగ్ నమోదు అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 93.31 శాతం అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్‌లో 39.65 శాతం హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ఓటర్లలో...

ఆరోగ్య తెలంగాణే సిఎం కెసిఆర్ లక్ష్యం

  సిద్దిపేట : రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ వైద్యరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక...

ఇక చాలు

  నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది 8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం పోలింగ్ జరగనున్న వార్డులు 2,972 బరిలో 12,898...

Latest News