Home Search
ఇరాన్ - search results
If you're not happy with the results, please do another search
అణు ఒప్పందం పునరుద్ధరించాలి
జో బైడెన్కు ఇరాన్ అధ్యక్షుడి సూచన
టెహ్రాన్: తమతో 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని అమెరికాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్కు ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ ప్రతిపాదించారు. గతంలో జరిగిన...
సంపాదకీయం: సమితి సంబురాలు
మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ సందర్భం కరకు కరోనా మృత్యు విలయ నాట్యం నేపథ్యంలోనూ హర్షించదగినది, ఆహ్లాదకరమైనది. ఎన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని...
ట్రంప్కు శాంతి పురస్కారమా?
ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
అమెరికా చైనాల మధ్య దూరం
అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం విస్తరించుకుంటున్నది. వాటి సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. తాజాగా అమెరికా హూస్టన్లోని చైనా కాన్సలేట్ను మూసివేయించడం, అందుకు ప్రతిగా చైనా చెంగ్డూ నగరంలోని అమెరికా దౌత్య...
సంపాదకీయం: చైనాకు చేరువైన ఇరాన్
చాబహార్ జహేదాన్ రైలు మార్గ నిర్మాణ భాగస్వామ్య ఒప్పందం నుంచి ఇండియాను వదులుకుంటూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం దానికదే ఏకాకి పరిణామం కాదు. ప్రధాని మోడీ ప్రభుత్వం నూతన విదేశీ విధాన విన్యాసాల...
గులాబీ రంగులోకి మారిన లోనార్ సరస్సు
లవణీయత, ఆల్గే కారణంగానే రంగు మార్పంటున్న శాస్త్రవేత్తలు
ఔరంగాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఎందో మంది శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఆకర్షిస్తున్న లోనార్ సరస్సు రాత్రికి రాత్రే ఒక్క సారిగా రంగు మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది....
కలవరపెడుతున్న మూడు దేశాలు
రష్యా, బ్రెజిల్, భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య 4.8 మిలియన్, మృతులు 318000 మంది
ప్రపంచ దేశాల ఆందోళన
మాస్కో : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గందరగోళానికి గురి చేస్తోంది....
లక్ష కేసులకు చేరడానికి భారత్కు 64 రోజులు!
అమెరికాకు 25 రోజులు,స్పెయిన్కు 30 రోజులు
ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటూ తక్కువే
ప్రతి లక్ష జనాభాకు 0.2 మందే
న్యూఢిల్లీ: భారత్లో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసిన విషయం తెలిసింది....
అమెరికాకు ఊరట
న్యూయార్క్లో వారం రోజుల తర్వాత తగ్గిన మరణాలు
పరిస్థితులు కుదుటపడుతున్నాయన్న గవర్నర్
యూరప్లోను చిగురిస్తున్న ఆశలు
ఇరాన్లో నెల తర్వాత తొలి సారి రెండంకెల స్థాయికి పడిపోయిన మరణాలు
పారిస్/వాషింగ్టన్: కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మందికి పైగా...
సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన...
క్రీడలపై కరోనా పిడుగు
క్రీడా విభాగం: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా (కోవిడ్19) ప్రభావంతో క్రీడా రంగం కుదేలవుతోంది. కరోనా భయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు పెద్ద క్రీడలు రద్దు కావడం కానీ, వాయిదా పడడం కానీ...
ట్రంప్కు కరోనా నెగటివ్
వాషింగ్టన్: కరోనావైరస్కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు చేసిన వైద్య పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అమెరికా పాలనా యంత్రాంగం శుక్రవారం జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించిన...
రూ.4లక్షలు ఎక్స్గ్రేషియా
కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయం, ఎన్డిఆర్ఎఫ్ కింద విపత్తుగా గుర్తింపు
రాష్ట్రాల సిఎస్లకు లేఖ
దేశ వ్యాప్తంగా 86కి చేరిన పాజిటివ్ కేసులు
4వేల మంది అనుమానితులు
ఢిల్లీలో 7, కేరళలో 19 కే సులు...
క్రమంగా కరోనా కోరలు
కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు
31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత
దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్
ఇరాన్ నుంచి 58 భారతీయులు...
ఒమన్ సుల్తాన్ ఖబూస్ బెన్ కన్నుమూత…
మస్కట్ : ఆధునిక అరబ్ ప్రపంచంలో సుదీర్ఘ పాలకునిగా ప్రసిద్ధి కాంచిన ఒమన్సుల్తాన్ ఖబూస్ బిన్ (79) శుక్రవారం కన్నుమూశారు. పెద్దపేగు క్యాన్సర్తో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. 1970 నుంచి తండ్రి...
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు
ఇరాక్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడికి ప్రతిచర్య తీసుకోవడం లేదని ట్రంప్ ప్రకటించిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత కాస్త తగ్గింది. ఇరాన్ అంతకు ముందు ప్రకటించినట్లే...
సెన్సెక్స్ లాభాల జోరు
635 పాయింట్లు జంప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం విజృంభించాయి. సెన్సెక్స్ 634.61 పాయింట్లు పెరిగి 41,452.35 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 41,482.12కు...
ప్రతీకారం
అంతం కాదిది ఆరంభమే - ఇరాన్ అధినేత ఖమేనీ
సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ భీషణ క్షిపణి దాడులు
80 మంది అమెరికన్ సైనికులు మృతి : ఇరాన్
టెహ్రాన్/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో...
ఘోర విమాన ప్రమాదం
176 మంది దుర్మరణం
ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం
విమానంలో 82మంది ఇరాన్, 63 మంది కెనడా పౌరులు
లభించిన బ్లాక్ బాక్సులు
వాటిని అమెరికాకు ఇవ్వబోం : ఇరాన్
టెహరాన్: ఏడు దేశాలకు...
ఇరాన్ దాడి… 80 మంది అమెరికా ‘తీవ్రవాదులు’ హతం (వీడియో)
వాషింగ్టన్: ఇరాన్లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణీలతో ఇరాన్ భద్రతా బలగాలు దాడి చేశాయి. దీంతో ఇరాన్-అమెరికా మధ్య భీకర యుధ్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్ అసద్, ఇర్బిల్ ప్రాంతాలలో అమెరికా...