Home Search
ఇంగ్లండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
రోహిత్ సెంచరీ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 270/3
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 14 ఫోర్లు, సిక్స్తో 127 పరుగులు చేశాడు. మరోవైపు పుజారా కూడా...
రసవత్తరంగా నాలుగో టెస్టు: రెండో ఇన్నింగ్స్ లో భారత్ 43/0
లండన్: ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(20),...
ఓవల్ టెస్టుకు అండర్సన్ డౌటే!
లండన్: భారత్తో జరిగే నాలుగో టెస్టుకు స్టార్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ పాల్గొనడం అనుమానంగా మారింది. పని ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్కు అండర్సన్ను దూరంగా ఉంచాలని ఇంగ్లండ్ జట్టు...
విలవిల్లాడిన భారత బ్యాట్స్మెన్స్.. ఇంగ్లాండ్ 120/0
లీడ్స్: భారత్తో బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత బ్యాట్స్మెన్స్ ఘోరంగా విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే కుప్పకూలింది....
కవ్వింపులే ఆ కసిని పెంచాయి: విరాట్ కోహ్లి
లండన్: ఇంగ్లండ్ క్రికెటర్ల కవ్వింపులే తమలో గెలవాలనే కసిని రేకెత్తించిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో గెలుస్తామని ముందు భావించలేదన్నాడు. అయితే, అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న మ్యాచ్ను ఇంగ్లండ్...
లక్ష్య ఛేదనలో తొలి వికెట్ కోల్పోయిన భారత్..
నాటింగ్హామ్: తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన ఓపెనర్ కెఎల్ రాహుల్(26) జట్టు స్కోరు 34...
టీమిండియాలో ఒకరికి కరోనా పాజిటీవ్..
లండన్: టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాలో కరోనా కలకలం రేపింది. జట్టు సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని బిసిిసిఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల న్యూజిలాండ్...
రాబిన్సన్పై వేటు
లండన్: జాతి వివక్ష వ్యాఖ్యలకు పాల్పడిన ఆల్రౌండర్ ఒలీ రాబిన్సన్పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రాబిన్సన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. 2012-13లో...
భారత్ దే వన్డే సిరీస్..
పుణె: మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 322...
సిరీస్ నీదా.. నాదా
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, టీమిండియాకు పరీక్ష, నేడు చివరి వన్డే
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం జరిగే మూడో, చివరి వన్డే టీమిండియాకు సవాలుగా మారింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు సాధించినా ఆ...
కోహ్లీ అర్థశతకం.. 16 ఓవర్లలో టీమిండియా 170
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ స్కోరు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. టాస్ ఓడి...
రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఇండియా
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో కేవలం 30 బంతుల్లోనే అర్థ శతకం బాదాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్...
టీమిండియాకు షాక్.. రాహుల్, రోహిత్, ఇషాన్ ఔట్
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు మరోసారి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్...
ఆత్మవిశ్వాసంతో భారత్
ఆత్మవిశ్వాసంతో భారత్
గెలుపు కోసం ఇంగ్లండ్, నేడు మూడో టి20
అహ్మదాబాద్: భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం మూడో ట్వంటీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై పట్టుబిగించాలని ఇటు టీమిండియా అటు ఇంగ్లండ్...
టీమిండియాకు జరిమానా..
అహ్మదాబాద్: టీమిండియాకు ఐసిసి జరిమానా విధించింది. ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేయడంతో...
భారత్ లక్ష్యం 165
అహ్మదాబాద్: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు సాధించింది. దీంతో ఇంగ్లండ్ జట్టు టీమిండియాకు 165 పరుగుల...
రెండో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
అహ్మదాబాద్: ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ...
మొదటి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 99/3
అహ్మదాబాద్: మొతెర స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 33 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది....
రెండో ఇన్నింగ్స్ లో భారత్ 286 ఆలౌట్
చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతుతన్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 134 పరుగులకే ఆలౌట్ చేసి.. రెండో ఇన్నింగ్స్...