Friday, May 24, 2024

రెండో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

- Advertisement -
- Advertisement -

India win toss and opt bowl against England

అహ్మదాబాద్: ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్ లు అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేస్తున్నారు. శిఖర్ ధావన్, అక్షర్ పటేల్ స్థానాల్లో వీరిద్దరూ భారత్ జట్టులో చేరారు.కాగా, తొలి టీ20లో టీమిండియాపై ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో రెండో టీ20లో గెలుపొంది సత్తా చాటాలని భారత్ పట్టుదలగా ఉంది.

India win toss and opt bowl against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News