Home Search
ఘర్షణ - search results
If you're not happy with the results, please do another search
అఖిలపక్ష సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదు
అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పించాలి
11 ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ప్రధానికి లేఖ రాసిన ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి...
ఎముకలు కొరికే చలిలో…నదిలో 5 గంటల భీకరపోరు
మనిషి నిలబడేటంత ఒడ్డు ఉన్నా బుద్ధి చెప్పాం
మోసం చేసి రాడ్లతో
దాడి చేశారు
మృత్యుంజయుడైన సురేంద్ర సింగ్ కథనం
లడఖ్లో చికిత్స పొందుతున్న సింగ్
న్యూఢిలీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికుల ను తిప్పికొట్టేందుకు భారతీయ సైనికులు...
డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం
ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న...
కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు పూర్తి
సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కల్నల్ అంతిమయాత్రలో ప్రముఖ రాజకీయ నాయకులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వీరజవాను సంతోష్ కు కుటుంబసభ్యులు, రాజకీయ నేతలు, ప్రజలు నివాళులర్పించారు. జనం వీరుడిపై...
అధికార లాంఛనాలతో అమరవీరునికి అంత్యక్రియలు
హైదరాబాద్ : చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలోని కేసారం కల్నల్ సొంత వ్యవసాయ క్షేత్రంలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో...
అన్నీ అన్లాక్లే
దేశంలో ఇక లాక్డౌన్లు ఉండవని స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై స్పష్టత కోరిన సిఎం కెసిఆర్కు జవాబు
కరోనా అదుపులోనే ఉందని
ప్రధానికి చెప్పిన ముఖ్యమంత్రి
మీ హమాలీలను పంపండి,...
చైనా మోసం
నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్...
కల్నల్ సంతోష్ యాదిలో…
కల్నల్ సంతోష్బాబు ఇంటి వద్ద ఉద్విగ్న వాతావరణం
ఉదయం నుంచి బారులు తీరిన జనం
వాడవాడలా నివాళులు.. ప్రముఖుల సంతాపం
అంత్యక్రియలకు ఏర్పాట్లు
సొంత భూమిలోనే దహన సంస్కారాలు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్...
రెచ్చగొడితే బద్లా తప్పదు
సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక
గుంపులతోనే సమస్య
వైరస్ పట్ల పారాహుషార్
రాష్ట్రాల సిఎంలతో పిఎం
ముగిసిన సమీక్షల ఘట్టం
న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
గాల్వన్ నదీ లోయలో చైనా సేనల మారణకాండ
భారత సైనికుల్ని వేటాడి చంపిన క్రూరత్వం
న్యూఢిల్లీ : గాల్వన్ నదీ లోయలో సోమవారం రాత్రి భారత్చైనా సేనల మధ్య ఎనిమిది గంటల సేపు సాగిన ముఖాముఖి హింసాత్మక దాడిలో చైనాకు చెందిన పీపుల్స్...
హకీంపేట్కు చేరుకున్న కల్నల్ సంతోష్ పార్థీవదేహం.. నివాళులర్పించిన గవర్నర్
హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం హైదరాబాద్లోని హకీంపేట్కు చేరుకుంది. అంతకుముందే హకీంపేట్కు చేరుకున్న గవర్నర్ తమిళిసై, కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహానికి నివాళులర్పించారు....
సైనికుల ధైర్యసాహాసాలకు దేశం గర్విస్తుంది: రాజ్నాథ్ సింగ్
హైదరాబాద్: గాల్వన్ వ్యాలీలో సైనికులు చనిపోవడం కలిచివేస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దు విధుల్లో మన సైనికులు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించారని.....
సైనికుల త్యాగాలు వృథా పోవు: మోడీ
ఢిల్లీ: సైనికుల త్యాగాలు వృథా పోవని దేశానికి హామీ ఇస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడారు. భారత దేశం ఎలాంటి వివాదాలను కోరుకోవడం లేదని,...
ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్
సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం
హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...
కన్నీళ్లు పెట్టిస్తున్న కల్నల్ తల్లి మాటలు
హైదరాబాద్ : భారత్ - చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతిపై ఆయన తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం...
దూకుడు భారత్దే: చైనా విదేశాంగ మంత్రి
బీజింగ్: సరిహద్దుల్లో పరిస్థితిని భారతదేశమే దిగజారుస్తోందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి స్పందించారు. ఏకపక్షంగా హద్దులు దాటి వస్తున్నారని, దీనితో ఘర్షణ చెలరేగిందని సోమవారం నాటి ఘటనపై చైనా అధికారికంగా...
కాజీ నజ్రుల్ను మరిచిపోయామా?
మే 25వ తేదీ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రఖ్యాత విప్లవకవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి. కాని ఎవరూ పట్టించుకున్నట్లే కనబడలేదు. ఆయన పుట్టి పెరిగిన పశ్చిమబెంగాల్ ప్రజలు ఆయన్ను మరిచిపోలేరు....
రాష్ట్రంవైపు ఎపి మద్యం మాఫియా చూపు
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల మద్యం బ్రాండ్లు లభించకపోవడం, అధిక ధరలకు విక్రయిస్తుండటంతో ఎపి మద్యం మాఫియా ఇక్కడ మద్యాన్ని సరిహద్దులు దాటిస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర సరిహద్దుల్లో అనధికారికంగా బెల్టు షాపులు...
న్యూయార్క్లో కర్ఫ్యూ తొలగింపు
శాంతియుత ప్రదర్శనలకు అనుమతి
న్యూయార్క్: ఆఫ్రోఅమెరికన్ జార్జ్ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాలో శాంతియుత ర్యాలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణలు, దుకాణాలపై దాడులు నిలిపి వేసి శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దాంతో, న్యూయార్క్లో...
ఎనిమిదేళ్లలో 750 పులులను కోల్పోయిన దేశం
మరణాల్లో మధ్యప్రదేశ్ ప్రథమస్థానం
న్యూఢిల్లీ : వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతిచెందాయి. అన్ని రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో 173 వరకు పులులు మృతి...