Home Search
ఘర్షణ - search results
If you're not happy with the results, please do another search
ఐబి అధికారి శర్మ హత్య కుట్రే
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ ఘర్షణలు, ఐబి అధికారి అంకిత్ శర్మ హత్య వెనుక తీవ్రస్థాయి కుట్ర ఉందని పోలీసు వర్గాలు స్థానిక కోర్టుకు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిన ఈ...
ఊరి నడిబొడ్డున వ్యక్తిని చెట్టుకు కట్టేసి…. పెట్రోల్ పోసి తగలబెట్టారు….
లక్నో: ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనే అనుమానంతో అతడిని హత్య చేసినట్టు సమాచారం....
అమెరికాలో ఉవ్వెత్తున ఊపిరి ఉద్యమం
మరింతగా విస్తరిస్తున్న ‘ఐ కాంట్ బ్రీత్’ నిరసనాగ్నులు
వైట్ హౌస్ వద్ద ఉద్రిక్తత, బంకర్లో గంటపాటు ట్రంప్, 40 నగరాల్లో కర్ఫూ
వాషింగ్టన్ /మిన్నియాపాలిస్: అమెరికాలో నల్లజాతీయుల నిరసనలు తీవ్రస్థాయికి చే రుకుంటున్నాయి. దీనితో అమెరికాలో...
చైనాతో మరో పేచీ!
చైనాతో తాజాగా లడఖ్ తూర్పు ప్రాంతాన తలెత్తిన సరిహద్దు పేచీ చినికి చినికి గాలివానగా మారగల ప్రమాద సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ సమీప గతంలోని అనుభవాలను బట్టి చూసినప్పుడు ఇది కూడా త్వరలో...
లడక్ లడాయికి రెడీ?
యుద్ధ తంత్ర దళాలతో భారత్ సిద్ధం
డొక్లామ్ టీంతో ప్రధాని సమాలోచనలు
అపసవ్యం వద్దని చైనాకు హెచ్చరిక
న్యూఢిల్లీ / లడక్ : చైనా సరిహద్దులలో వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వెంబడి భారతదేశం...
దర్యాప్తులో గుట్టు తేలేనా?
చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి....
ఉపాధి హామీ పనుల్లో వివాదం.. తండ్రీకొడుకులను కాల్చి చంపిన ప్రత్యర్థులు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ సంఘటన జరిగింది. దుండగలు తండ్రీకొడుకును కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది. మృతులను ఎస్పి నేత, అతడి కుమారుడిగా గుర్తించారు. సాంబాల్ జిల్లాలో ఉపాధి హామీ...
మద్యం మత్తులో స్నేహితుడి హత్య..
మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం మత్తులో మాటామాటా పెరగడంతో హాకీ కర్రలు, కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రవణ్(25)...
అఫ్ఘానిస్థాన్లో కొత్త అధ్యాయం
భారతదేశం ఇప్పుడు కోవిద్ 19తో పోరాడుతోంది. కరోనా సంక్షోభంలో ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక కూడా దొరకడం లేదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అనేక మార్పులపై మన దృష్టిపోవడంలేదు. కాని చాలా ముఖ్యమైన...
జీ.ఓ 203 తెలంగాణకు గొడ్డలిపెట్టు
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్కు తాగునీరు, దక్షిణ తెలంగాణ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించడానికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో ఉంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయత్నాలకు పూర్తి...
మందుబాబులా… మజాకా?
చిల్డ్ బీర్స్ వద్దు.. హాట్ బ్రాండ్సే ముద్దు...
శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా
రూ.200 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు
మతలబు తెలియక వైన్షాపు యజమానుల బిత్తరచూపులు...
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. తొలి రోజు నుంచి...
గల్లీ క్రికెట్ మ్యాచ్లో గొడవ
ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు.. ఒకరి పరిస్థితి విషమం
లాక్ డౌన్ లెక్కచేయని యువత
మన తెలంగాణ/ కాజీపేట : క్రికెట్ మ్యాచ్ ఆడుకునే క్రమంలో ఇరువర్గాల మద్య జరిగిన తగాద తీవ్ర ఘర్షణకు...
బుద్ధిజంతోనే సమానత్వం..
నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. బుద్ధుని కాలంలో కూడా అంటురోగాలు ప్రబలాయి. జంతువులను వేటాడటం ఎక్కువయ్యింది, అందుకే బుద్ధుడు శాకాహార ఉద్యమాన్ని ప్రారంభించారని అంటారు. తిన్న ఆహారం మనిషిని కలుషితం...
త్వరలోనే ప్రజా రవాణా… కేంద్ర మంత్రి గడ్కరీ హామీ
న్యూఢిల్లీ: కొన్ని మార్గదర్శకాలతో దేశంలో ప్రజా రవాణాను పునరుద్ధరిస్తామని కేంద్ర రహదారులు, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కరోనా ప్రభావంతో దేశంలో మార్చి 24 నుంచి దశల వారిగా లాక్డౌన్ సాగతున్న...
పాతబస్తీలో గ్యాంగ్ వార్
హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ చోటుచేసుకున్న సంఘటన హైదరాబాద్లోని పాతబస్తీలో జరిగింది. ద్విచక్ర వాహనం పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇద్దరు రెండు...
ప్రజలను కాపాడేందుకు వెళ్లి ప్రాణార్పణ
మృతులలో రాష్ట్రీయ రైఫిల్ కల్నల్ , మేజర్
8 గంటల పాటు సాగిన సంఘర్షణ
శ్రీనగర్ : ఉత్తర కశ్మీర్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్రీయ రైఫిల్స్ దళాధినేత అయిన కల్నల్, ఓ మేజర్...
రక్షణ వ్యయం!
రక్షణ రంగం పై పెడుతున్న ఖర్చులో భారత దేశం ప్రపంచంలో మూడవ అగ్రస్థానానికి చేరుకున్నదన్న సమాచారం తెలిసి సంబరపడాలా, బాధపడాలా? పొరుగునున్న చైనా, పాకిస్థాన్లతో చిరకాలంగా కొనసాగుతున్న అమిత్ర వాతావరణం మన సైనిక...
ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్లపై దాడి..
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో పిజి డాక్టర్లపై దాడి జరిగింది. మంగళవారం ఉదయం ఉస్మానియాలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో వాళ్ళను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.అయితే,...
కరోనాను కలిసి ఎదుర్కొందాం
బీజింగ్ : కరోనా మహమ్మారిని చైనా, అమెరికాలు కలిసికట్టుగా ఎదుర్కొవల్సిన సమయం వచ్చిందని చైనా అధ్యక్షులు జి జిన్పింగ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేతలు కరోనా తీవ్రత...
లాక్డౌన్పై నిర్లక్ష్యం: తమ్ముడిని చంపిన అన్న
ముంబయి: కరోనా లాక్డౌన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తమ్ముడిని అన్న హత్య చేసిన సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. నిందితుడు 28 ఏళ్ల రాజేష్ లక్ష్మీఠాకూర్పై పోలీసులు కేసు...