Home Search
రాష్ట్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
వైద్య ఆరోగ్య శాఖ హాట్ స్పాట్లుగా 25 ప్రాంతాలు !
హాట్ స్పాట్ల పరిధిపై త్వరలో కేంద్రం మార్గదర్శకాలు
ఏప్రిల్ 10 తేదీ తరువాత మరిన్ని కేసులు పెరిగే అవకాశం ?
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మర్కజ్ సదస్సేనని అధికారులు పేర్కొంటున్నారు. ఈ...
వలసజీవుల కడపునింపుతున్న ఎంపి సంతోష్ కుమార్
నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్లో పేదప్రజలకు ఎక్కడికక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిఎం. కెసిఆర్ ఇచ్చిన పిలపుమేరకు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిత్య అన్నదానం చేయడం అభినందనీయమని రాష్ట్ర...
తగ్గిన వాయు కాలుష్యం
సిపిసిబి అధ్యయనంలో వెల్లడి
పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో స్వచ్ఛమైన గాలి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నగరంలో కాలుష్య తగ్గిపోయిందని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విడుదల చేసిన వాయు...
కరోనాపై సిఎం కెసిఆర్ దేశానికే దిశానిర్ధేశం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా క్రియాశీల కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని అంతర్జాతీయ వైద్యనిపుణులు, హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి అన్నారు....
10వ తేదీ కల్లా తెలంగాణలో కరోనా తగ్గుముఖం: ఈటెల
హైదరాబాద్: మార్చి 10వ తేదీ కల్లా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతాయని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అని చర్యలు చేపట్టిందని,...
పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్
కరోనాకు ముందు జాగ్రత్తే మందు
మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి
వైరస్పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...
డాక్టర్లపై దాడి చేస్తే సీరియస్ యాక్షన్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. నాలుగు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై కరోనా అనుమానిత లక్షణాల...
రైతన్నకు వరి కోత కష్టాలు
ఒకవైపు లాక్డౌన్.. మరోవైపు అకాల వానల భయం
పలుచోట్ల హార్వెస్టర్ల కొరత.. గంటకు రూ.300 వరకు రేటు పెంపు
రాష్ట్రంలో 11,697 కోత యంత్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి
కూపన్ తేదీ ప్రకారమే...
సెక్షన్ ఆఫీసర్పై సస్పెన్షన్ వేటు?
మన తెలంగాణ/హైదరాబాద్: పశుసంవర్థక శాఖ సెక్షన్ అధికారి ఆయూబ్ ఖాన్పై సస్పెన్షన్ వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వద్దకు సంబంధిత శాఖ...
కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)తో పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా(62) కన్నుమూశారు. గరునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు తెలిపారు. పంజాబ్ లోని అమృత్సర్...
గవర్నర్తో సిఎం భేటీ
హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై...
ఆ 169 మంది ఎక్కడ?
రాష్ట్రం నుంచి 1200 మంది మర్కజ్ యాత్రికుల్లో 1031 మంది గుర్తింపు, మిగతా వారి కోసం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు
ఢిల్లీ వెళ్లొచ్చిన అందరి కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా
యాత్రికులు సహా వారి...
గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి
ఏడుకు చేరిన మరణాల సంఖ్య
వైద్యులపై దాడి చేసిన మృతుడి తమ్ముడు
దాడిని ఖండించిన మంత్రి ఈటల
మన తెలంగాణ /హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి లో కరోనాతో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలోని...
తబ్లిగీతో తల్లకిందులు
దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు
తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే
1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...
విద్వేషాలకు ఇది వేళ కాదు
దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని...
ఆన్లైన్ తరగతులు భేష్
మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారిని తరిమివేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న భారత్స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ స్కూల్ నిర్వహకులను భారత్సౌట్స్అండ్...
160 మందిని తప్ప అందరినీ గుర్తించాం: ఈటెల
హైదరాబాద్: కరోనా కట్టడికి దేశంలో పకడ్బందీగా పని చేస్తున్న రాష్ట్ర తెలంగాణ అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కొనియాడారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదటి కోరింది సిఎం కెసిఆరేనని...
సచివాలయానికి కరోనా సెగ
మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి తిరిగొచ్చిన సెక్షన్ ఆఫీసర్కు వైరస్
రాష్ట్రంలో 97కు చేరిన కేసుల సంఖ్య
77 మందికి అందుతున్న చికిత్స, ఆరుగురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మత ప్రార్ధనల్లో పాల్గొన...
ఐసియులో అమెరికా
కుప్పలు తెప్పలుగా ఆసుపత్రులకు తరలుతున్న రోగులు, మరికొన్ని రాష్ట్రాల్లో షట్డౌన్ ఆంక్షలు
కాలిఫోర్నియాలో రెట్టింపైన వైరస్ బాదితులు
10లక్షల మందికి కరోనా పరీక్షలు, స్పెయిన్లో ఒక్క రోజే 849 మరణాలు
మౌనంగా రోదిస్తున్న ఇటలీ
మరణాలు : 3017
24...
బ్యాంక్, ఎటిఎంలను సజావుగా నడపండి
కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ కింద నిధులు పంపిణీ చేస్తాం
లాక్డౌన్ వేళ ప్రజలకు డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు
ముంబై : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్...