Sunday, May 5, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
4 Terrorists killed by Security Forces in Shopian Encounter

మరో నలుగురు ఉగ్రవాదులు హతం..

శ్రీనగర్‌ః జముకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజామున జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో 24 గంటల్లో తొమ్మిది మంది తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి....
 5 Terrorists Killed in Shopian in Jammu Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలోని రిబాన్‌ గ్రామంలో జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్ కు...
Man Tied to Bed With Rope at Shajapur Hospital

ఆస్పత్రిలో దారుణం.. బిల్లు కట్టలేదని పేషంట్‌ కాళ్లు, చేతులు కట్టేసి..

  ఆస్పత్రి బిల్లు చెల్లించనందుకు ఓ వృద్ధ పేషంట్‌ను బెడ్‌పై పడుకోబెట్టి అతని కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసిన ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని షజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల...
Two Injured in Road Accident At Quthbullapur

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కుత్బుల్లాపూర్‌: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు చింతల్ నుండి శాపూర్ నగర్ వైపు వెళ్తూండగా అదుపుతప్పిన బజాజ్ ప్లాటినమ్ బైక్ స్కిడ్ అయ్యి...
Driver And Cleaner Burnt Alive At Kadapa District

లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

అమరావతి: కడప జిల్లా దువ్వూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన వచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లారీలో మంటలు...
Son killed his father for job at Peddapalli district

ఉద్యోగం కోసం తండ్రిని చంపిన తనయుడు

సహకరించిన భార్య, కుమారులు పెద్దపల్లి: ఉద్యోగం కోసం ఓ కొడుకు తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, కొత్తూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం పెద్దపల్లి...
Corona Containment zones in GHMC Limits

కంటైన్మెంట్ జోన్లలో టెన్షన్

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేస్తుండటంతో కంటైన్‌మెంట్ ప్రాంతాలలో నివసించే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఏ రూపంలో మహమ్మారి సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే బయపడిపోతున్నారు. రెండురోజుల క్రితం...

హిమాయత్ సాగర్ వద్ద దారుణ హత్య

వరుస నేరాలపై డిజిపి సీరియస్ హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిమాయత్ సాగర్ చెరువు వద్ద సత్యనారాయణ తలపై బండరాయితో మోది గుర్తుతెలియని వ్యక్తులు దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈక్రమంలో నగరంలో...
Young man commits suicide in Hyderabad

రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..

మనతెలంగాణ/నాంపల్లి: రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నాంపల్లి రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే పోలీసుల కథనం.. గుర్తు తెలియని(40) వ్యక్తి బొరబండ, హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ల...

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యులు….

లక్నో: క్లినిక్‌కు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైద్యులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అశోక్ కుమార్ అనే వైద్యుడు క్లినిక్‌ను...
Karimnagar Civil Hospital Assistant in ACB Net

ఎసిబి వలలో బంజారాహిల్స్ ఎస్ఐ..

  హైదరాబాద్: కరోనా కారణంగా లాక్ డౌన్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న నేపథ్యంలో ఓ పోలీసు అధికారి లంచాలకు పాల్పడుతున్నాడు. దీంతో శనివారం బంజారాహిల్స్ లో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ...
Man order laptop-receiver stone in Pune

ల్యాప్‌టాప్ బుక్‌చేస్తే రాళ్లు వచ్చాయి…..

ముంబయి: ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ బుక్ చేస్తే రాళ్లు వచ్చిన సంఘటన మహారాష్ట్రాలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాలవ్డే ప్రాంతంలో చిన్మయ్ గిరిష్ మధోల్కర్ అనే వ్యక్తి...
Rape of a girl in Warangal rural

మద్యం తాగించి.. భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి భర్త అఘాయిత్యం

తిరువనంతపురం: ఓ వ్యక్తి తన భార్యకు మద్యం తాగించి... ఐదేళ్ల కుమారుడు ముందు భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...

భార్య, ముగ్గురు పిల్లలను చంపి….. భర్త ఆత్మహత్య

లక్నో: ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వివేక్ శుక్లా...
Tiger Hulchul in Mancherial District

శ్రీరాంపూర్‌లో పులి కదలికలు

 అడుగులను గుర్తించిన అధికారులు వీడియోను చిత్రీకరించిన స్థానికులు హాని కలిగిస్తే పిడియాక్ట్: పోలీస్, అటవీ అధికారులు మంచిర్యాల: మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కార్యాలయ పరిసరాల్లో పెద్దపులి సంచారం దడ పుట్టిస్తోంది. పెద్దపులి కదలికలు స్థానికులను...
Three youths died after two bikes collided in Kadapa

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

మంగపేట: ములుగు జిల్లాలోని మంగపేట మండలం కొత్త మల్లూరులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర...
Man arrested in rape case in Hyderabad

ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్

  కేరళ: పాలక్కాడ్ జిల్లా ములప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు మృతి కేసులో ఒకరిని అరెస్టు చేశామని కేరళ అటవీశాఖ మంత్రి కె.రాజు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన నిందితులను అరెస్టు చేస్తామని కేరళ మంత్రి...
Man Money Theft for daughter marriage At Rajendra Nagar

నమ్మించి ఎటిఎం నొక్కాడు… నిండా ముంచాడు

కుమార్తె పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బు చోరీ, దర్జాగా రూ.3.74 లక్షల తస్కరించిన ఘనుడు రాజేంద్రనగర్: దృష్టిమరల్చి ఓ నిరక్షరాస్యుని ఎటిఎం కార్డు, పిన్ నంబర్ తస్కరించిన ఓ ప్రభుద్దు డు ఏకంగా రూ....

గోల్కొండ పరిధిలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్: నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అల్కాపూర్ కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. గుర్తుతెలియని దుండగులు వ్యక్తి తలపై బండరాళ్లతో కొట్టి చంపేశారు. మృతుడిని రాహుల్ అగర్వాల్...
Nine Died in Road Accident at Pratapgarh Of UP

స్కార్పియో- ట్రక్కు ఢీ : తొమ్మిది మంది మృతి

లక్నో: స్కార్పియో, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతి చెందగా......

Latest News