Saturday, May 18, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search

తల్లి ప్రియుడితో ఇద్దరు కూతుళ్లు కలిసి….

అహ్మదాబాద్: తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తితో ఇద్దరు కూతుళ్లు కలిసి తల్లిని చంపిన సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రాంతంలో అమరైవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రంజన్ సోలంకి అనే ఆమె...
Rape of a girl in Warangal rural

లిఫ్ట్ ఇచ్చి 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం….

  పాట్నా: 16 ఏళ్ల బాలికకు లిఫ్ట్ ఇచ్చి ఆమెపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు...
Coronavirus Cases Rise in Greater Hyderabad

గ్రేటర్‌లో కరోనా స్వైర విహారం

కలవరపెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు వైరస్ విస్తరణపై నగర వాసుల ఆందోళన మరోసారి లాక్‌డౌన్ విధించాలని ప్రజల డిమాండ్ హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటు జీవిస్తున్నారు....
Peddapalli MLA Sister Family Committed Suicide

వీడిన పెద్దపల్లి ఎంఎల్‌ఎ సోదరి కుటుంబం మిస్టరీ

బలవన్మరణంగా తేల్చిన పోలీసులు హైదరాబాద్ : పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి ఫ్యామిలీ మరణం మిస్టరీ వీడింది. ఈ ఏడాది జనవరి 27న తిమ్మాపూర్ మండలం పెద్ద ఎస్‌ఆర్‌ఎస్పి కెనాల్ లో పడి...
Fire broke out at Plywood factory in Rangareddy

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ప్రతిక్ ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై పోలీసులు...
Congress leader murder with land disputes at Shadnagar

భూతగాదాలతోనే కాంగ్రెస్ నేత హత్య

నిందితుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు : షాద్‌నగర్ ఎసిపి రంగారెడ్డి: భూ తగాదాల వల్లే ఈ నెల 19వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత, సింగిల్ విండో మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి హత్యకు గురయ్యారని...
Two Terrorists Killed In Encounter In Jammu And Kashmir

భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్: పుల్వామా జిల్లా బందోజూ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య  ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. బందోజూ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు...
Five diplomats who arrived in India from Pakistan

పాక్ నుంచి భారత్ చేరుకున్న ఐదుగురు దౌత్య అధికారులు

  అట్టారీ(అమృత్‌సర్): పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఐదుగురు అధికారులు సోమవారం స్వదేశంచేరుకున్నారు. అట్టారీవాఘా సరిహద్దు వరకు వారు కారులో ప్రయాణించి భారత్‌లోకి ప్రవేశించారు. సరిహద్దులోని చెక్‌పోస్ట్ వద్దే వారికి థర్మల్...

కరోనా మృతదేహాల మాయంపై విచారణకు సిపి అంజనీకుమార్ ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు మాయం కావడంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ విచారణకు ఆదేశించారు. గతంలో బేగంపేటకు చెందిన వ్యక్తి కరోనాతో మృతిచెందగా వేరే వ్యక్తి మృతదేహాన్ని స్మశానవాటికకు...
Car crashes into divider: Two killed

రెండు కార్లు ఢీ: ఐదుగురు మృతి

  జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లా గోపాల్‌పురా ప్రాంతంలో సోమవారం ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఈ...
Groom dead in road accident at kurnool

పెళ్లైన ఐదు రోజులకే నవవరుడు మృతి

  అమరావతి: పెళ్లైన ఐదు రోజులకు నవవరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో వధువు తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హోళగుంద...
Retired MEA officer was Robbed at home

రిటైర్డ్ ఎంఇఎ అధికారి ఇంట్లో దోపిడీ : అధికారి భార్యహత్య

  న్యూఢిల్లీ : రిటైడ్డ్ ఎంఇఎ (విదేశీ వ్యవహారాలు ) అధికారి 94 ఏళ్ల బి ఆర్ చావ్లా ఇంటిలో శనివారం రాత్రి దోపిడీ జరిగింది. దోపిడీని అడ్డుకోడానికి చావ్లా దంపతులు ప్రయత్నించగా, కత్తిపోట్లకు...
Nepal FM Radio Campaign in Support of Kathmandi

ఖాట్మండ్ వాదానికి మద్దతుగా నేపాల్ ఎఫ్‌ఎం రేడియో ప్రచారం

  పిథోరగఢ్ (ఉత్తరాఖండ్) : కాలాపాని, లిపులేఖ్, లింపియధుర ప్రాంతాలన్నీ తమ భూభాగాలంటూ ఖాట్మండ్ లేవ దీసిన వివాదానికి మద్దతుగా సరిహద్దు ప్రాంతాల్లో నేపాల్ ఎఫ్‌ఎం రేడియో ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని సరిహద్దు గ్రామాల...

హైదరాబాద్ పోలీసుల్లో కరోనా టెన్షన్.. మరో 20మంది పోలీసులకు పాజిటీవ్

మనతెలంగాణ/హైదరాబాద్: నగర పోలీసుల్లో కరోనా టెన్షన్ నెలకొంది. వరుసగా పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు. టపాచపుత్ర పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, ఎస్సైతోపాటు 20మంది కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్ రావడంతో హోంక్వారంటైన్‌కు...
Man dead in Bike collided Lorry at Karimnagar

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్: యువకుడు మృతి

  మన తెలంగాణ/కరీంనగర్: మానకొండూర్ మండలంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై చెంజర్ల వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీ బైక్ ఢీకొట్టడంతో కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు...
UP man stabbed to death for spitting

ఉమ్మినందుకు చంపేశారు

  లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఉమ్మినందుకు కత్తితో పొడిచి చంపేశారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోట్వాలి...

ఆటోను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు.. ఒకరు మృతి

సంగారెడ్డిః జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆందోల్ మండలంలోని అన్నసాగర్ చెరువు వద్ద ఆటోను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు...
88 Maharashtra Cops Tests positive for Corona

4వేల మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా.. 47మంది మృతి

ముంబయిః కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీసులను వణికిస్తోంది. దీంతో రాష్ట్ర పోలీసు శాఖలో కరోనా కేసుల సంఖ్య 4 వేలు దాటింది. ఆదివారం కొత్తగా 88 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకగా.....
Searching fast for Jawahar nagar rape case accused

ఏడో తరగతి బాలికపై పలుమార్లు అత్యాచారం….

  చెన్నై: ఏడో తరగతి చదువుతున్న బాలికపై పలుమార్లు ముగ్గురు అత్యాచారం చేసిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
Four suicides from the same family in mancherial

హిజ్రా.. 26 ఏండ్ల యువకుడితో సహజీవనం చివరికి…

చెన్నై: తమిళనాడులోని కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి సహజీవనం కొనసాగిస్తున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. కారైక్కాల్ సమీపంలోని తిరునల్లారుకు చెందిన దిలీప్ (26)కు, నిరావీకి చెందిన...

Latest News