Monday, April 29, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search

ప్రజలను కాపాడేందుకు వెళ్లి ప్రాణార్పణ

    మృతులలో రాష్ట్రీయ రైఫిల్ కల్నల్ , మేజర్ 8 గంటల పాటు సాగిన సంఘర్షణ శ్రీనగర్ : ఉత్తర కశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ దళాధినేత అయిన కల్నల్, ఓ మేజర్...
Inter First year student commits suicide

బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య

  మనతెలంగాణ, హైదరాబాద్ : బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్, ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్, సౌత్ స్వరూప్‌నగర్‌కు చెందిన...
encounter in Handwara

జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ఐదుగురు సైనికులు మృతి

  శ్రీనగర్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌ జరిగింది. కుప్వార జిల్లాలోని హంద్వారా పట్టణంలో మంగళవారం జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. చంజ్ముల్లాలో ఉగ్రవాదులు దాగివున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు, పోలీసులు కలిసి సంయుక్తంగా...
corona cases,

రాష్ట్రంలో కొత్త కేసులు 17

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది ) స్త్రీలు...

లాక్ డౌన్ ఎఫెక్ట్.. కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్‌లో 18 మంది కార్మికులు

  ఇండోర్‌: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించడంతో, వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెల్లేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.  కొంత మంది కాలినడకన వెళ్తుండగా, మరికొందరు సైకిళ్లపై తమ...

పరువు హత్య….

జైపూర్: రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో పరువు హత్య జరిగింది.  యువకుడితో 16 ఏళ్ల బాలిక ప్రేమ పడడంతో తల్లి, బాలిక బాబాయి కలిసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజస్థాన్‌కు...

ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలి: అలీ

  హైదరాబాద్: ప్రస్తుత సమయంలో రక్తం ఎంతో అవసరముందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రక్త దానం చేస్తున్న వారందరికీ అభినందనలున్నారు. షేక్ పేటలో రక్తదాన హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా...
bonnet

లాక్‌డౌన్…. ఎఎస్ఐని కారుతో ఢీకొట్టి… బానెట్ పై 100 మీటర్లు…

ఛండీగఢ్: పంజాబ్‌లోని జలంధార్ ప్రాంతం మిల్క్‌బార్ చౌక్‌లో  కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి కొంచెం దూరం బానెట్‌ ను పట్టుకొని అతడు ప్రయాణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులు...
Accident

దుబ్బాకలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుప్పు తపపి స్కూటీని ఢీకొట్టడడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి...

ఎయిర్ హోస్టెస్ గర్ల్ ఆత్మహత్య….. కుళ్లిపోయిన మృతదేహం

  ముంబయి: ఎయిర్ హోస్టెస్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్న సంఘటన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతం విలే పార్లే లోని షాహాజీ రాజే రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజ్యలక్ష్మి అపార్ట్‌మెంట్‌లో...

అన్నయ్యను బావిలో తోసేసి… చెల్లిపై గ్యాంగ్ రేప్

  భోపాల్: సోదరుడిని బావిలో తోసేసి అనంతరం యువతిపై ఏడుగురు అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో...
Bollywood Actor Rishi Kapoor passed away

బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత

  బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్ బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్‌లోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతి చెందారు....
Chandrababu letter to people on YCP Rule

చంద్రబాబు పిఎపై కేసు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌పై చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం కోపరేటివ్ టౌన్ బ్యాంకులోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం...
Woman killed in road accident At Film Nagar

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

మనతెలంగాణ,హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన నగరంలో గురువారం చోటుచేసుకుంది. లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మురళికృష్ణ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సడన్‌గా కుక్క అడ్డురావడంతో బ్రేకులు వెశాడు....
petrol

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై పెట్రోల్ పోసి….

  ముంబయి: పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించబోయిన సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల...
suicide

క్వారంటైన్‌లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య…. కానీ కరోనా నెగిటివ్

    లక్నో: క్వారంటైన్‌లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజ్‌బాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు అతడికి కరోనా టెస్టు నెగిటివ్ వచ్చిందని ఆస్పత్రి...
mutton shop

నగరంలో మటన్, చికెన్ దుకాణాలపై దాడులు

మనతెలంగాణ/హైదరాబాద్: జంటనగరాల్లోని మటన్, చికెన్ దుకాణాలపై బుధవారం పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలో బోయిన్‌పల్లి, అస్మత్‌పేట, రాంనగర్, కూకట్‌పల్లి, నిజాంపేటలోని దుకాణలలో అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు...

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టండి

  మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలను గాయపర్చడం వల్లే కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. నగరంలో మంగళవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో...
Karachi Bakery in Hyderabad

హైదరాబాద్ కరాచీ బేకరీలో భారీ చోరీ..

మనతెలంగాణ/హైదరాబాద్: కరాచీ బేకరీలో చోరీ జరిగిన సంఘటన నగరంలోని ఎంజే మార్కెట్ చౌరస్తాలో బుధవారం చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ విధించడంతో నగరంలోని అన్ని షాపులు మూసివేశారు. ఎంజే మార్కెట్ సమీపంలోని...
murder

నడిరోడ్డుపై కన్న కూతురు ముందే తండ్రి హత్య… మొండెం నుంచి తలను వేరు చేసి…

  చెన్నై: నడిరోడ్డుపై కన్న కూతురు ముందే తండ్రిని కత్తులతో నరికి, మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన తమిళనాడులోని శ్రీరంగం పట్నంలో జరిగింది. ఈ హత్య చేసిన నిందితులు పోలీస్ స్టేషన్‌లో...

Latest News