Saturday, May 11, 2024
Home Search

పాకిస్థాన్ - search results

If you're not happy with the results, please do another search
CORONA

ఇండియా@ 20,407… తెలంగాణ@928

  ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...

చైనాకు చెక్

  ఎఫ్‌డిఐ నిబంధనలు కఠినతరం భారత కంపెనీల్లో పొరుగు దేశాలు వాటాలు చేజిక్కించుకోకుండా కీలక నిర్ణయం పెట్టుబడులకు ఇక ప్రభుత్వ అనుమతి తప్పనిసరి న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతర దేశాలు భారత కంపెనీలో వాటాలు...

క్రికెట్‌పై కరోనా పిడుగు!

  ముంబై: ప్రపంచ దేశాలను కరోనా భూతం వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడి క్రీడలుల అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు జపాన్‌లో ఈ ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలు ఒలింపిక్స్...
Corona virus

కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500

    హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు,...
Sarfaraz

కరోనాతో మాజీ క్రికెటర్ మృతి

  ఇస్లామాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో లక్షల మంది చనిపోతున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కరోనా వ్యాధి సోకి మృతి చెందాడు. మంగళవారం జాఫర్ సర్పరాజ్ కరోనా పాజిటివ్ రాగానే ఆస్పత్రిలో...

ధోనీ అప్పుడే తప్పుకోవాల్సింది..

  కరాచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. సుదీర్ఘకాలం పాటు భారత క్రికెట్‌కు ధోనీ విలువైన సేవలు...

భారత్ సైనిక దాడిలో… 8 మంది ఉగ్రవాదులు, 15 మంది పాక్ సైనికులు హతం

  న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన శతఘ్ని దళం ఏప్రిల్ 10న నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టార్‌లో డుధ్నియాల్ వద్ద ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని, 15 మంది...
akhtar

భారత్ పెద్ద మనసుతో పాకిస్తాన్ ను ఆదుకోవాలి: అక్తర్

  కరాచీ: కరోనా కోరల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌కు అండగా నిలువాలని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత్‌ను కోరాడు. కరోనా మహమ్మరి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో పాకిస్థాన్ పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు....

పాక్‌లో 3864కు పెరిగిన కరోనా కేసులు

  మృతులు 54 మంది, కోలుకున్నది 429 మంది ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3864కు చేరింది. 54 మంది వరకు మృతి...
Corona Patients

ఇండియా@4289…. తెలంగాణ@334

భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...
india cricketer

కోట్లు ఉన్నా చేయూత లేదు

ముంబై: ఐపిఎల్ పుణ్యమా అని చాలా మంది క్రికెటర్లు కోటీశ్వర్లుగా మారారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన వారిలో భారత క్రికెటర్లే అత్యధికులు ఉన్నారు. ఇక, కరోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చడంతో...

సంపాదకీయం: కరోనా – ఆర్థిక వ్యవస్థలు

 కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. ప్రపంచ జనాభాకు ఇది అనుక్షణ చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ...

కరోనా మృతులు 15,000

పారిస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 15,189కి చేరుకుంది. అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని ఎఎఫ్‌పి వార్తాసంస్థ ఈ విషయాన్ని సోమవారం తెలిపింది. కరోనాతో 24 గంటల వ్యవధిలోనే 1395 మంది...

క్రీడలపై కరోనా పిడుగు

  క్రీడా విభాగం: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా (కోవిడ్19) ప్రభావంతో క్రీడా రంగం కుదేలవుతోంది. కరోనా భయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు పెద్ద క్రీడలు రద్దు కావడం కానీ, వాయిదా పడడం కానీ...

సానుకూల జాతీయవాదం

  దేశభక్తి అంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతం పట్ల గౌరవం, అభిమానం, సాటి పౌరుల పట్ల మా సహచరులే అన్న అభిమానంతో కూడిన స్పృహను కలిగి ఉండటం. అందుకు విరుద్ధంగా జాతీయవాదం విస్తృతమైన,...

అగ్రస్థానంలోనే టీమిండియా

  ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ దుబాయి: ప్రపంచ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే...
Gujarath

ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు

మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...

అఫ్ఘాన్‌లో శాంతి

  తాలిబన్లతో అమెరికా ఒప్పందం 18ఏళ్ల అశాంతికి తెర క్రమంగా దళాలను ఉపసంహరించుకోనున్న అమెరికా 14నెలల్లో పూర్తిగా వైదొలగనున్న అగ్రరాజ్యం అఫ్ఘాన్ వ్యవహారాల్లో ఇకముందు విదేశీ జోక్యం ఉండదని హామీ ఇవ్వడం హర్షదాయకం : తాలిబన్లు శనివారం నాడు దోహా(కతర్)లో అమెరికా...
Train-hits-Bus

బస్సును ఢీకొట్టిన రైలు: 20 మంది మృతి

కరాచీ: పాకిస్థాన్‌ సింధ్ ప్రాంతంలోని సుక్కూరు జిల్లా రోహ్రీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా... పలువురికి తీవ్ర...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...

Latest News