Sunday, April 28, 2024
Home Search

పాకిస్థాన్ - search results

If you're not happy with the results, please do another search

దోస్తుల ఖర్చుతోనే దావోస్ ట్రిప్పు

  ఇస్లామాబాద్ : దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సమాఖ్య (డబ్లుఇఎఫ్) పర్యటనకు తాను ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా చేసినట్లు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. దావోస్ అధికారిక పర్యటన అత్యంత చవకగా...
Trump

ట్రంప్ కు భారత్ కౌంటర్..

న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యపై ఎవరి జోక్యం అవసరం లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకోవలసి ఉందని, ఈ మేరకు తగిన వాతావరణం కల్పించ వలసిన బాధ్యత పాకిస్థాన్‌పై...
Hindu-girl

హిందూ బాలికకు బలవంతంగా మత మార్పిడి, పెళ్లి

కరాచి : బలవంతంగా ఇస్లాం మతం పుచ్చుకుని, పెళ్లి చేసుకున్న 15 ఏళ్ల మైనర్ హిందూ బాలికను పాకిస్థాన్ కోర్టు మహిళా రక్షణ కేంద్రానికి పంపింది. ఈ బాలిక పాక్ సింధ్ ప్రావిన్సులో...

ఎపి త్రికేంద్రీకరణ

  మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
Praveen Kumar

ఆత్మహత్య చేసుకుందామనుకున్నా

న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో షూట్ చేసుకుందామని...
Pinarayi-Vijayan

సిఎఎపై సుప్రీంలో కేరళ సర్కార్ సవాల్

 రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపణ పిటిషన్లపై 22న సుప్రీం విచారణ న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) సవాల్ చేసేందుకు కేరళ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగం ఇచ్చి న సమానత్వం, స్వేచ్ఛ, లౌకికతత్వం...
Yogi Adityanath

సిఎఎకు, ఎన్‌ఆర్‌సికి సంబంధం లేదు

 తప్పుదారి పట్టించడం బాధాకరం స్పష్టం చేసిన యోగి ఆదిత్యనాథ్ గయ (బీహార్): దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం పౌరసత్వ సవరణ చట్టంపై (సిఎఎ) చేస్తున్న ప్రయత్నాలు బాధాకరంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి...
snowfall

పాక్‌లో భారీ వర్షాలు: 84 మంది మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో మంచు ఖండాలు, కొండచరియలు, భారీ హిమపాతం, ఎడతెరిపిలేని వానల కారణంగా పిల్లలు, మహిళలతో కలిపి దాదాపు 84 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. గత...

ముషారఫ్ మరణశిక్షకు హైకోర్టు బ్రేక్

  లాహోర్ : స్వీయ ప్రవాసంలో ఉన్న పాకిస్థాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్‌కు కోర్టుపరంగా ఊరట దక్కింది. ఆయనకు మరణశిక్ష విధించాలనే తీర్పు చెల్లనేరదని లాహోర్ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది....

పౌరసత్వ భంగాన్ని నిరూపిస్తారా?

  రాహుల్, మమతలకు అమిత్ షా సవాల్ జబల్పూరు : నూతన పౌరచట్టంపై రాహుల్ గాంధీ, మమత బెనర్జీలకు హోం మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. ఈ నేతలు పౌరసత్వ చట్టం తప్పని నిరూపిస్తారా?...
Team India

టి20 ప్రపంచకప్‌కు భారత మహిళా జట్టు ఎంపిక

  న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు భారత మహిళా జట్టును బిసిసిఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ఎంపిక చేసింది. హర్యానాకు...
India-vs-Australia

ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమే

మన తెలంగాణ/క్రీడా విభాగం : కొంతకాలంగా వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు తొలి సారి అసలైన పరీక్ష ఎదురు కానుంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ భారత్‌కు...
kl-Rahul-And-virat

టాప్10లో రాహుల్, కోహ్లి

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థితిలో నిలిచారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్10లో...
Japanese-Passport

ప్రపంచంలో జపాన్ పాస్‌పోర్టు పవర్‌ఫుల్

పాక్‌కు పరమ అధ్వాన్న నాలుగో స్థానం హెన్లీ పాస్‌పోర్టు సూచిక వెల్లడి న్యూఢిల్లీ : ముందుగా ఎలాంటి వీసాలు లేకుండా ప్రపంచం లోని దేశాలను సందర్శించగల అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్టు కలిగిన దేశాలు ఏవి అన్న...

బిగ్‌బాష్ లీగ్‌లో అరుదైన ఫీట్

  ఒకే రోజు రెండు హ్యాట్రిక్స్ అడిలైడ్: ప్రతిష్టాత్మకమైన బిగ్‌బాష్ లీగ్ (బిబిఎల్)లో బుధవారం రెండు అరుదైన అద్భుతాలు జరిగాయి. బిగ్‌బాష్ టి20 లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచుల్లో రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అడిలైడ్...
20 Telugu fishermen

పాక్ జైలు నుంచి 20 మంది తెలుగు మత్సకారులు విడుదల

లాహోర్: పాకిస్థాన్ జైలు నుంచి ఆదివారం 20 మంది భారతీయ మత్సకారులు విడుదలయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారు. వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్స్ వీరిని సోమవారం భారత సరిహద్దు భద్రతా...

రాహుల్, ప్రియాంక రెచ్చగొడుతున్నారు

  న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై ప్రజల్ని పక్కదారి పట్టించి, అల్లర్లు జరిగేలా రెచ్చగొడుతున్నారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రాలపై ఆదివారం...
Virat

గెలుపే లక్ష్యంగా భారత్

సంచలనం కోసం శ్రీలంక నేడు తొలి  టి20 గౌహతి: కొత్త సీజన్‌ను విజయంతో ఆరంభించాలనే పట్టుదలతో శ్రీలంకతో ఆదివారం జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో...
Army jawans

జమ్ముకశ్మీర్ లో ఎన్​కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి

  శ్రీనగర్: పాకిస్థాన్ చొరబాటు దారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్, రాజౌరీ జిల్లాలోని నౌషారా సెక్టార్ లో బుధవారం ఉదయం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పాకిస్థాన్...

2020కి స్వాగతం

  ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఉండే నిరంతర చలన శీలి కాలం. దాని అడుగులంటి అడుగేయగలిగేవారే చైతన్య దీప్తులుగా వెలుగుతారు. కాలాన్ని వెనక్కి నడిపించాలనుకునేవారు మాత్రం చతికిలబడతారు. కొద్ది గంటల క్రితం కనుమరుగైపోయి కాలగర్భంలో...

Latest News