Home Search
సర్పంచ్ - search results
If you're not happy with the results, please do another search
దుబ్బాకలో అన్ని చెరువులను నింపుతాం: హరీష్ రావు
హైదరాబాద్: ఈ వర్షాకాలంలోపు దుబ్బాకలోని అన్ని చెరువులను నింపుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అసన్ మీరాపూర్ వద్ద ప్యాకేజీ 12 డిస్ట్రిబ్యూట్ కెనాల్తో పాటు దుబ్బాకలోని పలు చెరువులు...
వరంగల్ జిల్లాలో అకాల వర్షం
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
తడిసిన వరి ధాన్యం
మన తెలంగాణ/నర్సంపేట/చెన్నారావుపేట: ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అపార నష్టం జరిగింది. వర్షం కారణంగా రైతులు...
పిడుగుపాటుతో ఇద్దరు మృతి
పిడుగుపాటుతో ఇద్దరు మృతి
మన తెలంగాణ/చెన్నారావుపేట: పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందిన సంఘటన మండలంలోని లింగాపురం గ్రామంలో చోటుచెసుకుంది. గ్రామాస్థూల కథనం ప్రకారం.. లింగాపురం గ్రామానికి చెందిన ముటిక కుమారస్వామి(55), మేగ్యతండాకు చెందిన ఆజ్మీర...
కొడుకు పెళ్లి రోజన విధులకు హాజరు.. పారిశుద్ధ కార్మికుడికి అభినందనలు
మనతెలంగాణ/రాయికల్: మహామ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పల్లెల్లో పారిశుద్ద కార్మికులు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందజేస్తున్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్త, మురికికాల్వలను శుభ్రం చేయడంతో రోజంతా పనిలో తలమునకలౌతున్నారు. రాయికల్ మండలం...
ఆటో మొబైల్ షాపులు షురూ
లాక్డౌన్ యథాతథం
ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్బి నగర్, మలక్పేట, చార్మినార్, కార్వాన్లకే పరిమితం
కోలుకుంటున్న వారే ఎక్కువ
వైరస్పై అంతగా భయపడవలసిన పని...
మాజీమంత్రి జువ్వాడి కన్నుమూత
జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
హాజరైన మంత్రులు హరీశ్రావు, ఈటల, కొప్పుల
సిఎం కెసిఆర్ సంతాపం
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు(93) ఆదివారం ఉదయం కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ కన్నుమూత
కరీంనగర్: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ లోని తన ఇంట్లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్...
సిఎం కెసిఆర్ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం
చెరువుల్లోకి చేరుకున్న రంగనాయకసాగర్ జలాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రంగనాయకసాగర్ కుడికాల్వ జలాలు నంగునూర్ మండలానికి చేరడంతో రైతులు ఆనందంతో పరశించి పోయారు. 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనే ఆనందంతో ఉప్పొంగిపోతూ సిఎం కెసిఆర్, మంత్రి...
తాలు పేరుతో మోసం.. సెల్టవర్ ఎక్కిన రైతులు
మనతెలంగాణ/ఇల్లంతకుంట : ఆరుగాలం కష్టించి పండించిన వరిధాన్యాన్ని అమ్ముకుందామంటే తాలు పేరుతో రైస్ మిల్లర్లు మోసం చేస్తున్నారని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో రైతులు సెల్ టవర్...
మాస్క్ ధరించలేదని రూ.500 జరిమాన
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకే గ్రామంలో ముఖానికి మాస్క్ ధరించలేదని ఓ యువకుడికి గ్రామ పెద్దలు రూ.500 జరిమానా విధించారు. రేషన్ బియ్యం తీసుకోవడానికి ఓ యువకుడు మాస్కు ధరించకుండా...
ఎన్నో కొత్త పాఠాలు
స్వావలంబన, ఆత్మస్థైర్యం నేర్పిన కరోనా
బాగా పారిన ‘దో గజ్కీ దూర్’
కరోనాతో గ్రామీణ జనం పోరు
గ్రామ సర్పంచ్లతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ
న్యూఢిలీ: కరోనాను ఎదుర్కొవడంలో గ్రామీణ భారతం సమున్నత...
అందరూ అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. (ఆస్క్ టిఎస్ గవర్నర్) ట్విట్టర్ వేదికగా ప్రజలు...
భార్య ప్రాణం తీసిన అనుమానం
అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే హత్య
అనుమానం రాకుండా ఇంటి ఆవరణలోనే శవాన్ని పూడ్చిపెట్టిన భర్త
మన తెలంగాణ/కట్టంగూర్: అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే భార్యను బండరాయితో తలపై కొట్టి, భర్త హతమార్చాడు. ఈ సంఘటన...
పాటిమట్లలో ప్రజలకు పండ్లు, కూరగాయలు పంపిణీ…
మన తెలంగాణ/మోత్కూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు లాక్ డౌన్ విదించడంతో గురువారం మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలోని ప్రజలకు స్థానిక ఎంపిటిసి రచ్చ కల్పన లక్ష్మీనర్సింహ్మారెడ్డి , పారిశ్రామిక వేత్త...
లాక్డౌన్ కొనసాగించాల్సిందే
మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా
జూన్3 వరకు లాక్డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది
అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు
అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ?
కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...
7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కరోనా నేపథ్యంలో రైతులు ఒకేసారి మార్కెట్కు ధాన్యం తీసుకరావద్దు
ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి
రాజపేట,కొత్తకోటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి : ఈ రబీలో పండిన...
ఇన్ఫార్మర్ నెపంతో హత్య
గడ్చిరోలి: ఇన్ఫార్మర్ అనే నెపంతో మాజీ ఉప సర్పంచ్ని మావోయిస్టులు హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హీరాలాల్ రామ్సే అనే వ్యక్తి...
కరోనాను అడ్డుకుంటున్న పల్లె ప్రగతి స్ఫూర్తి
సిఎం కెసిఆర్ దూరదృష్టితోనే ఈ ఫలితాలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్పై రాష్ట్ర ప్రజలు సమష్టిగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి...
వినకపోతే ఖబడ్దార్
మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...
ఊళ్లలోనూ రస్తా బంద్
చెక్పోస్టులు ఏర్పాటు చేసి స్థానికుల గస్తీ
రహదారులను స్వచ్ఛందంగా మూసివేస్తున్న స్థానికులు
రోజుకు రెండు సార్లు వీధులు పరిశుభ్రం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్తో గ్రామాల్లోనూ జనజీవనం స్తంభించింది....