Home Search
ట్విట్టర్ - search results
If you're not happy with the results, please do another search
జేమ్స్బాండ్ హీరో సీన్ కానరీ కన్నుమూత..
దేశం భాష, ప్రాంతం యాస తేడాల్లేకుండా ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులున్న జేమ్స్బాండ్ సర్ సీన్ కానరీ కన్నుమూశారు. ది బహమాస్లోని నసావూలో ఆయన మృతి చెందారు. పరమ సస్పెన్స్ లోగుట్టుల ఛేదనలో వీరోచితంగా...
ఇందిరాగాంధీకి సోనియా, రాహుల్, ప్రియాంక నివాళి
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నివాళులర్పించారు. సోనియా, ప్రియాంకలు శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారకం శక్తిస్థల్కు వెళ్లి...
అన్నీ అనుకున్నట్లు జరిగితే… జనవరినాటికి వ్యాక్సిన్
మరికొద్ది వారాల్లో మోడెర్నా, ఫైజర్ ప్రయోగాల తుది నివేదికలు
అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆశాభావం
వాషింగ్టన్: అన్నీ అనుకున్నట్లు జరిగితే.. అధిక ప్రమాదం పొంచిఉన్న అమెరికన్లకు డిసెంబర్ చివరి నాటికి లేదా...
పోలీస్ ఫ్లాగ్ డే – ఫోటో, వ్యాస రచన పోటీల ఫలితాల ప్రకటన
విజేతలకు డిజిపి అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : పోలీస్ ఫ్లాగ్ డే - పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహించిన ఫోటోగ్రఫీ, వ్యాసరచన పోటీల ఫలితాలలో విజేతలను శుక్రవారం నాడు డిజిపి...
పబ్జీ ‘గేమ్ ఓవర్’ !
భారత్ నుంచి పూర్తిగా కనుమరుగు
న్యూఢిల్లీ: దేశంలో పబ్జీ ఆటకు తెరపడింది. పబ్జీగా పేరుపొందిన ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ గేమ్ భారతదేశంలో శుక్రవారం నుంచి అదుబాటులోకి రాదని కంపెనీ ఒక ప్రకటనలో...
రాహుల్జీ ఇప్పటికైనా కళ్లు తెరవండి
బిజెపి జాతీయాధ్యక్షుడు నడ్డా సెటైర్లు
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, ప్రభుత్వం, ప్రజలపట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హితవు పలికారు. రాహుల్...
కరోనా నివారణకు బిసిజి వ్యాక్సిన్ బెటర్..!
ట్విట్టర్లో వెల్లడించిన ఐసిఎంఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా సంక్రమణను అడ్డుకునేందుకు బిసిజి (బిసిల్లాస్ కాల్మేట్ గ్యూరీన్) వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) పేర్కొంది. ఈ టీకాను ప్రయోగించిన వారిలో...
పోయి రావమ్మా గౌరమ్మ
ఈ ఏటి బతుకమ్మ మునుపటి మాదిరిగాలేదు. కరోనా కట్టుబాట్ల మధ్య భిన్నంగా జరిగింది. అయితే సోషల్ మీడియా కరోనా కట్టుబాట్లను, సామాజిక దూరాలను చెరిపివేసి అందరికళ్లముందు బతుకమ్మ పండుగను నిలిపింది. నా అక్కచెల్లెలు,...
కోలుకుంటున్న కపిల్దేవ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ గుండెపోటుకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ తెలియజేశాడు. ఆస్పత్రిలో...
బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన చిరు
హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచులు శనివారం జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకోని మెగస్టార్ చిరంజీవి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ''బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే...
మంత్రిని ‘ఐటమ్’ అన్న కమల్నాథ్ (వైరల్ వీడియో)
భోపాల్ : మధ్యప్రదేశ్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ డాబ్రాలో బిజెపి అభ్యర్థి ఇమార్తి దేవిని ‘ఐటమ్’ గా పేర్కొంటూ వివాదం రేకెత్తించారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్...
కికెట్కు వీడ్కోలు పలికిన పాక్ పేసర్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్పీడ్స్టర్ ఉమర్ గుల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ ముగిసిన వెంటనే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2016లో పాకిస్థాన్ తరపున గుల్...
సిఎం కెసిఆర్కు ప్రధాని మోడి ఫోన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా ఏర్పడిన వరదల పరిస్థితిపై ప్రధాని మోడి ఆరా తీశారు. బుధవారం సిఎం కెసిఆర్కు ఆయన ఫోన్ చేసి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు....
14 నెలల తర్వాత మెహబూబా ముఫ్తీకి విముక్తి..
శ్రీనగర్: 14 నెలలుగా నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీ ఎట్టకేలకు విముక్తి పొందారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పిడిపి) నాయకురాలు అయిన ముఫ్తీ ప్రజా భద్రతా చట్టం (పిఎస్ఎ) పరిధిలో...
వెంకయ్యనాయుడుకు కరోనా నెగిటివ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకిన సంగతి తేలింది. సెప్టెంబర్ 29న కోవిడ్19 బారిన పడిన ఆయన అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. వెంకయ్య భార్య ఉషా...
సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ లేని వాహనాలా?
కేంద్రంపై రాహుల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించడానికి రూ. 8,400 కోట్లు వెచ్చించి విమానాన్ని కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం సైనికులకు మాత్రం బుల్లెట్ ప్రూఫ్ లేని వాహనాలను సమకూర్చడంపై కాంగ్రెస్...
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ /పాట్నా: కేంద్ర సీనియర్ మంత్రి, లోక్జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. పలువురు ప్రధానుల టీంలో కేంద్ర మంత్రిగా పనిచేసి, రాజకీయ వైజ్ఞానిక్గా పేరొందిన పాశ్వాన్ తమ 74వ...
సత్వర న్యాయం కోరుతూ కిషన్రెడ్డితో పాయల్ భేటీ
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి పాయల్ఘోష్ బుధవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డిని కలిసి తనకు సత్వర న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు. బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ 2013లో తనపై...
అరుదైన లక్షణం
కొన్ని సందర్భాల్లోనైనా, ఒకరిద్దరైనా పార్టీలకతీతంగా మానవత్వాన్ని ప్రదర్శించడం భరించరాని ఉక్కపోతలో చల్లని గాలి వీచినట్టుటుంది. ఊహించని చోటి నుంచి మానవతా స్పందనలు రావడం ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో మనీషా...
చైనా బలగాలకు ‘పాక్’ సాయం
పిఎల్ఎకు పాకిస్థాన్ సైనికుడి శిక్షణ
వెలుగు చూసిన వీడియో సాక్షాలు
న్యూఢిల్లీ : శత్రు ద్వయం సరిహద్దులలో చట్టాపట్టాలేసుకుని సాగుతోంది. సరిహద్దులలో ఏకంగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల మధ్య నిలబడి...