Home Search
కవిత - search results
If you're not happy with the results, please do another search
కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి
ప్రజాకవి కాళోజీ కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి. ఆయనను క్షోభపెట్టిన ప్రతి సంఘటనను కవిత్వం చేసిన మహానుభావుడు. జీవితం తడి తెలిసిన వారే సంఘానికి కావాల్సిన రచనలను అందించగలుగుతారు. జీవితంలోని భిన్నకోణాలు చూడగలగాలి...
కరోనా బారిన మంత్రి హరీశ్
ట్విట్టర్ వేదికగా ప్రకటన
తనను కలిసిన వాళ్లు పరీక్షలు చేయించుకోవాలని సూచన
బావా మీరు అందరికంటే త్వరగా కోలుకుంటారు : మంత్రి కెటిఆర్
వైరస్ను ఓడించే శక్తి మీకు వస్తుంది : కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: ఇటీవల అనేక...
తెలంగాణ మాండలిక మాగాణం యశోదారెడ్డి కథాగానం
బహుముఖ ప్రజ్ఞతో సాహితీ యాత్రను కొనసాగించి తెలంగాణ యాసకు, తెలుగు భాషకు పట్టం కట్టిన తెలంగాణ తొలితరం రచయిత్రి పాలమూరు మట్టి బిడ్డ పాకాల యశోదా రెడ్డి. వీరు 8 ఆగష్టు 1929లో...
శ్రీశైలం ప్రమాదంపై సిఐడి విచారణ
విచారణ అధికారిగా సిఐడి అడిషనల్ డిజిపి గోవింద్ సింగ్
మృతులకు సంతాపం, కుటుంబాలకు సానుభూతి
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సిఐడి...
సాదాసీదాగా పంద్రాగస్టు
ప్రగతిభవన్లో జాతీయపతాకాన్ని
ఆవిష్కరించిన సిఎం కెసిఆర్
కొవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆహ్వానితులు
అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళి
జిల్లాల్లో పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రులు, ఇన్చార్జీలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 74వ స్వాతంత్రదినోత్సవ వేడుకలను...
దుబ్బాక ఎంఎల్ఎ సోలిపేట కన్నుమూత
కాలికి ఇన్ఫెక్షన్తో హైదరాబాద్లోని ప్రైవేటు
ఆసుపత్రిలో చేరిక అకస్మాత్తుగా గుండెపోటు,
రామలింగారెడ్డి హఠాన్మరణం ముఖ్యమంత్రి
కెసిఆర్ నివాళి, ఉద్వేగానికి గురైన సిఎం
పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రముఖుల సంతాపం
మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్...
ఎక్కడికక్కడ చికిత్సలు
ఏ జిల్లా కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే ట్రీట్మెంట్
81% కరోనా రోగుల్లో వైరస్ లక్షణాలు కనిపించడం లేదు
ప్రతి మరణాన్ని కరోనా కింద జమకట్టడం సరికాదు
15 రోజుల్లో వరంగల్ ఎంజిఎంలో...
సాహితీ శిఖరం… సినారె
తెలుగు సాహిత్యంలో శిఖరమంత స్థాయికి ఎదిగిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిని తెలంగాణ గడ్డ మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తు పెట్టుకునే మహనీయుడు. సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన సినారె...
శివకేశవుల జీవాయుధ పోరాటం
కం॥ చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను ముక్తి కలుగును
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. ఇందులోని దశమ స్కందం...
కళ్యాణం… కమనీయం
హైదరాబాద్: హీరో నితిన్, షాలినిల వివాహం ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో సంప్రదాయ బద్ధంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ఈ...
50 వేలు దాటాయ్..
కొత్త కేసులు 1567, తొమ్మిది మంది మృతి
జిహెచ్ఎంసిలో 662, జిల్లాల్లో 905 మందికి వైరస్
50,826 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
ఉస్మానియ పాత భవనంను ఖాళీ చేసిన అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో...
కెసిఆర్ కవుల పక్షపాతి: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాకవి దాశరథి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. రవీంద్ర భారతీలో మహా కవి దాశరథి 96వ జయంత్రి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాశరథి కుటుంబ...
అచ్చమైన తెలంగాణ కవి
తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన ప్రాతఃస్మరణీయుడు....
అమెరికన్ అభినవ వాగ్గేయకారుడు
( BobDylan - Nobel Laureate )
There is not a bigger giant in the history of American music
- Barack Obama
అమెరికా దేశపు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం The...
అందరి మనిషి -అందని మనిషి
కూటమి కట్టడం ఎరుగని వ్యక్తి. తనకంటూ ఒక వర్గం లేకపోయినా, అధిష్ఠానంలో తనను ఆదుకొనే, చేదుకొనే వ్యక్తులంటూ ఎవరూ లేకపోయినా, వివాదాలకు అతీతమైన వ్యక్తి కావడం వల్లనే తొలి తెలంగాణ వేర్పాటు ఉద్యమం...
పాములపర్తి సదాదేశానువర్తి
ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు పి.వి.లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ తెలంగాణ మట్టే నేర్పింది. ఈ మట్టినుంచి ఎదిగొచ్చిన వ్యక్తి ఎంతశక్తివంతుడుగా ఉంటాడో దాన్ని దేశం, ప్రపంచం చూసింది....
ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌనదీక్ష
సిద్దిపేట : తనను పెండ్లి చేసుకొని కాపురం చేయడానికి నిరాకరించడంతో ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగిన సంఘటన సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం తోర్నాలలో చోటు...
ఉపాధిహామీ పనులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి: సత్యవతి రాథోడ్
మహబూబాబాద్: గ్రామాల్లో ఉపాధిహామీ పనులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం కల్వల గ్రామంలో ఎస్ఆర్ఎస్పి కాలువలో పూడికతీత పనులను మంత్రి సత్యవతి రాథోడ్...
కెరీరిజం మితిమీరింది
నాలుగు దశాబ్దలకుపైగా కవిత్వం రాస్తున్న జూకంటి జగన్నాథం ఇప్పటివరకు 14కవితా సంకలనాలు, ఒక కథల పుస్తకం తెచ్చారు. 65 ఏళ్ల జూకంటి జగన్నాథం తెలుగు సాహిత్యానికి సుపరిచితులు. ప్రఖ్యాత కవి జగన్నాథంకు ప్రస్తుత...
మెట్లు ఎక్కుతుండగా కింద పడి యువతి మృతి
మన తెలంగాణ/బీర్కూర్/కామారెడ్డి : బీర్కూర్ మండలం బరంగ్ఎడ్గి గ్రామానికి చెందిన లక్కపల్లి కవిత (22) అనే యువతీ బీర్కూర్ శివారులోని దత్తాత్రేయ మందిరం వద్ద మెట్లు ఎక్కుతుండగా కింద పడి మృతిచెందినట్లు పోలీసులు,...