Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
బీహార్లో ప్రతిపక్షాలకు అధికారం దక్కదు
తొలి ఎన్నికల సభలో ప్రధాని మోడీ ధీమా
సాసారాం(బీహార్): బీహార్ను బీమారు(రోగగ్రస్తం) చేసిన వారికి తిరిగి పట్టం కట్టకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. గతంలో ఆర్జెడి పాలనలో రాష్ట్రంలో శాంతి...
జనాభా నియంత్రణే శరణ్యం
ప్రతి సంవత్సరం ప్రపంచంలో 135 మిలియన్ల పిల్లలు పుడతారు. భారతదేశంలో ప్రతిరోజూ సగటున 70,000 మంది పిల్లలు పుడుతున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలోనే 2.55 కోట్ల మంది పిల్లలు పుడతారు. ప్రపంచంలో ఏ...
యువతదే భవిత.. ఇండియాదే ఈ దశాబ్దం
ఈ నినాదంతోనే మార్పులు సంస్కరణలు
ఆరేళ్లలో గణనీయ పరివర్తన ఇందుకే
అగ్రి చట్టాలు, లేబర్ కోడ్స్కు ప్రధాని సమర్థన
మైసూరు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సందేశం
మైసూరు : దేశ ప్రగతికోసమే సకల రంగాలలో...
బిజెపికి కీలకం బీహార్
ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కీలకంగా మారాయి. ఈ ఎన్నికలలో తిరిగి ఎన్డిఎ గెలుపొంది, నితీశ్ కుమార్ వరుసగా...
యువతుల వివాహ వయసుపై త్వరలోనిర్ణయం
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన
ఎఫ్ఎఓ వజ్రోత్సవాల సందర్భంగా రూ.75 ప్రత్యేక నాణెం విడుదల
17 కొత్త పంటలను ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఆడపిల్లల కనీస వివాహ వయసుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం...
ఆస్తులపై హక్కులు
దేశవ్యాప్తంగా ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రారంభించిన ప్రధాని మోడీ
తొలి విడతలో ఆరు రాష్ట్రాల్లోని లక్ష మందికి కార్డులు
న్యూఢిల్లీ : గ్రామీణ పేదలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సర్వే ఆఫ్ విలేజస్ అండ్...
ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం
ఏడు నెలల తరువాత తొలి బహిరంగ సభ
లేబర్ మార్పులు కూడా మంచికేనని సమర్థన
సోలాంగ్ వ్యాలీ: దేశంలోని గత ప్రభుత్వాలకు...
రైతులు విజయం సాధిస్తారు
గాంధీ చూపిన బాటలో రైతులు ఆందోళన చేస్తున్నారు
అగ్రి ఆందోళనలపై వీడియో సందేశంలో సోనియా గాంధీ
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీకి రైతులు, కూలీలు, కార్మికులు అంటే ఎంతో సానుభూతి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
అకాలీదళ్ నిష్క్రమణ
కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ...
వ్యాక్సిన్కు రూ.80 వేల కోట్లున్నాయా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీరమ్ ఇన్సిట్యూట్ సిఇఓ పూనావాలా
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి అడ్డకట్ట వేసే వ్యాక్సిన్ ఇప్పటివరకు ప్రపంచంలో లేదనే విష యం అందరికీ తెలిసింది. అలావటి వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక...
ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ ఆ మాట కచ్చితంగా అడుగుతుంది
ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోడీ సంభాషణ
న్యూఢిల్లీ : ఫిట్ ఇండియా కార్యక్రంలో భాగంగా భారత్లోని ఫిట్నెస్ ఐకాన్లతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా టీం...
సంపాదకీయం: సమితి సంబురాలు
మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ సందర్భం కరకు కరోనా మృత్యు విలయ నాట్యం నేపథ్యంలోనూ హర్షించదగినది, ఆహ్లాదకరమైనది. ఎన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని...
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకులు
పంజాబ్, హర్యానాలలో తీవ్రమవుతున్న ఆందోళనలు
చండీగఢ్ : పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమోదించడంపై ఆదివారం రైతన్నలు నిరసన తెలియచేస్తూ కదం తొక్కారు. హర్యానాలో రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పొరుగునున్న పంజాబ్లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టి...
వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం
వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం
రైతు చేతికి అధికారం లభిస్తుంది
కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగిస్తాం
వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదంపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి చెందిన రెండు కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదం...
ఆర్థిక వ్యవస్థకు మరో ఉద్దీపన!
ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్థానంతో 66 లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ...
2022 నుంచి ఎన్ఇపిలోనే కొత్త చదువులు
5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన అవసరం
ప్రధాని మోడీ పునరుద్ఘాటన
న్యూఢిల్లీ: దేశం 75 స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న 2022 సంవత్సరం నుంచి విద్యార్థులు నూతన జాతీయ విద్యా విధానంలో(ఎన్ఇపి) భాగంగా రూపొందించిన కొత్త...
ఆర్థిక వ్యవస్థ ఎటుపోతోంది?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒక్కటిగా చెప్పుకొనే భారత ఆర్ధిక వ్యవస్థ పర్యవేక్షణకు అనేక భారీ సంస్థలు ఉన్నాయి. ఒక వంక ఆర్ధిక మంత్రిత్వ శాఖ, అందులో ఎందరో సలహాదారులు, మరో వంక...
ప్రణబ్కు అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...
ఆడపిల్ల పెళ్లి వయసు
ఆడ పిల్లల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు పెంచే యోచన ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత ఈ విషయంలో అధికార వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి....