Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
ఇండియా@ 20,407… తెలంగాణ@928
ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...
చిట్టీల పేరిట గుంపులు గుంపులుగా ఉండొద్దు: హరీష్ రావు
సంగారెడ్డి: చిట్టీల పేరిట గుంపులు గుంపులుగా ఉండొద్దని మంత్రి హరీష్ రావు సూచించారు. మే నెలలో కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని డబ్ల్యుహెచ్ఒ హెచ్చరించిందని గుర్తు చేశారు. ఇదో వింతరోగం చరిత్రలో ఎప్పుడూ...
ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు: ఎర్రబెల్లి
మహబూబాబాద్: సామాజిక దూరం పాటిస్తూ ఉపాధిహామీ పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పెద్ద వంగర మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. చిన్న వంగరలోని కిష్ట తండాలో...
చెప్పనలవికాని అమానుషం
మహారాష్ట్రలో మొన్న గురువారం నాడు ఇద్దరు సాధువులను, వారు ప్రయాణం చేస్తున్న కారు డ్రైవర్ను కొట్టి చంపిన అమానుషాన్ని ఖండించడానికి మాటలు చాలవు. ఈ దారుణంలో చనిపోయిన ఇద్దరు సాధువులలోనూ ఒకరు 70...
కఠినమే కానీ తప్పడం లేదు
ముంబై: కరోనా వల్ల దేశ వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రముఖ క్రీడాకారులు, సెలెబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వల్ల ఇప్పటికే...
అక్షయ తృతీయకు ‘ఫోన్పే’తో బంగారం కొనుగోలు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఒక అగ్రగామి డిజిటల్ పేమెంట్ వేదిక ఫోన్పే అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు అవకాశాన్ని కల్పిస్తోంది. ఫోన్పేతో వినియోగదారులు నగదు పంపడం, స్వీకరించడం, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జి...
ఐపిఎల్ జరగకపోతే భారీ నష్టం ఖాయం!
ముంబై: కరోనా రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహించే అవకాశాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపిఎల్ జరగడం దాదాపు అసాధ్యంగా మారింది. కరోనా...
కాలం మారిపోయింది..
ముంబయి: కాలం ఎంతో మారిపోయిందని, దీన్ని చూస్తుంటే అప్పటి కాలానికి మారిపోవాలనిపిస్తోందని భారత క్రికెటర్ కృనాల్ పాండ్య పేర్కొన్నాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తుండడంతో కృనాల్తో సహా చాలా మంది...
ఐకో -వెంట్ వెంటిలేటర్ రోగులకు ప్రయోజనకరమైంది : కొండా విశ్వేశ్వర్రెడ్డి
మన తెలంగాణ, హైదరాబాద్ : ఐకో- వెంట్ వెంటిలేటర్ను అభివృద్ది చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్ 19 రోగులకు ఉపయోగపడే విధంగా ఆవిష్కరణను సాధించినట్లుగా ప్రముఖ ఇంజనీర్, ఆవిష్కర్త, మాజీ...
రెట్టింపు ఊరట
3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి
జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి
24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు
ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్కతా అత్యంత ప్రమాదకరంగా...
1.25 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు
56 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా
ఇతర రాష్ట్రాలకు కోటి ప్యాకెట్లు సరఫరా
హెచ్టి పత్తి విత్తనాలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు వ్యవసాయ కార్యదర్శి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్కు 1.25 కోట్ల...
గృహ హింసను రూపుమాపుదాం
ముంబై: కరోనా నేపథ్యంలో భారత్లో లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. గతంతో పోల్చితే లాక్డౌన్ సమయంలో గృహ హింస కేసులు...
లాక్డౌన్తో దారిద్య్రంలోకి 40కోట్ల మంది!
న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా అమలు చేస్తున్న ‘లాక్డౌన్’ కారణంగా భారత్లో దాదాపు 40 కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేసింది. భారతీయులు...
ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ
ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...
కెటిఆర్ ట్వీట్ కు స్పందించిన షాదాన్ కాలేజీ వైద్యుడు
హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలను ఆదుకోవాలని షాదాన్ కాలేజీ యజమాన్యానికి మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. షాదాన్ కాలేజీ వైద్యుడు ఆసిఫ్ బేక్ కెటిఆర్ ట్వీట్కు స్పందించారు. బంజారాహిల్స్ సయ్యద్నగర్లో 30...
సడలింపుల్లేవ్.. పొడిగింపే
మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే...
దుబాయిలో చిక్కుకున్న భార్య, పిల్లలు.. ఆందోళనలో బాలీవుడ్ హీరో
మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ భార్య, పిల్లలు కూడా...
24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...
ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్లో...
నేవీలో కరోనా కలకలం
పశ్చిమ నౌకాదళంలోని 26 మంది సిబ్బందికి వైరస్, సన్నిహితంగా మెదిలిన వారి కోసం వేట
దేశంలో 991 కరోనా కొత్త బాధితులు
14,790కి చేరిన బాధితులు, మరణాలు 488
వీరిలో మర్కజ్ లింక్వే 4,291 కేసులు
భారత్లో మరణాల...