Wednesday, May 15, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search
Coronavirus

కరోనా ఎమర్జెన్సీ

అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్‌ఓ 213కు చేరిన మృతుల సంఖ్య చైనా అత్యవసర చర్యలు లోహియా ఆస్పత్రిలో అనుమానితులు బ్రిటన్‌లో రెండు కరోనా కేసులు బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...
Sensex

బడ్జెట్ ముందు రోజు నష్టాలు

ముంబై: బడ్జెట్ 2020 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు, వారంలోని ఐదవ ట్రేడింగ్ రోజున మార్కెట్లు నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 190.33 పాయింట్లు లేదా 0.47...
Economic

ఇకపై వృద్ధి బాటలో..

మందగమనం తొలగిపోతోంది.. 202021కు జిడిపి అంచనా 6.5 శాతం ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...
India

వన్ మోర్ ‘సూపర్’ విన్

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టి20లో భారత్ మరోసారి సూపర్ ఓవర్‌లో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో...
Gandhi

గాంధీలో కరోనా నిర్దారణ పరీక్షలు

హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో అనుమానితులు సంఖ్య 11కు చేరింది. రోజ రోజుకూ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో...

‘నవోదయ’లో తెలంగాణకు తీరని అన్యాయం

  హైదరాబాద్ : నవోదయ స్కూల్స్ ను ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం నీతి ఆయోగ్...

భౌగోళిక సమాచార వ్యవస్థపై 11వ అంతర్జాతీయ కోర్సును ప్రారంభించిన జిఎస్‌ఐటిఐ

  హైదరాబాద్ : హైదరాబాద్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జిఎస్‌ఐటిఐ) భౌగోళిక శాస్త్రవేత్తల కోసం భౌగోళిక సమాచార వ్యవస్థపై 11 వ అంతర్జాతీయ కోర్సును జిఎస్‌ఐటిఐ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించింది....

కివీస్ టార్గెట్ 166

  విల్లింగ్‌టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కీవిస్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది....
President

సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి

  ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...

సంపాదకీయం: ‘కా’ గవర్నర్లు!

సంపాదకీయం: వివాదాలకు కరువనేది బొత్తిగా లేని బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ పాలనలో రాష్ట్రాల గవర్నర్ల వ్యవహార శైలి మళ్లీ విమర్శలకు గురి అవుతున్నది. బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్రానికి మించిన కేంద్ర...
CAA

కుట్రపూరిత చట్టం సిఎఎ!

  మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
Gandhi

10 రోజుల్లో ల్యాబ్ సిద్ధం

గాంధీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా...
banks

నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

చెన్నై: శుక్రవారం నుంచి రెండు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10...
Tata

టాటా మోటార్స్ లాభాలు అదుర్స్

మూడో త్రైమాసికంలో 1,755.88 కోట్లు ముంబై: ఆటో-మేజర్ టాటా మోటార్స్ క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. 2019 డిసెంబర్ 31 తో ముగిసిన మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1,755.88 కోట్ల రూపాయల నికర లాభాన్ని...
india-vs-new-zealand

ఇక ప్రయోగాలకు వేళాయె..

ఆత్మవిశ్వాసంతో భారత్,  పరువు కోసం కివీస్ నేడు నాలుగో టి-20 వెల్లింగ్టన్: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగే నాలుగో ట్వంటీ20లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. హోరాహోరీగా సాగిన...
coronavirus

దేశంలో తొలి కరోనా కేసు

చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా వైరస్ పరీక్షలు

హైదరాబాద్ : కరోనా వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానిత లక్షణాలున్న విదేశీయులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. చైనా నుంచి భారతదేశానికి వస్తున్న ప్రయాణీకులను కరోనా వైరస్ ఉందా...
Jwala-Gutta

సైనాపై జ్వాల వివాదాస్పద ట్వీట్…

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరడంపై బ్యాడ్మింటన్‌కు చెందిన మరో స్టార్, ఫైర్‌బ్రాండ్ గుత్తా జ్వాల వివాదాస్పద చేసింది. సైనా బుధవారం రాజధాని ఢిల్లీ...
BJP MLA Manohar Untwal

బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత..

  భోపాల్: మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంఎల్ఎ మనోహర్ ఉన్‌త్వాల్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా మెదడు రక్తస్రావంతో బాధపడుతున్న ఉన్‌త్వాల్‌ ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం...
PM Modi

మహాత్మాగాంధీ 72వ వర్థంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ: భారతదేశ జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్థంతి సందర్భంగా ప్రపంచమంతా ఆయనని స్మరించుకుంటోంది. ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘట్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మోడీతోపాటు...

Latest News