Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
రేపు లడఖ్ను సందర్శించనున్న రాజ్నాథ్..
న్యూఢిల్లీ: సైనిక బలగాల ఉపసంహరణకు సంబంధించి భారత్, చైనాల మధ్చ సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈనెల 17న లడఖ్ను...
రూ.75,000 కోట్ల పెట్టుబడులు
భారత్లో వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో గూగుల్ ఇన్వెస్ట్మెంట్
ప్రకటించిన సిఇఒ సుందర్ పిచాయ్
ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
ట్విట్టర్ వివరాలను వెల్లడించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం గూగుల్ భారత్లో రూ.75...
శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!
గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం...
సంపాదకీయం: చైనా సేనల ఉపసంహరణ ఘట్టం!
భారత, చైనా సైనిక అధికారుల మధ్య సాగుతున్న చర్చలు ఫలవంతమవుతున్న జాడలు చూచాయగా కనిపించడం ప్రారంభించాయి. లడఖ్లోని గాల్వాన్ నది లోయలో గత నెల 15న ఉభయ దేశాల సైన్యాల మధ్య తీవ్ర...
చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
దీపావళి వరకు రేషన్ ‘ఫ్రీ’
ప్రతి నెలా 5కిలోల ఆహార ధాన్యాలు, కిలో కందిపప్పు
నవంబర్ వరకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’
80కోట్ల మందికి లబ్ధి, 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు
లాక్డౌన్ వల్లే లక్షలాది ప్రజల ప్రాణాలు...
కరోనా- ‘నరేగా’
దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు విశేషంగా పడిపోయి తిరిగి కరోనా ముందరి స్థాయికి చేరుకున్నదంటే ఎవరూ నమ్మలేకపోవచ్చు. ఇది ముమ్మాటికీ నిజమని భారత ఆర్థిక స్థితిగతుల పర్యవేక్షక కేంద్రం (సిఎంఐఇ) వెల్లడించింది. దేశ...
మిజోరంలో భూకంపం.. ధ్వంసమైన ఇళ్లు, రోడ్లకు బీటలు
ఐజావల్ : మిజోరంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైన ఈ ప్రకంపనలకు అనేక ప్రాంతాలలో రోడ్లు బీటలువారగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని...
గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన ప్రారంభం
న్యూఢిల్లీ: వలస కార్మికుల ఉపాధి కోసం గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభిమాన్ పథకాన్ని బిహార్ ఖగరియా జిల్లా తెలిహార్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ...
‘మేకిన్ ఇండియా’యే శరణ్యం
తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
అన్నీ అన్లాక్లే
దేశంలో ఇక లాక్డౌన్లు ఉండవని స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై స్పష్టత కోరిన సిఎం కెసిఆర్కు జవాబు
కరోనా అదుపులోనే ఉందని
ప్రధానికి చెప్పిన ముఖ్యమంత్రి
మీ హమాలీలను పంపండి,...
చైనా మోసం
నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్...
రెచ్చగొడితే బద్లా తప్పదు
సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక
గుంపులతోనే సమస్య
వైరస్ పట్ల పారాహుషార్
రాష్ట్రాల సిఎంలతో పిఎం
ముగిసిన సమీక్షల ఘట్టం
న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
కోలుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ
నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ
అన్లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
సంక్షోభంలోనూ స్వావలంబన సాధిద్దాం
కోవిడ్-19 మనకు కొత్త పాఠాలు నేర్పింది
సాహసోపేతమైన నిర్ణయాలకు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం
దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదుగుదాం
ఐసిసి ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు
కోల్కతా: కోవిడ్19 సంక్షోభాన్ని ఆత్మనిర్భర్...
కార్పొరేట్ వ్యవసాయం!
కరవుల కష్ట కాలంలో 65 ఏళ్ల క్రితం అవతరించిన అత్యవసర సరకుల చట్టాన్ని సవరించి ఆరు రకాల వ్యవసాయ ఉత్పత్తులను దాని నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు...
వివాదాస్పద పాలన
నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డిఎ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నది. అధికారంలోకి రావడమే ఎవరి గొప్పతనానికైనా గీటురాయి అనుకుంటే ఆ విషయంలో...
లోకల్ మంత్రం మాటవరసకేనా!
మే 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనే 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ గురించి చెప్పారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి లాక్డౌన్ విధించారు....
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
ప్యాకేజీ పెద్దదేమీ కాదు
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వాస్తవానికి చిన్నదే, జిడిపిలో 1 శాతానికి సమానం: ఫిచ్ సొల్యూషన్స్
న్యూఢిల్లీ: కోవిడ్ -19 సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ...