Home Search
కరోనా వైరస్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రానికి కేంద్ర బలగాలు రావట్లేదు: డిజిపి మహేందర్రెడ్డి
హైదరాబాద్ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలు వాస్తవం కాదని డిజిపి మహేందర్రెడ్డి శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయన్న...
దేనికైనా రెడీ
లాక్డౌన్కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...
20 వేల మంది క్యారంటైన్లో ఉన్నారు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. కరోనా వైరస్ నుంచి ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. తెలంగాణలో 20 వేల మంది...
దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి: జగన్
మనతెలంగాణ/అమరావతి: దయచేసి మరో మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి, అది అందరికీ శ్రేయస్కరమని ఎపి సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి గురువారం తన ఛాంబర్లో...
అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్
ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, దేశంలో సుమారు 640 కేసులు నమోదయ్యాయని, లాక్డౌన్ నిబంధనలు...
నిత్యావసర సరుకుల ధరలు ఖరారు.. పెంచితే పీడి యాక్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యవసర సేవలు తప్పితే అన్నీ బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహామ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు వారాల పాటు లాక్డౌన్ ప్రకటించిన...
భారత్ ప్రపంచానికే మార్గం చూపింది
జెనీవా: పోలియో, మశూచి లాంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారత్.. ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు హెచ్ఓ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ గుర్తు చేశారు....
వినకపోతే ఖబడ్దార్
మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే.. జ్వరం ఉంటే టెస్ట్లు
రంగంలోకి 26వేల ఆశావర్కర్లు, 8వేల ఎఎన్ఎంలు
క్వారంటైన్ నుంచి తప్పించుకుంటే కేసులు నమోదు
విదేశాల నుంచి వచ్చే వారికి జియోట్యాగ్లు
సెక్రటేరియట్లో మరో కమాండ్ కంట్రోల్ సెంటర్
కోవిడ్19 పై కీలక నిర్ణయాలు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
సామాజిక బాధ్యతను తీసుకోవాలి
ఐటి కంపెనీలకు పిలుపు
జాప్యంలేకుండా ఏప్రిల్ 1న జీతాలు
జిహెచ్ఎంసిలో కంట్రోల్ రూం ఏర్పాటు
ఐలాలకు పారిశుధ్య పనుల బాధ్యతలు
హోం క్వారైంటైన్లోని పౌరులపైన నిఘా
అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు
మనతెలంగాణ / హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ...
నిరంతరం పరిశుభ్రతను పాటించండి
కరోనాను ఖతం చేద్దాం..
ఆరోగ్యంగా జీవిద్దాం
జనతా కర్ఫూ తరహాలో
లాక్డౌన్ను విజయవంతం చేద్దాం
కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి
కరోనా నివారణలో మనమే ముందువరుసలో నిలుద్దాం
ఎలాంటి నిర్లక్షం...
లాక్డౌన్ ఉల్లంఘిస్తే ఊరుకోం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
948 ఆటోలు సీజ్
లాక్డౌన్ నిబంధనలు బేఖాతరు, పోలీసుల సీరియస్
మూడు కమిషనరేట్ల పరిధిలో 2,480 వాహనాలు సీజ్
జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం
లాక్డౌన్ అమలు తీరుపై ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అసహనం, వేగంగా స్పందించిన అధికారులు
మన...
టమాట 100, మిర్చి 120
కూరగాయల ధరలకు అమాంతం రెక్కలు
లాక్డౌన్ ముసుగులో దోచుకుంటున్న వ్యాపారులు
నిత్యావసరాలకు ఇబ్బందిపడ్డ జనం, పలుచోట్ల క్రమశిక్షణ పాటించిన వ్యాపారులు, ప్రజలు
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : తలసాని
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా...
లాక్డౌన్ సక్సెస్ చేద్దాం
తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...
తెలంగాణలో…లాక్డౌన్… రెండోరోజు
రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్
రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు
టూవీలర్పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్ల్లో ప్రయాణికులు
డిఎస్పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...
కొవిడ్-19 నివారణ చర్యల్లో ముందంజలో ఉన్నాం: మంత్రి ఈటల
హైదరాబాద్ : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కొవిడ్ -19 నివారణ చర్యల్లో మనమే ముందంజలో ఉన్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి...
బయటకు రావొద్దు.. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: అవసరంలేకున్నా బయట తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు.గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయకుమార్తో కలిసి ఆయన...
ఈనెల 31వరకు తెలంగాణ లాక్ డౌన్
హైదరాబాద్ : కరోనా పై సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారని సిఎం కెసిఆర్ తెలిపారు....
దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి
కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి
అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...