Tuesday, April 30, 2024
Home Search

లా కమిషన్ - search results

If you're not happy with the results, please do another search
Corona virus

కూరగాయలు.. పండ్ల రేట్లు పెంచొద్దు

ఈ నెల 20.. 21 తేదీల్లో ఉన్న ధరలే ప్రాతిపదిక జిల్లాల్లో కలెక్టర్లే రేటు ఫైనల్ చేస్తారు.. సంక్షోభం సృష్టించొద్దు కూరగాయలు, పండ్ల సరఫరా, రవాణాపై అంతర్గత పర్యవేక్షణ కమిటీల నిరంతర నిఘా విక్రయాలు చేయాల్సిన...

విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ఎపి ప్రభుత్వం..

  అమరావతి: కరోనా వైరస్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు అధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ...

పెట్రోల్‌పై ఎక్సైజ్ పెంపు!

  అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్ర మోడీ సర్కార్ జనానికి...

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా

  ఎస్‌ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...

రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న పోలీసు కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్: మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో మొత్తం 63 పోలీసు కేసులు నమోదయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్‌రెడ్డి విడుదలను కోరుతూ దాఖలు...
Governor Tamilisai

నేను సాధారణ మహిళనే

   నా పనితీరు అసాధారణంగా ఉంటుంది  నాపై చాలామంది కామెంట్లు చేశారు  వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను  కోఠి ఉమెన్స్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మన తెలంగాణ/సిటీబ్యూరో: తాను కూడా సాధారణ మహిళనేనని, తన...
Voter

కుక్క ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు

  ఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ సాధారణ వ్యక్తులకు హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల పేర్ల మీద తప్పుడు ఓటరు గుర్తింపు కార్డులు గతంలో జారీ చేశారు. గతంలో పలుమార్లు ఓటర్ కార్డులలో తప్పులు...

సంపాదకీయం: శ్రీలంక బ్యాలట్ యుద్ధం

  శ్రీలంక పార్లమెంటు ఎన్నికలకు తెర లేచింది. దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్స సోమవారం నాడు పార్లమెంటును రద్దు చేసి ఏప్రిల్ 25న ఎన్నికలు జరిపించడానికి ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుత పార్లమెంటు పదవీ కాలం...
Gujarath

ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు

మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
Marijuana Seized

భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు నిందితులు అరెస్ట్

మనతెలంగాణ/మన్సూరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన రాచకోండ కమిషన్‌రేట్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన అబ్దుల్‌పూర్‌మెట్, సరూర్‌నగర్ ఠాణాలలో పరిధిలో, ఎల్బీనగర్ ఎస్‌ఓటి పోలీసులు సంయుక్తంగా...
Maharashtra Babli project Gates Open

బాబ్లీ నీటి విడుదల

  బాబ్లీ నుంచి 0.6 నీటి విడుదల తెరుచుకున్న 14 బాబ్లీ గేట్లు నేడు శ్రీరాంసాగర్‌కు చేరుకోనున్న బాబ్లీ నీరు మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టుగేట్లు ఎత్తివేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో తెలంగాణ,...

విద్యుత్ అధికారుల విభజనపై వారంలో తుది నివేదిక

  ఢిల్లీలో జస్టిస్ ధర్మాధికారి వెల్లడించినట్లు సమాచారం హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ ధర్మాధికారి డిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలుగు...

భిన్నత్వంలో ఏకత్వమే

  విధి నిర్వహణలో అంకిత భావం అవసరం మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి 20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం...

మహిళా న్యాయం దిశలో సుప్రీం భేష్

  రాష్ట్రపతి కోవింద్ కితాబు అప్పటి, ఇప్పటి తీర్పులతో మేలుకొలుపులు ఆధునీకరణ, సామాన్యీకరణతో మేలు న్యూఢిల్లీ : దేశంలో లింగపరమైన న్యాయం పరిరక్షణలో భారతీయ న్యాయవ్యవస్థ విశేషరీతిలో స్పందిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు....
CS-Somesh-Kumar

ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించాలి

 సిఎస్‌ను కలిసిన తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు సిఎం త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తారు : సిఎస్ కెసిఆర్‌పై నమ్మకం ఉందన్న జెఎసి నేతలు కారం రవీందర్ రెడ్డి, మమత హైదరాబాద్ : ఉద్యోగులకు వెంటనే పీఆర్సీని...

డిసెంబర్ 31వరకు పిఆర్‌సి గడువు పెంపు

  ఈ నెల 24తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగింపు ఉత్తర్వులు మన తెలంగాణ/హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పిఆర్‌సి) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం...

టైటిల్ గ్యారంటీ లేనట్టే!

  హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంలో ‘టైటిల్ గ్యారంటీ’ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వివాదాస్పద భూములను ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ...

ఆర్మీ కమాండ్ విధులకు మహిళలు అర్హులే

  ప్రభుత్వం ఆలోచనధోరణి మారాలి హక్కుల విషయంలో లింగపరమైన తేడా సరికాదు సైన్యంలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి కేంద్రాన్ని మందలించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది....

చైనాకు సవాలైన కరోనా

  ప్రపంచంపై పంజా విసిరిన కొత్త కరోనా వైరస్‌కు కోవిద్ 19 అని పేరు పెట్టారు. దాదాపు 60 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు, 1369 మంది మరణించారు. ఇప్పుడు కొత్త...

మాజీ ముఖ్యమంత్రి కొడుకు అనుమానాస్పద మృతి..

గౌహతి: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు లండన్ లో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. మాజీ సిఎం కలిఖో పుల్ మొదటి భార్య కుమారుడు షుబన్సో పుల్, యుకె సస్సెక్స్ లో బ్రైటన్...

Latest News

MI vs LSG in IPL 2024

ముంబైకి సవాల్