Home Search
లా కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
ప్రజా ప్రతినిధులపై కేసులో.. తెలంగాణ హైకోర్టు కార్యాచరణ భేష్
మిగతా హైకోర్టులు ఆదర్శంగా తీసుకోవాలి
సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 143 కేసులు పెండింగ్ కేసుల సత్వర విచారణకు వివిధ రాష్ట్రాల హైకోర్టులు కార్యాచరణ రూపొందించాయి. ఈ మేరకు...
ధరలు ‘గుడ్లు’రుముతున్నాయి
దేశంలో తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా బతుకు బండిని లాగడమే కష్టంగా మారుతోంది. పెరుగుతున్న ధరలతో జీవనమే దుర్భరంగా ఉంది. కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనెలు అందరి ఇళ్ళలో అగ్గిరాజేస్తున్నాయి. సగటు...
సివిల్స్ ప్రిలిమ్స్ అక్టోబర్ 4నే
వాయిదాకు సుప్రీం నో
కరోనా నేపథ్యంలో సరైన
ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : యుపిఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు అనుకున్న ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే జరుగుతాయి. వీటిని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయాలనే పిటిషన్లను...
జంగల్ బచావో… జంగల్ బడావో
మొక్కలునాటిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి పరిరక్షణే లక్ష్యంగా ప్రముఖులంతా గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసురుకుంటున్నారు. సెలబ్రిటీలతో పాటుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. పర్వదినాలకు, పండుగలకు, పుట్టిన రోజులకు...
అకాలీదళ్ నిష్క్రమణ
కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ...
దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : మెదక్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 3న దుబ్బాక నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించగా 10న కౌంటింగ్ జరగనుంది. అక్టోబర్...
అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి డిబేట్
ట్రంప్, బైడెన్ల మధ్య ముఖాముఖి చర్చ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య చర్చ మంగళవారం రాత్రి జరగనున్నది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ మొదటిసారి ఒకే వేదికపై...
కారణం ధనమా, కులమా?
తెలుగు రాష్ట్రంలో మరో ‘పరువు హత్య’ జరిగిపోయింది. కథ మామూలే. కన్నతండ్రి మాట కాదని ‘కులాంతర’ వివాహం చేసుకుంది. అంతే. చేసుకున్న వాడు హత్యకు గురయ్యాడు. అచ్చం మిర్యాలగూడలో అమృతను చేసుకున్న తర్వాత...
కరోనాతో అణు శాస్త్రవేత్త పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత
కోల్కతా : ప్రముఖ అణు శాస్త్రవేత్త అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ శేఖర్ బసు కరోనా మహమ్మారితో గురువారం తెల్లవారు జామున కోల్కతా లోని ప్రైవేట్ ఆస్పత్రిలో...
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రక్రియకు నాంది
18 మంది నోడల్ ఆఫీసర్ల నియామకం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్ఎంసి ఎన్నికల పనులు ప్రారంభమైయ్యాయి. మంగళవారం నోడల్ అధికారుల నియామకంతో జిహెచ్ఎంసి కమిషనర్, ఎన్నికల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియ...
నవంబర్ 1 నుంచి డిగ్రీ, పిజి తరగతులు..
నవంబర్ 1 నుంచి డిగ్రీ, పిజి తరగతులు
అక్టోబర్ 31 వరకు ప్రవేశాలు
నవంబర్ 30 వరకు ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం
వచ్చే ఏడాది మార్చి 8 నుంచి సెమిస్టర్ పరీక్షలు
సవరించిన అకడమిక్...
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకులు
పంజాబ్, హర్యానాలలో తీవ్రమవుతున్న ఆందోళనలు
చండీగఢ్ : పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమోదించడంపై ఆదివారం రైతన్నలు నిరసన తెలియచేస్తూ కదం తొక్కారు. హర్యానాలో రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పొరుగునున్న పంజాబ్లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టి...
నకిలీ ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు ఆపండి
ఇ-కామర్స్ పోర్టల్స్కు కెవిఐసి ఆదేశం
న్యూఢిల్లీ: నకిలీ ఖాదీ వస్త్రాల అమ్మకాలను నిలిపివేయవలసిందిగా అమేజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ తదితర ఇ-కామర్స్ పోర్టల్స్ను ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కెవిఐసి) శనివారం ఆదేశించింది. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి...
హర్ సిమ్రత్ రాజీనామా
కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ తప్పుకోడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ లేదు....
సంచార జాతులను చేరదీసిన సిఎం
భారత దేశం ఘన చరిత్ర గలది. అయినా ఇంకా ఈ దేశంలో ఆది నుండి అనాథలుగా దిక్కు, మొక్కులేని జీవితాలు గడుపుతున్న సంచార జాతులను మనుసు పెట్టి చూసిన మానవత్వం గల మహా...
సివిల్స్లో సిసాట్ రద్దు లేదు: కేంద్రం
న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్ ఎక్జామినేషన్ నుంచి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సిసాట్)ను మినహాయించే ఆలోచన లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో గురువారం సభ్యుల ప్రశ్నకు ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది....
కరోనాతో బిజెపి ఎంపి కన్నుమూత
బెంగళూరు: కర్నాటకలో భారతీయ జనతా పార్టీ ఎంపి అశోక్ గస్తీ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ గురువారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కర్నాటక వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్గా...
సంచార జాతులకు చేయూత
సిఎం కెసిఆర్ బిసి సమాజంలోని అన్ని కులాలకు సమ న్యాయం జరగాలని అందుకోసం జనాభాలో వాళ్లు ఎంత శాతం మంది ఉంటె అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగా చెప్పారు. తెలంగాణ ఏర్పడిన...
అక్టోబర్ 4న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరి పరీక్ష..
అభ్యర్థులకు ఫేస్ మాస్కులు తప్పనిసరి
పరీక్షా హాలులో సొంత శానిటైజర్లకు అనుమతి
అక్టోబర్ 4న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరి పరీక్ష
గైడ్లైన్స్ ప్రకటించిన యుపిఎస్సి
న్యూఢిల్లీ: వచ్చే నెల 4న జరగనున్న సివిల్ సర్వీసెస్(ప్రిలిమినరి) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు...
బిసిలుగా సంచార జాతులు
చేసే పని ఇష్టమైనది, సంతృప్తినిచ్చేదైతే లోకమందున అంతకుమించినది మరొకటి ఉండదనుకుంటా! తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పని చేయటం జీవితకాలానికి మరువలేని మహద్భాగ్యం. రాష్ట్రం సాధించుకున్న తర్వాత పునర్నిర్మాణంలో పని చేసే అవకాశం...