Friday, May 17, 2024
Home Search

లా కమిషన్ - search results

If you're not happy with the results, please do another search
Marijuana Seized

భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు నిందితులు అరెస్ట్

మనతెలంగాణ/మన్సూరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన రాచకోండ కమిషన్‌రేట్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన అబ్దుల్‌పూర్‌మెట్, సరూర్‌నగర్ ఠాణాలలో పరిధిలో, ఎల్బీనగర్ ఎస్‌ఓటి పోలీసులు సంయుక్తంగా...
Maharashtra Babli project Gates Open

బాబ్లీ నీటి విడుదల

  బాబ్లీ నుంచి 0.6 నీటి విడుదల తెరుచుకున్న 14 బాబ్లీ గేట్లు నేడు శ్రీరాంసాగర్‌కు చేరుకోనున్న బాబ్లీ నీరు మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టుగేట్లు ఎత్తివేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో తెలంగాణ,...

విద్యుత్ అధికారుల విభజనపై వారంలో తుది నివేదిక

  ఢిల్లీలో జస్టిస్ ధర్మాధికారి వెల్లడించినట్లు సమాచారం హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ ధర్మాధికారి డిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలుగు...

భిన్నత్వంలో ఏకత్వమే

  విధి నిర్వహణలో అంకిత భావం అవసరం మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి 20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం...

మహిళా న్యాయం దిశలో సుప్రీం భేష్

  రాష్ట్రపతి కోవింద్ కితాబు అప్పటి, ఇప్పటి తీర్పులతో మేలుకొలుపులు ఆధునీకరణ, సామాన్యీకరణతో మేలు న్యూఢిల్లీ : దేశంలో లింగపరమైన న్యాయం పరిరక్షణలో భారతీయ న్యాయవ్యవస్థ విశేషరీతిలో స్పందిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు....
CS-Somesh-Kumar

ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించాలి

 సిఎస్‌ను కలిసిన తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు సిఎం త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తారు : సిఎస్ కెసిఆర్‌పై నమ్మకం ఉందన్న జెఎసి నేతలు కారం రవీందర్ రెడ్డి, మమత హైదరాబాద్ : ఉద్యోగులకు వెంటనే పీఆర్సీని...

డిసెంబర్ 31వరకు పిఆర్‌సి గడువు పెంపు

  ఈ నెల 24తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగింపు ఉత్తర్వులు మన తెలంగాణ/హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పిఆర్‌సి) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం...

టైటిల్ గ్యారంటీ లేనట్టే!

  హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంలో ‘టైటిల్ గ్యారంటీ’ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వివాదాస్పద భూములను ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ...

ఆర్మీ కమాండ్ విధులకు మహిళలు అర్హులే

  ప్రభుత్వం ఆలోచనధోరణి మారాలి హక్కుల విషయంలో లింగపరమైన తేడా సరికాదు సైన్యంలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి కేంద్రాన్ని మందలించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది....

చైనాకు సవాలైన కరోనా

  ప్రపంచంపై పంజా విసిరిన కొత్త కరోనా వైరస్‌కు కోవిద్ 19 అని పేరు పెట్టారు. దాదాపు 60 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు, 1369 మంది మరణించారు. ఇప్పుడు కొత్త...

మాజీ ముఖ్యమంత్రి కొడుకు అనుమానాస్పద మృతి..

గౌహతి: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు లండన్ లో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. మాజీ సిఎం కలిఖో పుల్ మొదటి భార్య కుమారుడు షుబన్సో పుల్, యుకె సస్సెక్స్ లో బ్రైటన్...
Money Seized In Narayanguda At Hyderabad

ప్రభుత్వ ఖాతాల్లో 6 వేల కోట్లు

 ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.3110 కోట్లు అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్లు వివిధ ప్రభుత్వ శాఖల డిపాజిట్లపై ఆర్థిక శాఖకు వివరాలు సమర్పించిన బ్యాంకులు ఎఫ్.డిల కాలపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాల్లో...
PM Modi Writes to China President over Coronavirus

కరోనాపై పోరాటంలో సాయం చేస్తాం

   చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ  భారతీయులపట్ల జాగ్రత్త తీసుకుంటాం : చైనా న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో కొట్టుమిట్టాడుతున్న చైనాకు ఈ తరుణంలో భారతదేశం సాయమందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు లేఖ...
coronavirus

కరోనా @490

బీజింగ్: చైనాలో అతి వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ అంటువ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య మంగళవారం నాటికి 490కి చేరిందని చైనా ఆరోగ్య అధికారులు బుధవారం ప్రకటించారు. మొత్తం 24,324...

భారీగా ఐఎఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

  జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం సిసిఎల్‌ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి విద్యా...
Coronavirus

14,562 మందికి కరోనా

   25 దేశాలకు వైరస్ వ్యాప్తి  ఢిల్లీకి 323మంది భారతీయులు  ఫిలిపీన్స్‌లో ఒకరి మృతి  ఇప్పటి వరకు 305 మరణాలు బీజింగ్/వుహాన్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా బయట...

సమత కుటుంబానికి మూడెకరాల భూమి

  ఆసిఫాబాద్: ఆసిఫాబాదు జిల్లా ఎల్లపటార్‌ ఆటవీ ప్రాంతంలో సమతపై అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ...
Sitharaman

రాజ్యసభకు బడ్జెట్ పత్రాలు

న్యూఢిల్లీ : లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ రాజ్యసభకు బడ్జెట్ పత్రాలు సమర్పించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి అంచనా పద్దులు, వ్యయానికి సంబంధించిన వివరాలతో ప్రకటన విడుదల...

దుకాణం మూసుకోవడమే ‘ఉత్తమం’

పిసిసి అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ సలహా ఓటర్లను కాంగ్రెస్, బిజెపిలు అవమానపరుస్తున్నాయి ఉత్తమ్‌కు వ్యవస్థలపైన, ప్రజలకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు వార్డు సభ్యులు, కార్పొరేటర్లు సిఎం కెసిఆర్‌లా పనిచేయాలి నిధుల కొరత లేదు, విధులు నిర్వహించాలి, పని చేయకపోయినా,...
coronavirus

దేశంలో తొలి కరోనా కేసు

చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...

Latest News