Sunday, April 28, 2024
Home Search

ఇండియా - search results

If you're not happy with the results, please do another search

బ్యాంకుల పనివేళల్లో మార్పులు

  హైదరాబాద్ : కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాలుగు గంటల పాటే విధులు నిర్వహించాలని నిర్ణయించాయి. కరోనా వైరస్ ప్రభావంతో అన్నిరంగాలు అతలాకుతలం అవుతున్నాయి....
Coronavirus

భారత్ @ 511

    వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్  3,92,336 మందికి సోకగా 17,147 మంది మృత్యువాతపడ్డారు. భారత్‌లో 511 మందికి కోవిద్19 సోకగా 10 మంది చనిపోయారు. ఇండియాలో 37 మంది...

స్వీయ నిర్భంధంలోకి ప్రభాస్

  హీరో ప్రభాస్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇటీవలే తన కొత్త చిత్రం షూటింగ్‌ను జార్జియాలో ముగించుకొని ప్రత్యేక విమానంలో ఇండియా చేరిన ప్రభాస్ ప్రస్తుతం...
Bollywood

దినసరి కార్మికులను బాలీవుడ్ స్టార్లు ఆదుకుంటారా?

  ముంబయి: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం బాలీవుడ్‌పై తీవ్రంగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలో సినిమా థియేటర్లను ఈ నెల వరకు మూసివేయడంతో ఇటీవలే విడుదలైన బాగీ 3, అంగ్రేజీ మీడియం చిత్రాలు...
Prabhas 'Jaan' movie unit

రెండు రోజుల ముందే పూర్తి చేశాం

ఇటీవలే యూరప్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చిన ‘జాన్’ టీమ్ అక్కడి షూటింగ్ విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే చిత్ర యూనిట్ ఈ షూటింగ్...
PM Modi

జనతా కర్ఫ్యూ

*కరోనా కట్టడికి 22న దేశ ప్రజలంతా పాటించాలి  *ఆ రోజు ఇళ్ళలోనే ఉండాలి, ప్రపంచ యుద్ధాల్లోనూ ఇంతగా ఇన్ని దేశాలు ప్రభావితం కాలేదు, మహమ్మారిని గట్టిగా     ఎదుర్కొందాం  *జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర...

రోజంతా హెచ్చుతగ్గుల్లో..

  లాభాలతో మొదలు ఆఖరికి నష్టాల్తో ముగింపు... సెన్సెక్స్ 810 పాయింట్లు పతనం 230 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 60 శాతం పెరిగిన యస్ బ్యాంక్ షేరు ముంబై: బుల్స్‌కు ఇప్పట్లో ఉపశమనం సూచనలు కనిపించడం లేదు....
Prabhas

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో ఫస్ట్ లుక్

ప్రభాస్ కొత్త చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ముగించిన సినిమా టీమ్ కొన్ని రోజులుగా జార్జియాలో షూటింగ్ చేస్తోంది. కరోనా వైరస్ ఆందోళన ఉన్నా కూడా చిత్రీకరణ కొనసాగించి...

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...

దేశాన్ని కెసిఆరే నడిపించాలి

  సిఎఎతో పాటు పలు అంశాలలో నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది, కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది n దేశప్రజలను ఒక్కత్రాటి మీదికి తెచ్చి ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత కెసిఆర్‌పై ఉంది - సిఎఎ వ్యతిరేక తీర్మానంపై చర్చలో బాల్కసుమన్ హైదరాబాద్:...

‘ఆర్‌ఆర్‌ఆర్’కి గట్టి దెబ్బ

  కరోనా కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ఇక సినీ రంగంలోనైతే అల్లకల్లోలమైపోతోంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడే నిలిపివేసి ప్యాకప్ చెప్పేశారు ఫిల్మ్‌మేకర్స్. ఇకపోతే టాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’కి కరోనా గట్టి...

70 ఏళ్ల తరువాత భారతీయులమని నిరూపించుకోవాలా?: బాల్కసుమన్

  హైదరాబాద్: ఎన్‌పిఆర్ వల్ల ముస్లిములు, దళితులు, బడుగుబలహీన వర్గాలు నష్టపోతాయని టిఆర్‌ఎస్ బాల్కసుమన్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా...
KCR

ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్‌లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా...

ఆ జోష్ ఉంటుందా?

  ఐపిఎల్ కుదింపు ప్రతిపాదనలపై అభిమానుల అనుమానాలు భారత్‌లో క్రికెట్ పట్ల ఉండే అభిమానం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఐదు రోజులు జరిగే టెస్టు మ్యాచ్‌లు చూడడానికి సైతం అభిమానులు స్టేడియాలకు పోటెత్తే వారు....

అదరగొడతాడట!

  2020 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించిన ఒక్కో అప్‌డేట్ వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు రాజమౌళి చాలా...
CM KCR

విద్యాసంస్థలు నడిపితే కఠిన చర్యలు: కెసిఆర్

  హైదరాబాద్: కరోనాపై ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియాలో కరోనా వేగంగా వ్యాపిస్తుండగా ముందు జాగ్రత్తగా చర్యగా ఇండోర్,...

కెటిఆర్ డైనమిక్ లీడర్

  కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి ప్రశంస టెక్నాలజీతో విస్తరించనున్న విమానయాన పరిశ్రమ n అతి తక్కువ ఖర్చుతో విస్తరణలు, ఐటి మంత్రిగా కెటిఆర్ చేస్తున్న కృషి అద్భుతం ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని జిఎస్‌టిలోకి తీసుకురావాలి :...

చిత్ర పరిశ్రమపై కరోనా దెబ్బ

  ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడించేస్తోంది. అనూహ్యంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని రంగాలపై ఈ వ్యాధి ప్రభావం ఉంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమపై కరోనా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్‌ని...
Corona

‘కరోనా’ను విపత్తుగా ప్రకటించిన కేంద్రం..

  న్యూఢిల్లీ: కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా మరణించిన మృతుల కుటుంబాలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్ డిఆర్ఎఫ్) ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం...
KTR

భద్రాద్రి, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో విమానాశ్రయాలు: కెటిఆర్

  హైదరాబాద్: తెలంగాణలో కొత్త డ్రోన్ పాలసీని తీసుకొచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా -2020ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ఏరోస్సేస్ సెక్టార్‌లో తెలంగాణ...

Latest News