Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
232 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: రెండు రోజుల స్టాక్మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. మూడో రోజు తీవ్ర హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.24...
భారత కుబేరుల్లో నంబర్ 1 ముకేశ్
ఆయన నికర విలువ రూ.3,37,078 కోట్లు
రెండో స్థానంలో డిమార్ట్ అధినేత దామాని
మూడు, నాలుగు స్థానాల్లో శివ్నాడార్, ఉదయ్ కోటక్
సంపన్నుల సంఖ్యలో అమెరికాదే పైచేయి
బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గింది
ఫోర్బ్ జాబితా 2020...
హెచ్1 బి వీసా పేరిట తక్కువ వేతనాలు
వాషింగ్టన్: అమెరికాలో అత్యంత ప్రముఖ కంపెనీలు హెచ్ 1 బి వీసాదారులకు మార్కెట్ స్థాయి కన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. అమెరికాలోని ఫేస్బుక్,గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు పలు...
త్వరలోనే ప్రజా రవాణా… కేంద్ర మంత్రి గడ్కరీ హామీ
న్యూఢిల్లీ: కొన్ని మార్గదర్శకాలతో దేశంలో ప్రజా రవాణాను పునరుద్ధరిస్తామని కేంద్ర రహదారులు, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కరోనా ప్రభావంతో దేశంలో మార్చి 24 నుంచి దశల వారిగా లాక్డౌన్ సాగతున్న...
దేశంలో 50వేలకు చేరువలో కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో 1,694 పాజిటివ్ కేసులు నమోదుకాగా 126 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్...
విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు
మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు
లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...
గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….
రంగారెడ్డి: వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు...
చైనా నుంచి భారత్కు ఎంఎన్సిలు?
కరోనా లాక్డౌన్ ఇతర అనేక దేశాల మాదిరిగానే భారత్నూ ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నది. అదే సందర్భంలో ఈ సంక్షోభం సద్దుమణిగిన తర్వాత ప్రపంచ ఆర్థిక రంగంలో చోటు చేసుకునే మార్పులు మనకు కొన్ని...
అల్లు అర్జున్ తో చిందేయనున్న హాట్ బ్యూటీ!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాషలల్లో ప్యాన్ ఇండియా సినిమాగా...
డేరింగ్ సంస్కరణలు
ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే తక్షణమే చర్యలు
భారీ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి
పాత కాలపు కార్మిక, దివాళా చట్టాలను మార్చాలి
ఎంఎస్ఎంఇలకు నేరుగా ఆర్థిక సాయం చేయాలి
బకాయిల వసూలుకు కొంత విరామం అవసరం
కేంద్ర...
లాక్డౌన్లో పేదలు
కరోనా కంటే మహాతాళ (లాక్డౌన్) మే ప్రమాదకరమైనదనే అభిప్రాయం రోజురోజుకీ గట్టిపడుతున్నది. వైరస్ వ్యాప్తి భయంతో విధించుకున్న వీధుల మూసివేత, ఆర్థిక దిగ్బంధం ప్రాణాంతకమైన ఔషధంగా పరిణమిస్తుందనే ఆందోళన బయల్దేరింది. కరోనా వల్ల...
స్వదేశానికి వచ్చే గల్ఫ్ భారతీయులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్
దుబాయ్: భారతీయులు స్వదేశం వెళ్లేందుకు వీలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని(యుఎఇ) భారత రాయబార కార్యాలయాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను ప్రారంభించాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల అనేకమంది భారతీయులు ఇక్కడ...
రక్షణ వ్యయం!
రక్షణ రంగం పై పెడుతున్న ఖర్చులో భారత దేశం ప్రపంచంలో మూడవ అగ్రస్థానానికి చేరుకున్నదన్న సమాచారం తెలిసి సంబరపడాలా, బాధపడాలా? పొరుగునున్న చైనా, పాకిస్థాన్లతో చిరకాలంగా కొనసాగుతున్న అమిత్ర వాతావరణం మన సైనిక...
బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత
బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి చెందారు....
రేపటి నుంచి బియ్యం పంపిణీ.. మే 2నుంచి రూ.1500 జమ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన నిరు పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. గత నెలలో ఆహార భద్రత కార్డు ఉన్న...
మాఫీల మతలబు
ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల...
బ్యాంక్ డిపాజిట్లే బెటర్
డెబిట్ మ్యూచువల్ ఫండ్స్పై ఇన్వెస్టర్లలో ఆందోళన
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతమే కారణం
ఈ ఘటన తర్వాత బ్యాంక్ డిపాజిట్లలోకి భారీగా నగదు: బ్యాంక్ వర్గాల వెల్లడి
ముంబై: స్థిరమైన రాబడిని ఇచ్చే డెబిట్ మ్యూచువల్ ఫండ్ల కంటే...
తెలంగాణ జల నిపుణుడు విద్యాసాగర్ రావు: కెసిఆర్
హైదరాబాద్: సమైక్య పాలనలో తెలంగాణ జల నిపుణుడు ఆర్ విద్యాసాగర్ రావు అని సిఎం కెసిఆర్ కొనియాడారు. ఆర్.విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్బంగా సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో...
రైతుకు మద్దతు.. ప్రజలకు చౌకగా
మద్ధతు ధరకు సమగ్ర వ్యూహం ఖరారు
పౌరసరఫరాల సంస్థ ద్వారా ఆహార శుద్ధి
అదనంగా 40 లక్షల టన్నుల నిల్వలతో గోడౌన్లు, 2500 రైతు వేదికలు
మే లోనే రైతులు ఎరువుల కొనుగోలు చేయాలి
మున్ముందు మూడు కోట్ల...
ఎగవేతదార్లకు ఎర్రతివాచీ
డిఫాల్టర్ల జాబితాలో మెహుల్చోక్సీ, విజయ్మాల్యా, సందీప్, సంజయ్ ఝన్ఝన్, డైమండ్ వ్యాపారి జతిన్ మెహతా, కొఠారి గ్రూప్, కుడోస్ చెమీ, బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖులు
ఆర్టిఐ కింద
సమాచారమిచ్చిన ఆర్బిఐ
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల...