Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
ఎపి జల అక్రమాలపై ఫిర్యాదు చేశాం: కర్నె ప్రభాకర్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయంగా తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటిబొట్టును కూడా వదిలిపెట్టేది లేదని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని పూర్తిగా తరలించేందుకు ఎపి...
నాడు హారతులు.. నేడు దీక్షలు: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన ఎత్తిపోతల నిర్మాణం జరిగేది కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి తేల్చిచెప్పారు....
శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం
ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం
అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది
సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం
ఏపి సర్కార్ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు...
రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది.
ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...
మన్మోహన్సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నది: ఎయిమ్స్ వైద్యులు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, చికిత్సకు స్పందిస్తున్నారని సోమవారం ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మన్మోహన్సింగ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్కు...
మన్మోహన్కు అస్వస్థత
ఛాతి నొప్పితో ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని
మాజీ ప్రధాని మన్మోహన్కు అస్వస్థత
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్కు ఆదివారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్లో రాత్రి...
మాజీమంత్రి జువ్వాడి కన్నుమూత
జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
హాజరైన మంత్రులు హరీశ్రావు, ఈటల, కొప్పుల
సిఎం కెసిఆర్ సంతాపం
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు(93) ఆదివారం ఉదయం కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...
ఎమ్ఎల్సి ఎన్నికల్లో థాకరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం
వెనక్కు తగ్గిన కాంగ్రెస్
ముంబై : మహారాష్ట్రలోని 9 ఎమ్ఎల్సి స్థానాలకు ఈనెల 21న ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో ఎమ్ఎల్సిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఏకగ్రీవంగా ఎన్నిక కాడానికి...
75 శాతం కేసుల్లో కరోనా లక్షణాలు లేవు : కేజ్రీవాల్ వెల్లడి
న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్ధారణ అయ్యే కరోనా కేసుల్లో దాదాపు 75 శాతం వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు....
కోమాలోకి చత్తీస్ గఢ్ మాజీ సిఎం
రాయ్ పూర్: జనతా కాంగ్రెస్ అధ్యక్షడు, చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ కోమాలోకి వెళ్లారు. శనివారం గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలిన అజిత్ జోగిని కుటుంబ సభ్యులు రాయ్ పూర్...
29 దాకా లాక్డౌన్
రాష్ట్రంలో మరోసారి పొడిగింపు
కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం
15న లాక్డౌన్పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం
ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11...
వలస కూలీల రైలు ఛార్జీలను మేం భరిస్తాం: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకున్న వలసకూలీలు 40 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఓ వైపు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు...
మటన్లో బీఫ్.. తప్పుడు ప్రచారం: మంత్రి తలసాని
మాంసం షాపులపై నిరంతర తనిఖీలు.. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
జిహెచ్ఎంసి పరిధిలో మటన్, స్లాటర్లపై సమగ్ర సమాచారం
ప్రతిపక్షాల ఆరోపణలు బాధ్యతరాహిత్యం : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మన తెలంగాణ/హైదరాబాద్: మటన్లో బీఫ్ కలుపుతున్నారన్న...
21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: గంగుల
కరీంనగర్: కాళేశ్వరం నీళ్లు 24 గంటల కరెంట్ సరఫరాతో పంట దిగుబడి పెరిగిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ...
మాఫీల మతలబు
ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల...
టిమ్స్కు రూ.50 లక్షలు కేటాయించిన రేవంత్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్19 ఆసుపత్రికి మల్కాజ్గిరి ఎంపి రేవంత్రెడ్డి.. ఎంపి నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు....
కార్మికుల వేతనాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే
న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా వివిధ రంగాల సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నందున ఈమేరకు 12 కోట్ల మంది ఉద్యోగుల వేతనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని...
చైనాపై తీవ్ర స్థాయి దర్యాప్తు : ట్రంప్
140 బిలియన్ల కన్నా ఎక్కువగా కరోనా పరిహారం
డ్రాగన్ దేశం పారదర్శకంగా లేదు
ముందే సమాచారం ఇవ్వలేదు
అదే జరిగి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదు
మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు
సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు తీర్మానం
వాషింగ్టన్...
ఎగవేతదార్లకు ఎర్రతివాచీ
డిఫాల్టర్ల జాబితాలో మెహుల్చోక్సీ, విజయ్మాల్యా, సందీప్, సంజయ్ ఝన్ఝన్, డైమండ్ వ్యాపారి జతిన్ మెహతా, కొఠారి గ్రూప్, కుడోస్ చెమీ, బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖులు
ఆర్టిఐ కింద
సమాచారమిచ్చిన ఆర్బిఐ
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల...
రెపరెపలాడిన గులాబీజెండా
పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసిన సిఎం కెసిఆర్
సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్న మంత్రులు
మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు...