Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య(68) కన్నుమూశారు. సోమవారం నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కరోనా బారిన పడి ఊపిరితిత్తుల...
హత్రాస్ కేసు దర్యాప్తులో జోరు పెంచిన సిబిఐ
బాధితురాలి తల్లిని క్రైమ్ సీన్ వద్దకు తీసుకెళ్లిన అధికారులు
లక్నో: హత్రాస్ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేసేందుకు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. అత్యంత దారుణమైన స్థితిలో ఆస్పత్రిలో కన్ను...
హాత్రస్ ఘటన కేసు: యూపి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
లక్నో: హాత్రస్ ఘటన కేసుపై అలహాబాద్ లక్నో బెంచ్ విచారణ పూర్తైంది. ఈ కేసులో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బలవంతంగా తమ కూతురి అంత్యక్రియలు...
హత్రాస్ కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ
పలు మలుపుల తరువాత పరిణామం
న్యూఢిల్లీ : యుపి హత్రాస్ గ్యాంగ్రేప్, దళిత యువతి మృతి కేసు దర్యాప్తు పగ్గాలను సిబిఐ చేపట్టింది. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అయిన ఈ ఉదంతంపై యుపి యోగి...
ప్రియురాలి కోసం స్నేహితుడితో విషం తాగించాడు
అమరావతి: గుంటూరు జిల్లా యడ్లపాడులో దారణం చోటుచేసుకుంది. ప్రియురాలి కోసం ఓ యువకుడు స్నేహితుడితో గడ్డిమందు తాగించాడు. వివరాల్లోకి వెళితే... స్థానికంగా ఉండే గోపీవర్మ, ప్రేమ్ చంద్ స్నేహితులు. వీరు ఒకే యువతిని...
పాశ్వాన్కు రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం...
హైదరాబాద్ శివారులో విషాదం
హైదరాబాద్: నగర శివార్లలో విషాదం గురువారం నెలకొంది. గుర్రంగూడలోని ప్లేజోన్ లో కారులో కార్టింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. కారులో షికారు చేస్తుండగా చక్రంలో యువతి తలవెంట్రుకలు...
బిజెడి సిట్టింగ్ ఎంఎల్ఎ కన్నుమూత
ఒడిశా: బిజెడి సిట్టింగ్ ఎంఎల్ఎ ప్రదీప్ మహారధి (65) కన్నుమూశారు. సెప్టెంబర్ 14న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన భువనేశ్వర్ లోని సమ్ అల్టిమేట్ మెడికల్ ఆస్పత్రిలో చేరారు....
అద్దె అడిగినందుకు… ప్రాణం తీసిన కిరాయిదారుడు
చెన్నై : అద్దె విషయంలో కిరాయిదారుడికి, యజమానికి మధ్య గొడవ జరగడంతో కిరాయిదారుడు కత్తితో దాడి చేయడంతో యజమాని కోడలు మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని చూలియమేడు ప్రాంతంలో జరిగింది....
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (82) ఆదివారం ఉదయం కన్నుమూశారు. జశ్వంత్సింగ్ అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు సార్లు రాజ్యసభ...
కరోనాతో అణు శాస్త్రవేత్త పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత
కోల్కతా : ప్రముఖ అణు శాస్త్రవేత్త అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ శేఖర్ బసు కరోనా మహమ్మారితో గురువారం తెల్లవారు జామున కోల్కతా లోని ప్రైవేట్ ఆస్పత్రిలో...
కరోనాతో బిజెపి ఎంపి కన్నుమూత
బెంగళూరు: కర్నాటకలో భారతీయ జనతా పార్టీ ఎంపి అశోక్ గస్తీ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ గురువారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కర్నాటక వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్గా...
గన్ తో సెల్ఫీ పరాచకం….. ప్రాణం తీసింది
పాట్నా: బిజెపి నేత కుమారుడు గన్ తో సెల్ఫీ తీసుకుంటుండగా పేలడంతో మృతి చెందిన సంఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిజెపి నేత...
సర్పంచ్ చెప్పుతో కొట్టాడని యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: వీధి లైట్లు వేయాలని అడిగినందుకు యువకుడిని సర్పంచ్ చెప్పుతో కొట్టిన సంఘటన జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో జరిగింది. దీంతో యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు...
బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ(82) శనివారం సాయంత్రం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుడిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. జానీ బక్షీ శ్వాస సమస్య...
సెక్యూరిటీ గార్డును కారుతో ఢీకొట్టి… ఇంటికెళ్లి పడుకుంది
చెన్నై: అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డు ను ఓ యువతి కారుతో ఢీకొట్టడంతో అతడు మృతి చెందిన సంఘటన తమిళనాడులో చెన్నైలో జరిగింది. యువతి మాత్రం ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
దిలీప్ కుమార్ సోదరుడు కన్నుమూత..
ముంబయి:బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ సోదరుడు ఇషాన్ఖాన్(90) కన్నుమూశారు. ముంబయి లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇషాన్ మృతి చెందాడు. గత కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న ఇషాన్ఖాన్ కు గత నెల 16న కరోనా...
యుపి బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత
లక్నో: ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లా సదర్కు చెందిన బిజెపి ఎంఎల్ఎ జనమేజయ సింగ్ (75) కన్నుమూశారు. పేస్మేకర్ అమరుస్తుండగా గుండెపోటుతో ఆయన చనిపోయినట్టు మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను చికిత్స...
కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
నాగర్కర్నూల్: కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎడ్మ కిష్టారెడ్డి...
మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: కొంతకాలంగా కరోనా మహమ్మరితో బాధపడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ (73) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. చౌహాన్ కరోనా ఉన్నట్టు జులై 12న...