Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
కంది రైతులు ఆందోళన పడొద్దు
హైదరాబాద్: కంది పండించిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ర్ట ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. కంది రైతుల సమస్యను...
మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి..
న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఢీల్లీ పాటియాల హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. సోమవారం వాదనలు విన్న పాటియాల...
మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తామని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని గుల్భర్గాలో జరిగిన ఓ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ప్రధానికి వ్యతిరేకంగా...
బైక్, మొబైల్ ఫోన్ల దొంగలు అరెస్టు
హైదరాబాద్ : బైక్లు, మొబైల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు బైక్లు, మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్,...
కెటిఆర్ పిఎ పేరిట మోసం.. రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్
హైదరాబాద్ ః మంత్రి కెటిఆర్ వ్యక్తిగత సహాయకుడినంటూ మోసాలకు పాల్పడుతున్న రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును నగర సైబర్ క్రైమ్పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిసిఎస్ జాయింట్ సిపి అవినాష్...
కొండను తవ్వి ఎలుకను పట్టారు: నారా లోకేశ్
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటి దాడులకు టిడిపికి ముడిపేడుతూ వైసిపి నేతలు చేస్తున్న ప్రచారంపై విషయం కొండను తవ్వి ఎలుకను పట్టారని టిడిపి నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఇన్ఫ్రా కంపెనీల్లో...
సుప్రీంకోర్టును మూసేద్దామా?
న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఎజిఆర్) కింద బకాయి పడిన దాదాపు రూ. 1.5 లక్ష కోట్ల మేర మొత్తాన్ని...
లిల్లీతో స్నేహం ఎలా అయిందంటే!
“లిల్లీతో నాకు పరిచయం యెట్లా అయిందం టే!” అన్నాడు దామోదర్రావు, నేను పందిట్లో కి వచ్చేటప్పటికి. “దామోదర్రావుగారు ఏమిటో శలవిస్తున్నారే” అన్నాను. “వుండరా, నోరు మూసుకువిను” అన్నాడు కుమారస్వామి.
“వింటాను! మొదటి నుంచి చెప్పమను”...
కిషన్ రెడ్డి పిఎ పేరుతో చెలామణి.. వ్యక్తి అరెస్టు
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిఎనని చెప్పి మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఇందిరానగర్కు...
టీచర్ పై విద్యార్థి కత్తితో దాడి….
లక్నో: ఏడో తరగతి విద్యార్థి స్కూల్ టీచర్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని కకోరీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి...
షీనా హత్య కేసు.. పీటర్ ముఖర్జీకి బెయిల్
ముంబై : షీనా బోరా హత్య కేసులో అరెస్టు అయిన మీడియా మాజీ దిగ్గజం పీటర్ ముఖర్జీకి బెయిల్ దక్కింది. కేసు పూర్వాపరాల పరిశీలన తరువాత గురువారం బొంబాయి హైకోర్టు ఆయనకు షరతులతో...
స్వామి చిన్మయానందకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: న్యాయ విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడైన మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకుడు స్వామి చిన్మయానందకు అలహాబాద్ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. చిన్మయానంద యజమానిగా వ్యవహరిస్తున్న యుపిలోని షాజహాన్పూర్లోగల ఎస్ఎస్...
నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ
తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
దిశ హత్యాచారం నిందితుల ఎన్కౌంటర్ను ప్రస్తావించిన కేంద్రం
ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వాదన
దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సొలిసిటర్ జనరల్
తోసిపుచ్చిన దోషుల తరఫు...
ఫైటర్ పైలెట్గా పాయల్
‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో సంచలనం సృష్టించి ‘వెంకీమామ’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ పాయల్ రాజ్పుత్. ఆమె ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తాజా మూవీ ‘నరేంద్ర’లో ఇండియన్...
యాంకర్ ప్రదీప్ పై పోలీసులకు ఫిర్యాదు..
హైదరాబాద్: ప్రముఖ బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. సునిశిత్ అనే యువ డైరెక్టర్ ప్రదీప్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ బోర్డు...
నిర్భయ కేసులో కీలక మలుపు… వినయ్ కు నో ఉరి
హైదరాబాద్: నిర్భయ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నలుగురు దోషుల్లో శనివారం ముగ్గురికి ఉరి తీయనున్నారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉండడంతో వినయ్ ఉరిని ఆపాలని ప్రభుత్వం కోర్టును కోరింది. మిగిలిన...
కుట్రపూరిత చట్టం సిఎఎ!
మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష
రూ.26వేలు జరిమానా
66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు...
క్షమాభిక్షపై నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: ముఖేష్ కుమార్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని అతడు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. నిర్భయ నిందితుడు ముఖేష్ కోర్టులో దాఖలు చేసిన...
నిర్భయ దోషి పిటిషన్ను తిరస్కరించాలని సుప్రీంకు కేంద్రం వినతి
న్యూఢిల్లీ : నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేష్ కుమార్సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను తిరస్కరించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్మెహతా మంగళవారం సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని అభ్యర్థించారు....