Monday, April 29, 2024
Home Search

ధాన్యం - search results

If you're not happy with the results, please do another search
Minister Puvvada

వ్య‌వ‌సాయం రంగంలో అద్భుత ప్రగతిని సాధించాం: పువ్వాడ

  ఖమ్మం:తెలంగాణ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే వ్య‌వ‌సాయం రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని...

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలి

  కరోనా అంటు క్రిమిని అంతమొందించడం, దానిని పూర్తిగా పారద్రోలడం తొందరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 200లకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలో కూడా పెరుగుతూనే ఉన్నది....

రైతుకు ఏ సమస్య రావొద్దు

  హైదరాబాద్: వరిధాన్యం, మొక్కజొన్న పంటను ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్‌ఎసి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ...
Agriculture is festival not bad at telangana

ఆందోళన వద్దు… ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: ఎర్రబెల్లి

  వరంగల్: ధాన్యం, మక్కలు కొనుగోలుకు ప్రభుత్వం 30 వేల కోట్లు కేటాయించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లాలోని విన్నూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి...
CM KCR

ఏ ఒక్కరినీ వదలం

వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ పరీక్షలు, వైద్యం సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్‌లున్నాయి భవిష్యత్‌లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్ రైతుకు తిప్పలు రానియ్యం సజావుగా...

రైతన్నకు వరి కోత కష్టాలు

  ఒకవైపు లాక్‌డౌన్.. మరోవైపు అకాల వానల భయం పలుచోట్ల హార్వెస్టర్ల కొరత.. గంటకు రూ.300 వరకు రేటు పెంపు రాష్ట్రంలో 11,697 కోత యంత్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి కూపన్ తేదీ ప్రకారమే...
KCR

మర్కజ్ యాత్రికులపై సిఎం ఆరా

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి, మర్కజ్ కేసులు, లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ...

విద్వేషాలకు ఇది వేళ కాదు

  దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని...

కరీంనగర్ లో 80 నుంచి 90 మందిని క్వారంటైన్ చేశాం: గంగుల

  హైదరాబాద్:  కరీంనగర్ లో పర్యటించిన 10 మంది ఇండోనేషియా వ్యక్తులతో పాటు మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకిందని ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడారు. 13...
SC outrage on Bihar govt over van driver arrest without FIR

కరోనా పై వదంతుల వ్యాప్తిని అడ్డుకోండి

  న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావంతో సాగుతున్న కార్మికుల వలసలకు అడ్డుకట్ట వేయాలని, వదంతులు వ్యాపించకుండా సరైన సమాచారం సరైన సమయంలో అందించేందుకు 24 గంటల్లో ప్రత్యేక పోర్టల్ , ప్యానెల్ ఏర్పాటు...
Telangana cabinet to meet at 2 pm on sunday

రైస్ బౌల్ మనదే

  త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల ధాన్యం...
CM KCR

తెలంగాణ ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా మారుతుంది: సిఎం కెసిఆర్

  హైదరాబాద్: వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ-అమ్మకం-ఎగుమతులకు అవలంభించాల్సిన విధానాలు తదిర అంశాలపై...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

గోనె సంచులు, టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోండి

  హైదరాబాద్: ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, కాంటాలు, టార్పాలిన్ ( తాడిపత్రి) తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్...

దేనికైనా రెడీ

  లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...

రైతులకు అండగా ఉండండి

  పంట కొనుగోళ్లలో సహాయ పడాలి రైతుబంధు సమితుల సభ్యులకు పిలుపునిచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రైతుబంధు సమితి సభ్యులందరూ పంట కొనుగోళ్లలో తగు జాగ్రత్తలు తీసుకుని, రైతులకు సహాయపడాలని రైతుబంధు...

జనగామలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు: ఎర్రబెల్లి

  జనగామ: జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన 53 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని, గ్రామాల్లో కరోనాపై అవగాహన కల్పిస్తున్నామన్నారు....

వినకపోతే ఖబడ్దార్

  మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి. లాక్‌డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...

సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన...

రైతు చెంతకే కొనుగోలు కేంద్రాలు

  రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకి ప్రభుత్వం అనుమతి లాక్‌డౌన్ ఆంక్షలకు విఘాతం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు నిత్యావసరాలు ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు అధిక ధరలకు నిత్యావసర సరకులు అమ్మితే కఠిన చర్యలు విత్తనాలు, ఫర్టిలైజర్ రవాణా,...

Latest News