Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
ఆరుగురు రైతుల ప్రాణాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం….
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఎతవాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రైతుల ప్రాణాలను బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మినీ ట్రక్కులో పనస పండ్లు అమ్ముడానికి రైతులు మార్కెట్...
చెరువులో ఈతకు వెళ్లి అక్కాతమ్ముడు మృతి
హైదరాబాద్: నగరంలోని చంద్రాయణగుట్ట పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఉందాసాగర్ చెరువులో ఈతకు వెళ్లిన అక్కాతమ్ముడిని మృత్యువు కబలించింది. మృతులను ఫాతిమా(08), అబ్బాస్ హుస్సేన్ (04)గా గుర్తించారు. ఫాతిమా, హుస్సేన్ లు మరో సోదరుడితో...
13 ఏళ్ల బాలికను రెండు సార్లు పెళ్లి చేసుకొని…. లైంగిక వేధింపులు
చెన్నై: తమిళనాడులోని తాంజావూర్లో 40 ఏళ్ల వ్యక్తి 13 ఏళ్ల బాలికను రెండు సార్లు పెళ్లి చేసుకొని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన...
యువకుల శాడిజం.. 5వేల కోసం చిత్రహింసలు
అమరావతి: విశాఖ జిల్లాలోని మధురవాడలో దారుణం చోటుచేసుకుంది. నలుగురు యువకులు తమ శాడిజాన్ని బయటపెట్టారు. దంతేశ్వరరావ్ అనే యువకుడు స్నేహితుల దగ్గర 5వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. తిరిగి అడిగితే ఇప్పుడు లేవు....
రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట బలవన్మరణం
మల్కాజిగిరి: రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని మాసాయిపేట గ్రామ సమీపంలో 44 వ జాతీయ రహదారి పక్కన ఉన్న రైలు పట్టాలపై చోటు...
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు
హైదరాబాద్: నగరంలో లాక్డౌన్కు కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో చాలా రోజుల తర్వాత మొదటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదయింది. లగేజ్ ఆటో డ్రైవర్ మద్యంతాగి వాహనం నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు....
వాలెట్లే సైబర్ నేరస్తుల టార్గెట్
వాలెట్లే సైబర్ నేరస్తుల టార్గెట్
బాధితుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువ
8,500మంది బాధితుల ఫిర్యాదు
హైదరాబాద్: కరోనా సమయంలో సైబర్ నేరస్తులు ఇ-వాలెట్లను లక్ష్యంగా చేసుకుని దోచుకున్నారు. లాక్డౌన్ విధించడంతో చాలామంది ఇళ్ల నుంచే పనిచేశారు. బయటికి...
చెరువులో మునిగి ముగ్గురు మృతి
మనతెలంగాణ/భద్రద్రికొత్తగూడెం : ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. లక్ష్మీపురం గ్రామానికి...
ఉపాధి హామీ పనుల్లో వివాదం.. తండ్రీకొడుకులను కాల్చి చంపిన ప్రత్యర్థులు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ సంఘటన జరిగింది. దుండగలు తండ్రీకొడుకును కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది. మృతులను ఎస్పి నేత, అతడి కుమారుడిగా గుర్తించారు. సాంబాల్ జిల్లాలో ఉపాధి హామీ...
నడి రోడ్డుపై యువకుడి దారుణ హత్య..
తెలంగాణ/మెట్పల్లిః జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట శివారులో ధనరేకుల రాజేంధర్(28) అనే యువకుడు మంగళవారం ఉదయం నడిరోడ్డుపై హత్యకు గురయ్యాడు. డిఎస్ పి గౌస్బాబా కథనం ప్రకారం.. వేంపేటకు చెందిన ధనరేకుల...
ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టబెట్టాయి. శ్రీనగర్లోని నవకాడల్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, సిఆర్పిఎఫ్...
వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య
హైదరాబాద్: అత్తింటి వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికంగా ఉండే సతీశ్, శ్రీలతకు ఎనిమిది ఏండ్ల క్రితం వివాహం...
లంగర్హౌస్లో గల్లీ ఫైటింగ్.. ఏడుగురికి గాయాలు
హైదరాబాద్: కిరాణా దుకాణం దగ్గర మొదలైన గొడవ కాస్త రెండు వర్గాల మధ్య గొడవగా మారిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపునగర్ లో మంగళవారం చోటుచేసుకుంది. మాట మాట...
ఘోర రోడ్డుప్రమాదం: 9మంది వలస కూలీలు మృతి
పాట్నా: ట్రక్కు - బస్సు ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన బీహార్ భాగల్పూర్లోని నౌగచ్చియా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది....
లక్షణాలు లేకపోయినా వాళ్లకు కరోనా టెస్టులు
1-5 రోజులు నెగటివ్ వచ్చినా, పదో రోజు మరోసారి పరీక్షలు చేయాలి
కరోనా నేపథ్యంలో అత్యవసర సేవలను తిరస్కరించకూడదు
ఫ్రంట్లైన్ వారియర్స్తో పాటు ఇన్ప్లూయెంజా లక్షణాలున్న వారికీ ఖచ్చితంగా చేయాలి
నూతన మార్గదర్శకాలను జారీ చేసిన ఐసిఎంఆర్
హైదరాబాద్...
డిమార్ట్ పచ్చి దగా.!
హైదరాబాద్ : సూపర్మార్కెట్లలో తానే రారాజు అని.. తనకెవ్వరూ సాటి రారన్న విర్రవీగుతూ వచ్చిన డిమార్ట్ లోగుట్టు బహి ర్గతమైంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో డిమార్ట్ విస్తరించడానికి ఇతర సూపర్మార్కెట్లకన్నా డిమార్ట్లో ఎంఆర్పీ...
డీజిల్ దొంగల అరెస్టు
అదుపులోకి తీసుకున్న పోలీసులు
20,400లీడర్ల డీజిల్, మెటీరియల్ స్వాధీనం
మొత్తం విలువ రూ.13,87,200 విలువ ఉంటుంది
మనతెలంగాణ, హైదరాబాద్ : అక్రమంగా డీజిల్ దొంగతనం చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్ఓటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆరుగురు...
మద్యం మత్తులో స్నేహితుడి హత్య..
మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం మత్తులో మాటామాటా పెరగడంతో హాకీ కర్రలు, కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రవణ్(25)...
ఖైరతాబాద్ లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
హైదరాబాద్: నగరంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో భారీగా వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఓ లారీ స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై...
మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియర్ లోని ఓ రెండంతస్తుల భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో భవనంలో చిక్కుకున్న వారిలో ఏడుగురు మరణించగా.. మరో...