Home Search
మత్తు మందు - search results
If you're not happy with the results, please do another search
ప్రతిష్టంభన
రైతుల ఢిల్లీ దిగ్బంధన ఆందోళన మొదలై 20 రోజులు కావొస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ వ్యవహారం ఏ మాత్రం ముందుకు కదలలేదు. కేంద్ర హోం...
టపాసులకు సెలవిద్దాం
విశ్వాసానికి హేతువుకు, విశ్వాసానికి జనహితానికి సాధారణంగా పొసగదు. అటువంటప్పుడు ప్రజలు తమ మేలును, హేతుబుద్ధిని విడిచిపెట్టి విశ్వాసం వైపే మొగ్గిపోతే చెప్పనలవికాని హాని కలుగుతుంది. పండగల సమయంలో గుంపు లు గుంపులుగా గుమిగూడడం,...
స్నేహితుడి భార్యపై అఘాయిత్యం…. డబ్బులు ఇవ్వాలని డిమాండ్
బెంగళూరు: నమ్మించి స్నేహితుడు భార్యపై అత్యాచారం చేసి వీడియోలు తీసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంఘటన కర్నాటకలోని మత్తికెరిశెట్టిలో జరిగింది. పోలీసులుత తెలిపిన వివరాల ప్రకారం... ఓ గ్రామానికి చెందిన సంతోష్...
సంజయ్కు ఉరిశిక్ష
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో సంచలనం సృష్టించిన 9మంది సామూహిక హత్యల కేసులో దోషికి వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు బుధవారం ఉరిశిక్ష విధించింది. ఈ కేసులు సంజయ్ కు ఉరిశిక్ష విధిస్తూ...
నక్సల్స్ ఏరియాల్లో, మంచుకొండల్లో అక్రమంగా గంజాయి సాగు
డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ను ఛేదించిన ఎన్సిబి
రెండు నెలల్లో 10,700 కిలోల గంజాయి పట్టివేత
సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు అక్రమ రవాణా
గంజాయితోపాటు నల్లమందు, కొకైన్, హషీష్ ఆఫ్రికా దేశాలకు రవాణా
న్యూఢిల్లీ...
వరదలపై బురద రాజకీయాలొద్దు
ప్రతిపక్షాలు మరీ నీచంగా వ్యవహరిస్తున్నాయ్
ప్రభుత్వం చేసే ప్రకటననే విశ్వసించండి
నగర చరిత్రలో అతిపెద్ద
రెండో వర్షపాతం ఇప్పుడు నమోదైంది
లోతట్టు ప్రాంతాల ప్రజలు
పునరావాస కేంద్రాలకు వెళ్లాలి
ప్రాథమిక అంచనా ప్రకారం
రూ.670 కోట్ల నష్టం
జిహెచ్ఎంసి ప్రధాన...
ముంబై బాలీవుడ్ దోస్త్-దుష్మన్
కత్తులు దూసుకున్న బిజెపి, సేన
హిందీ చిత్రసీమ యుపికి ఉడాయింపు?
ముంబై : ముంబై నుంచి క్రమేపీ బాలీవుడ్ ఉత్తరప్రదేశ్కు తరలివెళ్లనుందనే వార్తలు రాజకీయ రచ్చను రేకెత్తించాయి. డ్రగ్స్ మాఫియా ఇతర కారణాలు చూపుతూ ముంబైలోని...
స్నేహం ముసుగులో ద్రోహం
హైదరాబాద్: గ్రేటర్ లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు తమ స్నేహితురాలైన డిగ్రీ విద్యార్థినిని పుట్టినరోజు వేడుకకని లాడ్జికి తీసుకెళ్లి కేకులో మత్తుమందు కలిపి సామూహికంగా అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని...
బిజెపి అభ్యర్థికి బాధిత మహిళ ఝలక్
రఘునందన్రావుకు ఓటు వద్దంటూ ప్రచారం
ఇంటింటికీ తిరిగి తనకు జరిగిన అన్యాయం వివరిస్తున్న వైనం
మనతెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో బిజపి అభ్యర్థి రఘునందన్రావుపై సంచలన ఆరోపణలు చేసిన రాధారమణి తాజాగా బిజెపికి ఓటు...
రాయదుర్గంలో భారీ చోరీ
హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం డిఎన్ఆర్ హిల్స్ లో నేపాల్ ముఠా భారీ చోరీకి పాల్పడింది. బోర్ వెల్ కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఈ చోరీ జరిగింది. రూ.15లక్షలు, 5తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు....
విచారణలో వెక్కివెక్కి ఏడ్చిన దీపిక..
మూడు సార్లు వెక్కివెక్కి ఏడ్చిన నటి
యాక్షన్లొద్దు.. నిజాలు కావాలి: దీపికతో ఎన్సిబి ఘాటు సీన్
సరుకువాలాల పేర్లు వెలుగులోకి
ముంబై: ప్రముఖ నటి, సినిమాలో రాణి పద్మావతి దీపిక పదుకొణే ఇప్పుడు...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి…
మేడ్చల్: ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఓ దుండగుడు చోరీకి పాల్పడిన సంఘటన జిల్లాలోని మేడిపల్లి ఐఐసిటి కాలనీ అధ్యక్షుడు బి.పి.చారి ఇంట్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. టూలెట్...
కోవిడ్ రోగులకు సెకండ్ వీక్ కీలకం
సైటోకైన్స్ ప్రభావంతో పడిపోతున్న ఆక్సిజన్ లెవల్స్
అప్రమత్తం లేకుంటే ముప్పు వాటిల్లే ప్రమాదం
ప్రతి రోజూ ఆరోగ్యమార్పులను గమనించాలని వైద్యులు సూచన
హైదరాబాద్ : కరోనా సోకిన రోగులకు సెకండ్ వీక్ అతి కీలకంగా మారింది. లక్షణాలు...
మద్యం దొరక్క శానిటైజర్ తాగి 12మంది మృతి
మద్యం దొరక్క మత్తుకోసం.. శానిటైజర్ సేవించి 12 మంది మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం
మృతులంతా కురిచేడు వాసులే
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో మద్యం దొరక్క పోవడంతో శానిటైజర్ సేవించి...
‘మేకిన్ ఇండియా’యే శరణ్యం
తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
ప్లాట్ లో ఆరుగురు ఉరేసుకొని….
గాంధీనగర్: ఆరుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమ్రిష్ పటేల్ (42), గౌరంగ్ పటేల్ (40) ఇద్దరు సోదరులు తమ భార్యలకు...
ఒక బిహారీ… పది హత్యలు…
ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు
సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు
మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు
మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
మళ్లీ పెరిగిన కేసులు
కరోనాతో మరో ముగ్గురు మృతి
28కి చేరుకున్న మరణాల సంఖ్య
కొత్తగా 22 కేసులు నమోదు, 33 మంది డిశ్చార్జ్
1038కి చేరుకున్న పాజిటివ్ల సంఖ్య
వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసిన సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్...
సేవలకు సై… రవాణాకు నై
వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి
ఉపాధిహామీ పనులకూ ఓకే
సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి
అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు
వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...