Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
నష్టాల్లోనూ చెదరని నాణ్యత
విద్యుత్ రంగంలో తెలంగాణ విశిష్టత
హైదరాబాద్ : నష్టాలను భరిస్తూ కూడా నాణ్యమైన విద్యుత్ను ప్రజలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ వారికి కరెంటును ఉచితంగా సరఫరా చేస్తున్నది. ప్రజలకు, పరిశ్రమలకు...
ఎపికి కృష్ణ బోర్డు ?
సమయం కోరిన తెలంగాణ అధికారులు
హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ భేటీ మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న...
క్లౌడ్ స్టోరేజ్ సర్వీసు ప్రారంభించిన యుసి బ్రౌజర్
హైదరాబాద్ : నగరంలో మొబైల్ బ్రౌజర్ మార్కెట్పై తన నిబద్దతను పునరుద్ఘాటిస్తూ యుసి బ్రౌజర్, 1.1 బిలియన్ డౌన్లోడ్లతో ప్రపంచంలో నంబర్ 1 స్దానంలో థర్డ్పార్టీ మొబైల బ్రౌజర్ ఇండియా మార్కెట్ కోసం...
గ్రూప్-4 పోస్టులకు రెండవ దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు...
అమీర్పేటలో పిచ్చికుక్కల స్వైర విహారం.. 50మంది విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్: పిచ్చికుక్కలు దాడి చేయడంతో 50మంది పాఠశాల విద్యార్థులకు గాయాలైన సంఘటన నగరంలోని అమీర్పేట ధరమ్కరమ్ రోడ్డులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు స్కూల్ ముగియడంతో ఇంటికి...
విఠల్ తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారు
హైదరాబాద్ : డాక్టర్ ఎపి విఠల్ తన వ్యాసాల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారని, అటువంటి మహనీయులు మనల్ని విడిచి పోవడం ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీరని లోటని రాష్ట్ర విద్యుత్...
ఎపిలో మూడు రాజధానులు హాస్యాస్పదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం హాస్సాస్పదంగా మాజీ ఎంపి.వి.హనుమంతరావు వ్యాఖ్యనించారు. దేశంలోనూ మూడు రాజధానుల విధానం లేదని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
కెటిఆర్ మనసు దోచిన ‘సామజవరగమన’
హైదరాబాద్: సామజవరగమనపాటు అద్భుతం.. తన మనస్సును మైమరిపించింది.. హృదయాన్ని అత్తుకుంది. వెంటనే ఈ పాట తన ప్లే లిస్టులో చేరింది అంటూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. పాటకు ప్రాణం పోసి...
ఎన్ఆర్ఐ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా) విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల...
సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైసెన్స్ ఏడాదిపాటు సస్పెన్షన్
హైదరాబాద్ : మద్యం తాగి కారు నడిపి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై ఇద్దరిని ఢీకొట్టిన కేసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైసెన్స్ను ఆర్టిఎ అధికారులు ఏడాదిపాటు సస్పెండ్ చేశారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం...
ఐటి అధికారుల ముందు హాజరైన రష్మిక మందన..
హైదరాబాద్: హీరోయిన్ రష్మిక మందన మంగళవారం ఐటి అధికారుల ముందు హాజరయ్యారు. కర్నాటకకు చెందిన రష్మిక సొంత గ్రామం కొడుగు జిల్లా విరాజ్ పేట్ లోని తన ఇంటిలో ఐటి అధికారులు సోదాలు...
రెండు కోట్లు విలువ చేసే గంజాయి స్వాధీనం
హైదరాబాద్: నగర శివారులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు రెండు కోట్లు విలువ చేసే గంజాయిని హైదరాబాద్ జోన్ డిఆర్ఐ అధికారులు బృందం పట్టుకున్నారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో డిఆర్ఐ...
రాజమౌళిని కలిసిన అజయ్ దేవగన్…
హైదరాబాద్: ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సిన్మాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ అజయ్...
‘డిస్కోరాజా’ సిన్మా నుండి ఫ్రీక్ ఔట్ సాంగ్…
హైదరాబాద్: విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ నటించిన ‘డిస్కో రాజా’ సిన్మా జనవరి 24న విడుదల కానుంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా భారీ ప్రమోషన్స్తో అంచనాలు పెంచుతోంది....
మేడారానికి ప్రత్యేక బస్సులు
దరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి...
ఐదేళ్లలో మస్తుగా.. మద్యం విక్రయాలు
ఏకంగా 65 శాతం పెరుగుదల
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జరిగిన విక్రయాలతో చూస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి ఎపిలో 8 కోట్ల మంది జనాభా...
ఫలితాలొచ్చేవరకు అక్కడే పాగా!
హైదరాబాద్ : నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల స్థానిక ఇన్ఛార్జీలు ఫలితాలు వెలుబడే వరకు అక్కడే ఉండాలని టిఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో టిఆర్ఎస్ నాయకులు...
పుర ప్రచారానికి తెర
వారం రోజుల పాటు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో హోరెత్తిన ప్రచారం
రేపు పోలింగ్, 25న ఫలితాల వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు...
ఓటు వేళ బి అలర్ట్
టిఆర్ఎస్ సీనియర్ నేతలతో దావోస్ నుంచి టెలీకాన్ఫరెన్స్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
పురపోరులో ప్రతి ఓటు విలువైనది
పోలింగ్ కేంద్రాల్లో పార్టీ బూత్ ఏజెంట్ల జాబితాలు సిద్ధం చేసుకోండి
చైర్పర్సన్స్ ఎన్నికలకు తగిన ప్రణాళిక రూపొందించుకోండి
పోలింగ్...
దాహం తీర్చిన తెలంగాణ
దేశం కంటే ముందు నడుస్తోంది
మిషన్ భగీరథకు జల్జీవన్ టాస్క్ఫోర్స్ బృందం ప్రశంస
హైదరాబాద్ : 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రమే...