Tuesday, May 21, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
mayors-and-chairpersons

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక నేడే

హైదరాబాద్: కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్, డిప్యూటీ ఛైర్ పర్సన్‌లను పరోక్ష పద్ధతిలో సోమవారం ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీలు, తొమ్మిది కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం...

ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు

  పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...

మేడారంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు

  హైదరాబాద్ : భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహారించి మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర...

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎంపికపై సిఎం నజర్

  రెండేసి పేర్లను సూచించాలని స్థానిక పార్టీ వర్గాలకు కెటిఆర్ ఆదేశం అంతిమ జాబితా ఖరారు చేసిన ముఖ్యమంత్రి భైంసా, జల్‌పల్లి మినహా మిగతా చోట్ల అధికార పీఠాల కైవసానికి టిఆర్‌ఎస్ వ్యూహం స్వతంత్ర, ఎక్స్‌అఫిషియో ఓట్ల మద్దతుతో...

స్వతంత్రుల హవా

  పలు పట్టణాల్లో ప్రధాన పార్టీలను దాటిపోయిన ఇండిపెండెంట్లు హైదరాబాద్ : పురపోరులో స్వతంత్య్ర అభ్యర్ధులు సత్తాచాటుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలను దాటుకుని ఘన విజయం సాధించారు. ముఖ్యంగా స్వతంత్య్ర అభ్యర్ధుల ముందు జాతీయ పార్టీలు...

జిఎస్‌టి వసూళ్లు ఒకె

  కేంద్రం నుంచే విడుదల కావట్లేదు డిసెంబర్‌లో రూ. 2,130కోట్లు వసూలు హైదరాబాద్ : మాంద్యంలోనూ వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు డిసెంబర్ నెలలో పర్వాలేదనిపించాయి. గడిచిన నెల లో రూ.2130 కోట్ల జిఎస్‌టి వచ్చింది....
Earthquake tremors felt in Kashmir and Ladakh

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

  రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదు, సూర్యాపేట జిల్లా దొండపాడులో, గుంటూరు జిల్లా అచ్చంపేటలో కొట్టవచ్చినట్టు కదిలిన భూమి సీస్మిక్ జోన్-2 గా గుర్తింపు, 10కి.మీ లోతులో భూ పొరల కదలిక, కొద్ది రోజుల వరకు...

భూ కబ్జాదారులపై చర్యలు!

  ప్రభుత్వానికి నివేదిక అందచేసిన అధికారులు ఖాతాలను పునః పరిశీలించాలని ప్రభుత్వ నిర్ణయం లీజు భూముల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన భూములపై ఆరా హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణల నేపథ్యంలో...

ఘన విజయం దిశగా ‘డిస్కో రాజా’

  రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్కోరాజా’ చిత్రం తాజాగా విడుదలై హిట్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. నభానటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రామ్‌తాళ్లూరి నిర్మించారు....

రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం

  హైదరాబాద్ : తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు...

భారీ సంఖ్యలో బస్తీ దవాఖానాలు

  హైదరాబాద్‌లో డివిజన్‌కు రెండు వంతున, బలహీనవర్గాల కాలనీల్లో విరివిరిగా, నెల రోజుల్లో ఏర్పాటుకు సిఎం ఆదేశాలు హైదరాబాద్ : బస్తీ దవాఖానాలను పెంచి పేద ప్రజలకు వైద్య సేవలను మరింతగా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి...

సరిలేరు సైనికులకు ఎవ్వరూ: మహేశ్ బాబు

  హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైనికుల త్యాగనిరతిని గురించి హీరో మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా స్మరించారు. ఇటీవల తను నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందంతో కలిసి హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్...

పంటల వారీగా రైతు బృందాలు

  హైదరాబాద్: పంటల వారీగా రైతులను గుర్తించి గ్రూపులను (రైతు బృందాలు) ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మామిడి ఎగుమతులు పెరగాలని, ఆయిల్ పామ్ తోటల...

గణతంత్ర వేడుకల్లో విద్యార్థుల “గ్రీన్ ఛాలెంజ్‌”

  హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానసపుత్రిక హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఛాలెంజ్’లో మణుగూరు మండలంలోని ఎక్స్‌లెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని...

ప్రత్యేక ఆకర్శణగా నిలిచిన తెలంగాణ శకటం

  రాజ్ పథ్ పరేడ్‌లో తెలంగాణ సంస్కృతీ, వైభవం ఆవిష్కృతం బతుకమ్మ, మేడారం సమ్మక్క- సారాలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి థీమ్‌తో రూపొందిన శకటాలు హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ పథ్...

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు: కెటిఆర్

  హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు తెచ్చిందని...
Governor Tamilisai

అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది: గవర్నర్

  హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వలో తెలంగాణ...

పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతే పల్లె ప్రగతి లక్ష్యం: కెసిఆర్

  హైదరాబాద్: గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నామని, పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా జరిగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. పల్లె ప్రగతి పురోగతిపై ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి...
national-flag

ముచ్చటగొలిపే మువ్వన్నెల జండా

తెలంగాణ రెండో ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జూన్ 2, 2016లో 72 అడుగుల ఎత్తు జాతీయ జెండాను, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న సంజీవయ్య పార్కులో ఆవిష్కరించారు. ఇది దేశంలోనే...
attempted-suicide

తన భార్యకు రెండో పెళ్లి చేయాలంటూ సూసైడ్ నోట్..

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంతో ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాకు చెందిన...

Latest News

రుతురాగం