Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ఈ ‘బరువు’ దిగేదెప్పుడు?
విద్యార్థులకు తగ్గని బ్యాగు భారం
అమలుకు నోచుకోని విద్యాశాఖ ఆదేశాలు
అధిక బరువుతో అనారోగ్యం బారిన విద్యార్థులు
అధికారుల పర్యవేక్షణ లేక అమలు కాని ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు మోత తగ్గడంలేదు. విద్యార్థులు...
కొంపముంచిన టిక్టాక్ ప్రేమాయణం
జూబ్లీహిల్స్ పీఎస్లో యువతి ఆత్మహత్యాయత్నం...!
హైదరాబాద్ : టిక్టాక్ ప్రేమాయణం కొంపముంచింది. యువకుడు మోసం చేశాడని జూబ్లీహిల్స్ పీఎస్లో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఆ యువతిని చికిత్స...
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 85 మందిపై కేసులు
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 85మందిపై పోలీసులు కేసు నమోదు...
రిజిస్ట్రేషన్ నంబర్ల ‘ఇబిడ్డింగ్’
పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్లోని నాలుగు ఆర్టిఎ కార్యాలయాల్లో రేపటి నుంచి ప్రారంభం, ఇక వాహనదారులు కోరుకున్న ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు, ప్రభుత్వానికి భారీగా లభించనున్న ఆదాయం
హైదరాబాద్ : ఇక వాహనదారులు తమకు...
‘కాలం’ మారుతోంది!
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సీజన్లు ఆలస్యం
రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం, ఏప్రిల్, మేలో యూవీ సూచీ ‘12’ పాయింట్లు చేరుకునే ప్రమాదం, తగ్గిన ఓజోన్ పొర మందం, నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్న...
దండిగా మెతుకు పంట
రాష్ట్రంలో ఐదేళ్లలో 40.7% పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి
130 లక్షల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని అంచనా
ఖరీఫ్లో 78.68 లక్షలు, రబీలో 51.33 లక్షల మెట్రిక్ టన్నులు
అర్థ గణాంక శాఖ రెండో...
తెలంగాణ ఐటికి మరో గౌరవం
రాష్ట్రానికి విన్స్ గోల్డ్ ఇ గవర్నెన్స్ అవార్డు ప్రదానం
మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణప్రభుత్వం మరోసారి జాతీయస్థాయి అవార్డును గెలుచుకుంది. కేంద్రప్రభుత్వం రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...
మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా సుధీర్రెడ్డి
హైదరాబాద్: మూసీరివర్ ఫ్రంట్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఎల్బి నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఉత్తర్వులపై సంతకం...
ఒలింపిక్ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం
జగన్మోహన్ వర్గానికే మెజారిటీ సంఘాల మద్దతు! పోరు ఏకపక్షమేనా! జగదీశ్వర్ ప్యానల్కు కష్టమే, నేడు హైదరాబాద్లో టిఓఏ ఎన్నికలు
మన తెలంగాణ/హైదరాబాద్: అనూహ్య మలుపులు తిరుగుతూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ఒలింపిక్...
ఎసిబి వలలో ఇద్దరు జిహెచ్ఎంసి ఉద్యోగులు
హైదరాబాద్ ః నగరంలోని జిహెచ్ఎంసికి చెందిన ఇద్దరు ఉద్యోగులు వేర్వేరు ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఈక్రమంలో (మల్కాజిగిరి) సర్కిల్ 28 ట్యాక్స్ ఇన్సెక్టర్ సయ్యద్ కుదాబక్ష్ ను ఎసిబి...
బైక్, మొబైల్ దొంగల అరెస్టు
హైదరాబాద్: బైక్, మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, ఏడు మొబైల్ ఫోన్లు,...
కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం
హైదరాబాద్ : మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఇంటీరియర్ కర్ణాటక, మరఠ్వాడ,...
రేషన్ దుకాణాల్లో ఇపాస్ యంత్రాల మొరాయింపు
హైదరాబాద్: గ్రేటర్లో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలు మొరాయింపుతో సకాలంలో కార్డులదారులకు సరుకులు తీసుకోలేని పరిస్దితి ఏర్పడింది. దీంతో పేదలు గంటల తరబడి...
ఒయు జాబ్మేళాకు విశేష స్పందన
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లామెంట్ ఇన్మర్మేషన్,గైడెన్స్బ్యూరో మోడల్ కేరీ, సింక్రోసెర్వ్ గ్లోబుల్ సొలూషన్స్ నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన వచ్చినట్లు ఓయూ డెరెక్టర్ బి. బాలస్వామి తెలిపారు. శనివారం అల్వాల్లో జరిగిన...
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం..
మనతెలంగాణ/హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి పలువురు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి...
ఐటిడిఎల పరిధిలో 3,407 బ్యాక్ లాగ్ ఉద్యోగాల గుర్తింపు
హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని ఐటిడిఎల పరిధిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్...
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ...
ఉపకార వేతనాల దరఖాస్తులకు గడువు ఈనెల 15వరకు పొడిగింపు
హైదరాబాద్ : జిల్లా వెనకబడిన తరగతుల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చేసే విద్యార్దులు ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీవరకు గడువు పొడిగించినట్లు జిల్లా...
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తాం: కేంద్ర మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. శనివారం ఉదయం మేడారం జాతరకు వచ్చిన అర్జున్...
ముషీరాబాద్లో పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్లో శనివారం పేలుడు సంభవించింది.ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాంనగర్లో ఓ చెత్తకుప్ప వద్ద కెమికల్ డబ్బా పేలింది. పేలుడు సమయంలో చెత్త ఏరుకుంటున్న నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర...